-
Juno Joule Green Energy : సెలెక్ట్ ఎనర్జీ GmbHతో జునో జౌల్ గ్రీన్ ఎనర్జీ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం
పెట్టుబడి, ఉద్యోగ సృష్టి మరియు ప్రపంచ హైడ్రోజన్ మౌలిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలను శక్తివంతం చేయడానికి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడనుంది.
-
KLEF : వినూత్న బయోసెన్సర్లను పరిశోధించిన కెఎల్ఈఎఫ్ ఫ్యాకల్టీ, జర్మన్ శాస్త్రవేత్తలు
కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి. అనూష , జర్మనీలోని టియు బెర్గాకడెమీ ఫ్రీబర్గ్కు చెందిన డాక్టర్ పర్వానేహ్ రహీ
-
Bomb Threat : విజయవాడ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు..అధికారుల విస్తృత తనిఖీలు
వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్)ని రప్పించి స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. ప్లాట్ఫార్మ్లు, ప్రయాణికుల విశ్రాంతి గద
-
-
-
DGCA : వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక ఆదేశాలు
రక్షణశాఖకు చెందిన వైమానిక స్థావరాల్లో టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానాల్లోని కిటికీల షేడ్స్ (Window Shades)ను పూర్తిగా మూసివేయాలని డీజీసీఏ ఆదేశించింది.
-
Film Chamber : జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదు: ఫిల్మ్ ఛాంబర్
శనివారం ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య జరిగిన సమావేశం అనంతరం, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాతో మాట్ల
-
CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక
రాష్ట్ర వనరులను మెరుగ్గా వినియోగించి ఆర్థికాభివృద్ధికి మద్దతుగా మార్చే విధానాన్ని వివరించిన ఆయన, "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ఏపీ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని
-
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్
-
-
KTR : పార్టీ అధినేతకు లేఖ రాయడంలో తప్పేం లేదు..అంతర్గత విషయాలు..అంతర్గతంగానే చర్చించుకోవాలి: కేటీఆర్
తమ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ ఉందని, ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే లేదా సూచనలు చేయాలంటే లేఖల రూపంలోనైనా చెప్పవచ్చని స్పష్టం చేశారు.‘‘ఇవి అంతర్గత విషయాలు కావడ
-
TS POLYCET : తెలంగాణ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల
ఈ సంవత్సరం పాలిసెట్ పరీక్షలు మే 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 40కి పైగా జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మొత్తం 98,858 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 83,364
-
AP DSC : ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్: సుప్రీంకోర్టు
ఈ పరీక్షల షెడ్యూల్ను వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వారు చూపిన కారణాల్లో న్యాయపరమైన బలమేమీ కనిపించదని, వాటిలో సవా