Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
ఆర్థిక వ్యవస్థలో సరికొత్త రికార్డు దిశగా తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) సుమారు 239 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 20 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా. ఇది భారతదేశ మొత్తం జీడీపీలో దాదాపు 5 శాతానికి సమానం
-
రేపటి నుండి 8వ వేతన సంఘం అమలు
8వ వేతన సంఘం రేపటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 1.8-2.86 మధ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చని నిపుణులు అంచనా వ
-
ఏపీలో ఒకరోజు ముందే పెన్షన్లు, సంబరాల్లో పెన్షన్ దారులు
ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది. ఇవాళ అందజేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త ఏడాది ప్రారంభం నేపథ్యంలో NTR భరోసా పెన్షన్
-
-
-
నేడు మందుబాబులకు ఫ్రీ రైడ్
న్యూఇయర్ వేళ మందు బాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో
-
జనవరి 4 న భోగాపురంలో తొలి ఫ్లైట్ ల్యాండింగ్
విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జనవరి 4న తొలి టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని నిర్మాణ సంస్థ GMR ప్రకటించింది. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్
-
టోల్ మినహాయింపు లేఖ పై కాంగ్రెస్ పై బిఆర్ఎస్ విమర్శలు
సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ మార్గంలో టోల్ మినహాయించాలని కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంపై బిఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి
-
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
APలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై తుది ఉత్తర్వులు విడుదలయ్యాయి. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను
-
-
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
శాసన సభలో బీఆర్ఎస్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీశ్ రావు, సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి
-
మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత సంచలన వ్యాఖ్యలు
కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డుపైకి తెచ్చినట్లయ్యింది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో
-
మలయాళ ఇండస్ట్రీ లో విషాదం : మోహన్ లాల్ తల్లి కన్నుమూత
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తల్లి శాంతాకుమారి(90) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతాకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజే