Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
న్యూ ఇయర్ వేళ కేసీఆర్, హరీశ్ లపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కృష్ణా జలాల విషయంలో కేసీఆర్, హరీశ్ రావు రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ఉరితీసినా తప్పులేదని సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ కంటే వీరిద్దరూ ద
-
కెసిఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించం – సీఎం రేవంత్ స్పష్టం
కృష్ణా జలాలపై మాట్లాడేందుకు BRS చీఫ్, మాజీ సీఎం KCR అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు.
-
ఏపీ ప్రభుత్వానికి మంచి కిక్కు ఇచ్చిన న్యూ ఇయర్ మద్యం అమ్మకాలు
మద్యం అమ్మకాలు డిసెంబర్ (2025)లో గణనీయంగా పెరిగి రూ.2,767 కోట్ల ఆదాయం సమకూరింది. 2024లో ఇదే నెలలో రూ.2,568 కోట్లు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు, వరుస సెలవుల రాకతో 29, 30, 31 తేదీల్లో ఏకంగా రూ.543
-
-
-
పాలమూరు-రంగారెడ్డిపై చర్చకు కెసిఆర్ వస్తాడా ?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం అన్యాయం చేస్తోందని BRS చీఫ్ KCR ఇటీవల ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది
-
కేసీఆర్ తెలంగాణ గొంతు కోశారు అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
నదీ జలాల అంశంలో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం లేదని CM రేవంత్ తెలిపారు. 'కృష్ణా జలాల్లో ఉమ్మడి APకి 811 TMC ల కేటాయింపులు జరిగాయి. అందులో APకి 66% ఇచ్చేలా KCR సంతకం చేశారు
-
US కంపెనీలకు షాక్
H-1B వీసా పెంపును కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు సమర్థించింది. ట్రంప్ ప్రభుత్వం పెంచిన భారీ ఫీజు చట్టబద్ధమేనని ఒబామా నియమించిన జడ్జి తీర్పిచ్చారు
-
పండగవేళ ప్రయాణికులకు TGSRTC షాక్
సంక్రాంతికి, మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా RTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతికి HYD నుంచి ఈ నెల 9-13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్
-
-
కరెంట్ ఛార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
కరెంట్ ఛార్జీలపై ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా తానే భరించేందుకు సిద్ధమైంది
-
కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్, డైరెక్టర్ ఎవరంటే !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటిస్తారని నిర్మాత రామ్ తళ్లూరి పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి కథా చర
-
స్విమ్ సూట్ ధరించి శివాజీకి అనుసూయ కౌంటర్ ?
యాంకర్ అనసూయ మరోసారి SMలో హాట్ టాపిక్ గా మారారు. న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్సూట్లో దిగిన ఫొటోలను Instaలో షేర్ చేశారు. మహిళల దుస్తులపై ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదానిక