Political Criticism
-
#India
Prashant Kishor : అసలు బీహార్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు?: ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీహార్ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశాంత్ కిషోర్ ఘాటుగా ప్రశ్నించారు.
Published Date - 10:42 AM, Wed - 27 August 25 -
#Telangana
Jaggareddy : మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా? : కేటీఆర్ పై జగ్గారెడ్డి విమర్శలు
వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీగా చూడటం ఓ చిల్లర మనస్తత్వానికి నిదర్శనం. అదే పార్టీ వల్లే తెలంగాణ వచ్చిన సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నాన్న కేసీఆర్ కూడా అదే పార్టీ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆయన కూడా చిల్లర నాయకుడేనా? అని నిలదీశారు.
Published Date - 04:33 PM, Fri - 22 August 25 -
#Andhra Pradesh
Bhanuprakash Reddy: జగన్ బయటకు వస్తే శవాలు లేవాల్సిందే..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Published Date - 02:19 PM, Fri - 20 June 25 -
#Speed News
Harish Rao : బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు..
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బేసిన్లపై సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర పరువు తీయడంలోనూ వెనకబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 06:01 PM, Thu - 19 June 25 -
#Telangana
Harish Rao : నీ అనుచరుల కోసమే అందాల పోటీలు పెట్టావా..?
Harish Rao : తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, “మార్పు మార్పు” అని ప్రఖ్యాతమైన ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని కూడా మార్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 03:17 PM, Sun - 1 June 25 -
#Telangana
KTR : టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?
KTR : తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల సమస్యలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:53 AM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
YV Subba Reddy : ప్రతిపక్షనేత హోదాపై వైఎస్ జగన్ పోరాటం.. వైవీ సుబ్బారెడ్డి స్పందన
YV Subba Reddy : వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతులు, ముఖ్యంగా మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదా కోసం పోరాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Published Date - 12:36 PM, Sun - 23 February 25 -
#World
Elon Musk : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోటోషూట్లపై ఎలోన్ మస్క్ ఫైర్
Elon Musk : ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీపై టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతున్న సమయంలో, జెలెన్స్కీ తన భార్యతో కలిసి ఫొటోషూట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై మస్క్, రిపబ్లికన్ నేతలు, , డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Published Date - 10:32 AM, Fri - 21 February 25 -
#Telangana
Harish Rao : సాగర్ నీటిని ఏపీకి తరలించడంపై చర్యలు తీసుకోవాలి
Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్న నీటిపై చర్యలు తీసుకోవడంపై రేవంత్ రెడ్డి నిద్రిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 3 నెలలుగా రోజూ సుమారు రెండు టీఎంసీ నీరు ఏపీకి చేరుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
Published Date - 01:56 PM, Thu - 20 February 25 -
#Telangana
KTR : రేవంత్ నిర్లక్ష్య పాలనలో విద్యార్థులు డీలా పడిపోతున్నారు..
KTR : సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గురుకులాలు, విద్యా విధానాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 01:04 PM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
Nimmala Ramanaidu : వల్లభనేని వంశీ “వ్యవస్థీకృత నేరస్తుడు” అని అభివర్ణించిన మంత్రి నిమ్మల
Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయనను "వ్యవస్థీకృత నేరస్తుడు" అని ఘాటుగా విమర్శించారు. వంశీపై చేసిన ఈ ఆరోపణలకు రాజకీయ వాగ్వాదం మరింత ఉధృతమైంది. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కూడా రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు, ఆయన వంశీని మద్దతు ఇచ్చిన అంశంపై అసహనం వ్యక్తం చేశారు.
Published Date - 01:28 PM, Sat - 15 February 25 -
#Telangana
Harish Rao : ఆ జిల్లాల్లో బస్తీ దవాఖానాల పరిస్థితి దుర్భరంగా ఉంది
Harish Rao : హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బస్తీ దవాఖానాల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
Published Date - 07:31 PM, Thu - 13 February 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
Botsa Satyanarayana : భారతదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ బడ్జెట్లో ఏమీ అందజేయకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Published Date - 01:06 PM, Sun - 2 February 25 -
#Telangana
Addanki Dayakar : భారత దేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత
Addanki Dayakar : కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని అద్దంకి దయాకర్ రావు మండిపడ్డారు. బీజేపీ 2029 లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం నార్త్, సౌత్ లో రాజకీయ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జమిలి ఎన్నికలతో ప్రయోగాలు రాజకీయ ప్రేరేపిత కుట్రలు చేస్తుందని, దేశంలో రాజకీయ ప్రత్యర్థులను కసిగా శత్రుత్వం పెంచుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు అద్దంకి దయాకర్.
Published Date - 10:47 AM, Wed - 22 January 25 -
#Telangana
Harish Rao : మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..?
Harish Rao : మీడియాతో మాట్లాడిన హరీష్రావు ‘‘మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో మీరు అర్థం చేసుకున్నారా? మీరు నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా ప్రజలపై పెరుగుతున్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ప్రజలు ఊరూరా తిరుగుతున్నా, ఎవరికీ తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమైన మీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం పెరిగింది.
Published Date - 06:16 PM, Tue - 21 January 25