-
Kodali Nani: చంద్రబాబు పవన్ కల్యాణ్ మర్డర్ కు ప్లాన్ : కొడాలి నాని!
ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇంటి వద్ద రెక్కీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ప
-
PM MODI: ఈనెల 12న రామగుండంకు ప్రధాని నరేంద్ర మోదీ..!!
ఈనెల 12వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ఎరువుల కర్మాగారమైన రామగుం
-
Bharat Jodo Yatra: నేడు భారత్ జోడో యాత్రకు విరామం..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ ఈ పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు త
-
-
-
Tulasi : ఈ రోజు తులసి ఆకులు ముట్టుకోవద్దు..నీళ్లు పోయకండి..ఎందుకో తెలుసా..?
ఇవాళ దేవుత్తని ఏకాదశి. ప్రతిఏటా కార్తీక మాసం శుక్లపక్షంలోని ఏకాదశి తిథినాడు ఈ ఏకాదశి వస్తుంది. ఈరోజు విష్ణుమూర్తి యోగా నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయ
-
KA Paul : మునుగోడులో మన గెలుపు ఖాయం..50వేల మెజార్టీతో గెలుస్తున్నాం…!!
మునుగోడు ఉపఎన్నిక ముగిసింది. ఫలితాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు మాత్రం విజయం తమదే అంటూ ధీమాగా ఉన్నాయి. అయితే ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మున
-
TS : ఎంతకాలం ఇలా కాలక్షేపం చేస్తారు..తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం..!!
తెలంగాణ సర్కార్ పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలంతోపాటు మూడు మున్సిపాలిటీలను గ్రామపంచాయతీలుగా కొనసాగిస్తామని చెప్పి…ఎన్నికలు నిర్వహిస
-
Munugode : మునుగోడులో EVMల దొంగతనానికి కుట్ర…!!
గురువారం మునుగోడులో ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా 90శాతంపైగా పోలింగ్ నమోదు అయి రికార్డు బద్దలు కొట్టింది. రాత్రి పది గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్
-
-
Munugode Bypoll : రికార్డు బద్దలు కొట్టిన మునుగోడు…90శాతంపైగా పోలింగ్ నమోదు..!!
అంతా ఊహించినట్లుగానే జరిగింది. మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో మునుగోడులో పోలింగ్ నమోదు అయ్యింది. గురువారం ఉదయం జరిగిన ఉపఎన్నిక పొలింగ్ కు
-
Fifa World Cup : ఖతార్ లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ కోసం బెంగాల్ సర్కార్ మటన్ సరఫరా..!!
భారత్ లో క్రికెట్ కు ఎక్కుమంది అభిమానులు ఉంటే…ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది క్రీడాభిమానులు ఫుట్ బాల్ ను ఆరాధిస్తారు. నాలుగేళ్లకోసారి ఈ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది.
-
Chennai : తమిళనాడును వీడిన భారీ వర్షాలు..విద్యాసంస్థలకు నేడు సెలవు..!!
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో పరిస్ధితి అధ్వాన్యంగా మారిం