-
Bandi Sanjay : మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం..!!
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓటుకు రెండ
-
KCR : ఫాంహౌజ్ కుట్ర నిన్న మొన్న జరిగింది కాదు…వీడియో రిలీజ్ చేసిన సీఎం..!!
ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాకు చూపించారు. ఆ వీడియోలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురించి చేసిన విషయాలు ఉన్నాయి. అయితే
-
Pakistan : ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన షూటర్ ఏం చెప్పాడో తెలుసా?
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన వ్యక్తి సంచలన విషయాలను వెల్లడించాడు. దాడి సమయంలోనే పోలీసులకు చిక్కాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్
-
-
-
Supreme Court: ఎర్రకోటపై దాడి చేసిన అష్పాక్ మరణశిక్షణను సమర్ధించిన సుప్రీంకోర్టు..!!
2000వ సంవత్సరంలో ఎర్రకోటపై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్పాక్ మరణిశిక్షణు సుప్రీంకోర్టు సమర్ధించింది. మహ్మద్ ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను కోర్టు కొ
-
Women Health : 40ఏళ్లు వచ్చాక ప్రతి స్త్రీకి ఈ పోషకాలు తప్పనిసరిగా అవసరం..!!
వయస్సు పెరుగుతున్నా కొద్దీ మన శరీరం శక్తిని కోల్పోతుంది. శరీరంలోని అవయవాలు కూడా మందగిస్తాయి. అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే 40
-
Jaggery Benefits : చలికాలంలో బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా..!!
పంచదార కంటే బెల్లం మంచిది. బెల్లంతో తయారు చేసే వంటకాలు రుచిగా ఉంటాయి. శీతాకాలంలో బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బెల్లం సహజమైన తీపిని కలిగి ఉంటుంది. అ
-
Elon Musk : ఉద్యోగులకు ట్విట్టర్ బాస్ షాక్… సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన..!!
ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసి…బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదొక అప్ డేట్ వార్తల్లో ఉంటున్నారు. వచ్చిరాగనే…సీఈవో పరాగ్ అగర్వాల్ తోపాటు సహా ఉద్యోగులను బయటకు
-
-
Munugode by poll : ఇడికుడలో ఓటు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..!!
మునుగోడులో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. కాసేపటిక్రితం అధికారటీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓ
-
KA PAUL : ఈవీఎంలు పనిచేస్తాయా లేదా చూడటానికి వచ్చా…!!
మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు నెమ్మదిగా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లో బారు
-
Palvai Sravanti: ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ కుట్రలు చేస్తోంది..నేను సీఎంను కలవలేదు..!!
సీఎం కేసీఆర్ తో తాను భేటీ అయినట్లు వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతి స్పందించారు. ఇదంతా బీజేపీ ప్రచారం చేస్తున్న కుట్ర అంటూ మండిపడ్డారు.