-
Sebi Chief : ఆ స్టాక్స్లో సెబీ చీఫ్ ట్రేడింగ్.. కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు
2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా ‘సెబీ’ చీఫ్ మాధవీ పురి బుచ్(Sebi Chief) చాలానే స్టాక్స్లో ట్రేడింగ్ చేశారని పవన్ ఖేరా చెప్పారు.
-
Zika Vaccine : జికా వ్యాక్సిన్ తయారీకి ట్రయల్స్.. హైదరాబాదీ కంపెనీకి కాంట్రాక్ట్
మనదేశంలోని ఐసీఎంఆర్కు చెందిన నెట్వర్క్ సైట్లలో జికా వ్యాక్సిన్కు సంబంధించిన క్లినికల్ పరీక్షలను ఐఐఎల్(Zika Vaccine) నిర్వహించనుంది.
-
Legality To Hydra : ‘హైడ్రా’కు చట్టబద్ధత.. వచ్చే నెలలోనే ఆర్డినెన్స్ : రంగనాథ్
ఆర్డినెన్స్ వచ్చాక హైడ్రాకు కొన్ని విశేష అధికారాలు కూడా లభిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Legality To Hydra) చెప్పారు.
-
-
-
Taj Mahal : తాజ్మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీటి లీకేజీ.. కారణం అదే
తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం(Taj Mahal) నుంచి నీరు లీకవుతున్న విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆగ్రా సర్కిల్ చీఫ్ సూపరింటెండెంట్ రాజ్కుమార్ పటేల్ కూడా ధ్రువీక
-
Zomato : రైల్వేశాఖతో జొమాటో ఒప్పందం.. 100కుపైగా రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ
ఇప్పటికే తాము రైలు ప్రయాణికులకు 10 లక్షలకుపైగా ఆర్డర్లను డెలివరీ చేశామని.. రానున్న రోజుల్లో తమ డెలివరీ సామర్థ్యం మరింత పెరుగుతుందని జొమాటో(Zomato) సీఈవో ఎక్స్ పోస్ట్లో రా
-
PM Modis Family : దీప్ జ్యోతిని ముద్దాడిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్
గోవులు పవిత్రమైనవి. వాటికి ఎంతోప్రాముఖ్యత ఉంటుంది. ఆ దూడకు దీప్ జ్యోతి(PM Modis Family) అని పేరు పెట్టాను’’ అని ఆ పోస్ట్లో మోడీ రాసుకొచ్చారు.
-
Chetan Bhagat : నేను బొప్పాయి లాంటోణ్ని.. ఎవరేమన్నా డోంట్ కేర్ : చేతన్ భగత్
‘‘మీ రచనలపై ప్రజల నుంచి వచ్చే విమర్శలను ఎలా స్వీకరిస్తారు ?’’ అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. చేతన్ భగత్(Chetan Bhagat) ఆసక్తికర సమాధానమిచ్చారు.
-
-
Three Encounters : ప్రధాని పర్యటన వేళ మూడు ఎన్కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
బారాముల్లా జిల్లా, కిష్త్వార్ జిల్లా, అనంత్ నాగ్ జిల్లాలలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను(Three Encounters) భారత సైన్యం మట్టుబెట్టింది.
-
Port Blair : ‘పోర్ట్ బ్లెయిర్’కు ఆ పేరు ఎలా వచ్చింది ? బ్లెయిర్ ఎవరో తెలుసా ?
ఈనేపథ్యంలో అసలు పోర్ట్ బ్లెయిర్(Port Blair) అనే పేరు ఎలా వచ్చింది ? దాని చరిత్ర ఏమిటి ?
-
Telangana Congress : టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల రేసులో ఉన్నది వీరే..
ముగ్గురు నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికలో సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ పెద్దలు(Telangana Congress) సూచించినట్లు సమాచారం.