-
LinkedIn : ఐ -ఆధారిత ఉద్యోగ శోధనను ప్రారంభించిన లింక్డ్ఇన్
ఉద్యోగార్ధుల ఉద్దేశ్యం, నైపుణ్యాలు మరియు లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి ఈ సాధనం జనరేటివ్ ఏఐ ని ఉపయోగిస్తుంది. ఈ కారణం చేత వారికి ఖచ్చితమైన శీర్షిక లేదా కీవర్డ్ తెలియ
-
YS Sharmila : జగన్ హయాంలో మద్యం మాఫియాపై రోజూ థ్రిల్లర్ సిరీస్లో కథనాలు: షర్మిల
పోలీసుల వ్యవహారంపై జగన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన షర్మిల సీఎంగా ఉన్న వ్యక్తి పోలీసుల బట్టలు చింపుతాం అనడం ఏమిటి? ఇది రాజ్యాంగపరమైన బాధ్యతను తక్కువ చే
-
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్పోర్టుకు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
విమానాశ్రయం చుట్టూ అభివృద్ధి చేసే వాణిజ్య, నివాస అవసరాల కోసం ముఖ్యమైన ముందడుగు. జీవీవీఐఏఎల్ (GVIAL) సంస్థకు ఈ భూమిని కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలి
-
-
-
KCR: కేసీఆర్తో హరీశ్ రావు భేటీ..కాళేశ్వరం విచారణ నోటీసుల నేపథ్యంలో కీలక మంతనాలు!
హరీశ్ రావు గురువారం ఉదయం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీకి గల ప్రధాన కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వ్యవహారమే. ఈ భా
-
Nadendla Manohar : కొత్త రేషన్కార్డు దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
కొత్త రేషన్కార్డుకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్న ప్రచారంపై మంత్రి స్పందించారు. పెళ్లి కార్డు, ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవస
-
ED Raids : అన్ని హద్దులు దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అన్ని హద్దులు దాటి, సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తోందని కోర్టు ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల్లో భాగంగా, సుప్రీం కోర్టు టాస్మాక్పై జరుగుతున్న మ
-
YS Jagan : కూటమి సర్కారుపై వైఎస్ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్..!
విశాఖలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సంపద సృష్టిస్తామన్న మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు దోపిడీ పాలన
-
-
PM Modi : ప్రధాని మోడీ చేతుల మీదుగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం.. తెలంగాణ, ఏపీలో కీలక స్టేషన్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్ట
-
Miss World Contestants : శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందడి
తమ ప్రత్యేక దుస్తుల్లో, చిరునవ్వులతో మెరిసిపోతూ, శిల్పారామం సంస్కృతి, శిల్పాలు, కళల్ని ఆసక్తిగా అన్వేషించాయి. వచ్చిన తరుణంలోనే వారికి సంప్రదాయ మంగళ వాద్యాలతో, తెలంగా
-
Rajasthan : నేడు రాజస్థాన్లో రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్లకు ప్రధాని శంకుస్థాపన
బీకనెర్ సమీపంలోని పలానా వద్ద ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద దేశవ్యాప్తంగా పలు రీడెవలప్ చేసిన రైల్వే స్