Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
ఈరోజు నుండి భారీగా పెరగనున్న ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో AC, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-10% వరకు పెరగనున్నాయి. BEE కొత్త నిబంధ
-
మాస్ స్టెప్పులతో ఇరగదీసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
కొత్త సంవత్సరం పురస్కరించుకుని అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అదరగొట్టారు. మాస్ పాటలకు దుమ్మురేపే స్టెప్పులు వేసి
-
కొత్త సంవత్సరం వేళ గ్యాస్ వినియోగదారులకు షాక్
కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, సాధారణ ప్రజలకు మరియు గృహిణులకు ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే.. డొమెస్టిక్ (14.2 కేజీల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
-
-
-
న్యూ ఇయర్ రోజున హ్యాంగోవర్ తగ్గాలంటే మీరు చేయాల్సింది ఇదే !!
న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం, మసాలా ఆహారం అతిగా తీసుకోవడం వల్ల మరుసటి రోజు తలనొప్పి, కడుపులో మంట, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉపశమనం కోసం ఎక్కువగా నీరు తాగి డీహైడ్రేషన
-
పదేళ్లలో బిఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలంటూ మంత్రి ఉత్తమ్ డిమాండ్
గత BRS ప్రభుత్వం పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. 'జగన్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరే కదా. రోజా ఇంటికి వెళ్లి KCR ఏం మాట
-
అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలి – హిందూ సంఘాల డిమాండ్
దేవతలను దూషించిన యూట్యూబర్ అన్వేష్ను భారత్కు రప్పించి కఠిన చర్యలు తీసుకొని, దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
-
2025 లో తెలుగు రాష్ట్రాల్లో ఆనందాన్ని నింపిన ఘటనలు ఇవే !!
అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు పరిపాలనా భవిష్యత్తుకు కొత్త ఊపిరి పోయగా, మరోవైపు హైదరాబాద్ వేదికగా
-
-
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన ఘటనలు ఇవే !!
2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆధ్యాత్మిక క్షేత్రాల నుండి పారిశ్రామిక కేంద్రాల వరకు వరుస ప్రమాదాలు సంభవించి వందలాది కుటుంబా
-
బుల్లితెర పై విషాదం : సీరియల్ నటి నందిని ఆత్మహత్య
సీరియల్ నటి నందిని(26) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగు చూసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, నటన అంటే ఇష్టమని ఆమె లేఖలో పేర్కొన్నారు
-
J&K ప్రజలకు ఆర్మీ ట్రైనింగ్, ఇక ఉగ్రవాదులకు వణుకే
ఈ శిక్షణ కార్యక్రమం కేవలం ఆయుధాలను వాడటానికే పరిమితం కాకుండా, ఒక సమగ్ర రక్షణ వ్యూహంగా సాగుతోంది. ఎంపిక చేసిన గ్రామస్థులకు రైఫిల్స్ వాడటం, గురి తప్పకుండా కాల్చడం (Sharpshooting)