HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrtp President Ys Sharmila Comments On Viveka Murder Case

YS Sharmila : వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసుల‌పై స్పందించిన ష‌ర్మిల

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే సీబీఐ

  • By Prasad Published Date - 04:43 PM, Tue - 24 January 23
  • daily-hunt
YS Sharmila
Sharmila

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే సీబీఐ అవినాష్‌రెడ్డికి ఇచ్చిన నోటీసుల‌పై వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల స్పందించారు. వైఎస్ వివేకానంద‌రెడ్డిని హ‌త్య చేసిన వారిని వెంట‌నే అరెస్ట్ చేసి శిక్షించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. క‌డ‌ప జిల్లాలో బాబాయ్ వివేకానంద‌రెడ్డి చాలా గొప్ప నాయ‌కుడ‌ని.. ఎవ‌రైనా ఎదైనా స‌మ‌స్యతో వ‌స్తే ఆ మ‌నిషిని వెంట‌పెట్టుకుని ఆ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి మ‌రీ ప‌ని చేయించేవారిని ష‌ర్మిల తెలిపారు. ఇలాంటి మంచి నాయ‌కుడిని అతి దారుణంగా గొడ్డ‌లి వేటు వేసి చంపిన విష‌యం అంద‌రికి తెలిసిందేన‌న్నారు. ఒక్క కేసు విచార‌ణ చేయ‌డానికి సంవ‌త్స‌రాలు ప‌డితే వ్య‌వ‌స్థ‌పై కానీ సీబీఐపై కానీ ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఎలా ఉంటుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఈ కేసులో ఇప్ప‌టికైనా నిజ‌నిజాలు తేల్చాల‌ని ఆమె సీబీఐని కోరారు. వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని, దోషుల‌ను త్వ‌ర‌గా అరెస్ట్ చేయాల‌ని వైఎస్ఆర్ కుటుంబం తరపున షర్మిల సీబీఐని అభ్యర్థించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm jagan
  • MP avinash reddy
  • Viveka Murder Case
  • ysr
  • ysrcp
  • ysrtp

Related News

Nara Lokesh Google Vizag

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ ప

    Latest News

    • Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ

    • Constable Pramod Dies: పోలీసులకు రక్షణ లేదు.. రేవంత్కు బాధ్యత లేదు – హరీశ్

    • TDP leader Subba Naidu : టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత

    • AP Govt : ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

    • Gore Habba’ Festival : వినూత్నంగా సెలబ్రేషన్స్… పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు!

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd