Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
కేసీఆర్ ఉద్దేశ్యం అదేనా ? మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో ఉండాల్సిందేనా ?
శాసనసభలో ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో, కేవలం ఒకే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతోంది. ఈ తరుణంలో హరీ
-
జైపూర్ లో పాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇదేం వెరైటీ !!
రాజస్థాన్లోని జైపూర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వెరైటీగా జరిగాయి. మద్యానికి దూరంగా ఉండాలనే సందేశంతో పాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. రాజస్థాన్ యూత్ స్టూడెంట్స్ అస
-
మహిళలల ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొస్తున్న తెలంగాణ సర్కార్
మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం (D) మధిర నియోజకవర్గ
-
-
-
డిసెంబర్ 31 న 75 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసి రికార్డు సృష్టించిన జొమాటో
డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో 75L డెలివరీలు చేసినట్లు జొమాటో, బ్లింకిట్ సంస్థల CEO దీపిందర్ గోయల్ తెలిపారు. 4.5లక్షల మంది డెలివరీ పార్ట్నర్లు 63 లక్షల మందికి వస్తువులు అందజే
-
ఏపీలో నేటి నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ
నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాస్ బుక్లను ప్రజ
-
రికార్డులు బ్రేక్ చేసిన UPI లావాదేవీలు
UPI లావాదేవీలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆన్లైన్ చెల్లింపుల్లో 85-90% వాటి ద్వారానే జరుగుతున్నాయి. డిసెంబర్లో ఏకంగా 21.6 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹27.9
-
2025 ఏడాది లో దేశ వ్యాప్తంగా 166 పులుల మృత్యువాత
2025లో దేశంలో 166 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టైగర్స్ స్టేట్గా పేరుపొందిన మధ్య ప్రదేశ్లో 55, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 మరణించాయి. పులుల సంరక్షణ అథారిటీ ప్ర
-
-
కెసిఆర్ ను కసబ్ తో సీఎం రేవంత్ పోల్చడంపై హరీశ్ రావు ఫైర్
కేసీఆర్, హరీశ్ రావుకు ఉరేసినా తప్పులేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై హరీశ్ రావు ఫైరయ్యారు. 'తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పద
-
ఎలాన్ మస్క్ సంపాదనలోనే కాదు విరాళాల్లోనూ శ్రీమంతుడే!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాను విరాళాల్లోనూ శ్రీమంతుడినేనని నిరూపించారు. ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.900 కోట్లు) విలువైన 2.10 లక్షల టెస్లా షేర్లను తన ఫౌండేషన్కు డొన
-
బిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు సీఎం రేవంత్ వ్యూహాత్మక అడుగులు!
అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్ అంశం చర్చకు వస్తే KCR, BRSను నిలదీసేలా అధికారపక్షాన్ని CM రేవంత్ సన్నద్ధం చేశారు. విపక్షాన్ని చర్చకు ఆహ్వానిస్తూనే సభలో తాము ఎలా స్పందిస్తామ