Andhra Pradesh
-
Janasena Effect : ఏపీలో `బండి` మార్క్ రాజకీయం, పవన్ కు జలక్
Janasena Effect : తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్య పైర్ బ్రాండ్. భావోద్వేగాలను పెంచడంలో దిట్ట. హిందూవాదాన్ని బలంగా నమ్మే లీడర్
Date : 31-07-2023 - 1:07 IST -
TDP vs YCP : పెద్దాపురంలో టెన్షన్.. టెన్షన్.. అవినీతిపై సవాళ్లు చేసుకున్న టీడీపీ – వైసీపీ నేతలు
కాకినాడ జిల్లా పెద్దాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పెద్దాపురంలో
Date : 31-07-2023 - 8:22 IST -
Medha Patkar : కర్షక కార్మిక రాష్ట్ర సదస్సు.. రాజధాని ఏది? అమరావతి నిర్మాణంపై మేధా పాట్కర్..
అమరావతిలో రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నారు కానీ రాజధాని నిర్మాణం జరగలేదు. రైతులకు తిరిగి భూములు కూడా ఇవ్వడం లేదు.
Date : 30-07-2023 - 8:00 IST -
AP Politics: సినిమాలో పొలిటికల్ డైలాగ్స్.. పాలిటిక్స్ లో సినిమా డైలాగ్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య అనేక కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ హాట్ హాట్ కామెంట్స్ తో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Date : 30-07-2023 - 4:59 IST -
Viral Video: నీటిలో మునిగిన కుక్క పిల్లలను కాపాడిన ఏపీ పోలీసులు: తల్లి ప్రేమ
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో అత్యవసర పరిస్థితిల్లో ఉన్న వ్యక్తుల్ని స్థానిక పోలీసులు రోడ్లు దాటిస్తున్నారు.
Date : 30-07-2023 - 1:09 IST -
AP Politics: పురందేశ్వరిపై సెటైర్స్ పేల్చిన విజయసాయిరెడ్డి
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. విజయసాయిరెడ్డి పురందేశ్వరి వైఖరిపై సెటైరికల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
Date : 30-07-2023 - 12:52 IST -
Accident : నర్సాపురం – ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది
ఆదివారం తెల్లవారుజామున నర్సాపూర్-ధర్మవరం రైలుకు పెనుప్రమాదం తప్పింది
Date : 30-07-2023 - 12:48 IST -
Flooded : వరదలో మునిగిన జగనన్న కాలనీ లపై పవన్ ట్వీట్..
ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పేదవారి సొంత ఇంటి కల.. కలగానే మిగిలిపోయేలా ఉందని
Date : 30-07-2023 - 12:29 IST -
BRO Controversy : ‘బ్రో’ ను దెబ్బ తీసే కుట్ర మొదలైందా..?
బ్రో ను దెబ్బ తీసే కుట్ర మొదలైందని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Date : 29-07-2023 - 5:49 IST -
AP @ $243 : 2027నాటికి AP 20లక్షల కోట్లకు..అమరావతితో భేషుగ్గా.!SBI నివేదిక !!
AP @ $243: ఏపీ ఆర్థిక ఒడిదుడుకులకు కారణం రాజధాని అమరావతి ప్రాజెక్టు కూలడం.ఆ ప్రాజెక్టు కొనసాగిఉంటే మెరుగ్గా ఉండేదని ఎస్బీఐ తేల్చింది.
Date : 29-07-2023 - 5:08 IST -
Rs 4 crore in 45 days : టమోటా రైతుకు 45 రోజుల్లో 4 కోట్లు
టమోటా రైతు ( Rs 4 crore in 45 days) ఈ ఏడాది కోట్లు గడించాడు. 45 రోజుల్లో 4కోట్లు సంపాదించిన చిత్తూరు జిల్లా రైతు రికార్ట్ సృష్టించారు.
Date : 29-07-2023 - 4:14 IST -
Counter : మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి కౌంటర్..
వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని..మంత్రి గుడివాడ అమర్ నాధ్ ఫై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఆగ్రహం
Date : 29-07-2023 - 3:41 IST -
KG Tomato 200 : కిలో టమాటా 200 మాత్రమే.. ఎక్కడంటే ?
KG Tomato 200 : కిలో టమాటా ధర రూ.200కు చేరింది.. దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.
Date : 29-07-2023 - 3:04 IST -
AP Politics: పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? : మంత్రి రోజా
మంత్రి రోజా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు
Date : 29-07-2023 - 2:57 IST -
Vijayawada – Hyderabad : మున్నేరు వద్ద తగ్గిన వరద.. విజయవాడ- హైదారబాద్ హైవేపై రాకపోకలకు లైన్ క్లియర్
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్కు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా
Date : 29-07-2023 - 2:30 IST -
BRO : పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ ఫై అంబటి రాంబాబు రియాక్షన్
సోషల్ మీడియా లో ట్రోల్ అవుతున్న వీడియో ఫై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు
Date : 29-07-2023 - 2:18 IST -
YCP MP Tweet : పురంధరేశ్వరిపై వైసీపీ వార్ షురూ
పురంధరేశ్వరి (YCP MP Tweet)హడావుడి మొదలైయింది. ఆమె ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు.
Date : 29-07-2023 - 2:18 IST -
CBN Projects : చంద్రబాబు ప్రాజెక్టుల బాట, అక్కడే నిద్ర
ఏపీ అభివృద్ధి గురించి (CBN Projects) చర్చ జరగకుండా ఇప్పటి వరకు భావోద్వేగాలతో రాజకీయాన్ని వైసీపీ నడుపుతూ వచ్చింది.
Date : 29-07-2023 - 1:24 IST -
CM Jagan: సిట్టింగ్స్ కు జగన్ షాక్.. పుత్రరత్నాలకు నో టికెట్స్?
తమ పిల్లలకు ఇవ్వాలని కోరుతూ పలువురు సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు ముఖ్యమంత్రిని సంప్రదించినట్లు సమాచారం.
Date : 29-07-2023 - 11:49 IST -
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది నకిలీ ఓటర్లు..?! స్పందించిన ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్..!
వచ్చే ఏడాది 2024లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో లోక్సభ, విధానసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నకిలీ ఓటర్ల వ్యవహారం ఊపందుకుంటోంది.
Date : 29-07-2023 - 9:04 IST