Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
ఈరోజు సూపర్ మూన్ ఎన్ని గంటలకంటే !!
ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే
-
బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా దాడి చేసిన ప్రియురాలు
ముంబైలో బాయ్ ఫ్రెండ్ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా దాడి చేసిందో మహిళ. శాంటాక్రూజ్లో ఉండే మహిళ (25), బాధితుడు(42) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్
-
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ షురూ
అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్కు రేపు నోటిఫికేషన్ జారీకానుంది. పెదపరిమి, వడ్లమాను, వెకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లెల్లోని పట్టా, అసై
-
-
-
ఏపీకి సోనియా గాంధీ, రాహుల్
ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో చేపట్టే ఆందోళనల్ల
-
అసెంబ్లీని బూతులమయం చేసారంటూ కాంగ్రెస్ పై హరీశ్ రావు ఆగ్రహం
నిబంధనలను ఉల్లంఘిస్తూ శాసనసభను నడుపుతున్నారని, స్పీకర్ తీరు సరిగా లేదని హరీశ్ రావు అన్నారు. BRS MLAలతో కలిసి గన్పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. 'CM వీధి రౌడీ కంటే చిల్లరగా మాట్
-
గృహ జ్యోతి ద్వారా 52.82 లక్షల కుటుంబాలకు లబ్ది – భట్టి
గృహ జ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) పథకం ద్వారా 52.82 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరక
-
ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్, ప్రజల పై విద్యుత్తు భారాన్ని తగ్గించిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) నాలుగవ నియంత్రణ కాలానికి (4th Control Period) సంబంధించి చేసిన అదనపు ఖర్చులను సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా, కమిషన్ తుది ట్రూ-అప్ మొత్త
-
-
పదేళ్లలో బిఆర్ఎస్ నేతల కబ్జాలు అన్ని ఇన్ని కావు !!
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే, వారి హయాంలో నాయకులు మరియు దళారులు కలిసి విలువైన సరస్సుల భూములను, ఎఫ్టీఎల్ (FTL) మరియు బఫర్ జోన్లను యథేచ్ఛగా కబ్జా చ
-
రూ.7వేల కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలు – సీఎం రేవంత్
ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్
-
‘నీలకంఠ’ మూవీ టాక్
దర్శకుడు రాకేష్ మాధవన్ ఎంచుకున్న 'తప్పు చేస్తే ఇష్టమైన దానికి దూరం చేయడం' అనే కొత్త పాయింట్ సినిమాకు ప్రధాన బలం. నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేతో కథను నడపడం వల్ల ప్రేక్షకు