Andhra Pradesh
-
Janasena : సొంత పార్టీ నేతలకు క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్
అసలే నేనే బ్రో సినిమాను వదిలేసా..మీరెందుకు దాన్నే పట్టుకుంటున్నారు
Date : 04-08-2023 - 5:59 IST -
AP BRS: కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ కు కాపుల సంఘీభావం
అవసరమైన భూమిని కేటాయించడం పట్ల కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష్యులు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.
Date : 04-08-2023 - 5:37 IST -
Extramarital Affair: టాక్సీ డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపిన భార్య!
సోషల్ మీడియా వ్యామోహమో, ఇతరులపై ఆకర్షణనో కానీ కట్టుకున్నవాళ్లను కడతేరుస్తున్నారు.
Date : 04-08-2023 - 3:34 IST -
CBN Project Fight : చంద్రబాబు యుద్ధభేరి!పెద్దిరెడ్డి సై!!
చంద్రబాబు (CBN Project Fight) చిత్తూరు జిల్లా ఎప్పుడు వెళ్లినా టెన్షన్ నెలకొంటోంది.వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టారు.
Date : 04-08-2023 - 2:38 IST -
AP : మంత్రి అప్పలరాజు వల్ల జగన్ కు కొత్త సమస్య ఎదురుకాబోతుందా..?
మన ఓట్లు అయితే ఓకే .. కానీ మనకు పడవు అనుకుంటే మాత్రమే
Date : 04-08-2023 - 2:12 IST -
Lokesh Law : లోకేష్ సరికొత్త పంథా
ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం (Lokesh Law) చేయడానికి లోకేష్ సిద్ధమయ్యారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని కోర్టుకెక్కారు.
Date : 04-08-2023 - 1:53 IST -
Manchu Manoj-TDP : టీడీపీలో చక్రం తిప్పబోతున్న మంచు మనోజ్ దంపతులు ?
Manchu Manoj-TDP : మంచు మనోజ్ పొలిటికల్ అరంగేట్రం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
Date : 04-08-2023 - 11:57 IST -
Tomato Theft: టమాటా రైతుపై దాడి, 4.5 లక్షలు దోచుకెళ్లిన దుండగుడు
టమాటా ధరలకు రెక్కలు రావడంతో రైతులపై దాడులు పెరిగిపోతున్నాయి.
Date : 04-08-2023 - 11:30 IST -
BRO Controversy : జగన్ ఆ అంశాలను డైవర్ట్ చేయడానికే అంబటితో ‘బ్రో’ వివాదానికి తెరలేపాడా..?
ఇప్పుడు మరొకొన్ని అంశాలను డైవర్ట్ చేయడానికే జగన్ అంబటి రాంబాబు చేత బ్రో వివాదానికి తెరలేపారని
Date : 04-08-2023 - 11:04 IST -
Bengaluru: భార్య పిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య
బెంగళూరులో అత్యంత దారుణమైన విషాదం చోటుచేసుకుంది. 31 ఏళ్ల సాఫ్ట్వేర్ తన భార్యను, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన గురువారం వెలుగు చూసింది.
Date : 03-08-2023 - 7:47 IST -
CM Jagan: వరద బాధితులకు పునరావాసాలు.. కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
ఏపీలో గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిసర ప్రాంతంలోని వాగులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు.
Date : 03-08-2023 - 5:59 IST -
Pawan Russia File:రష్యా ఫైల్`బ్రో`!ఢిల్లీలో అంబ`ఢీ`!!
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీద రష్యా ప్రభుత్వం సీరియస్ (Pawan Russia File) గా ఉందా? ఆయనపై అక్కడ ఫైల్ ఓపెన్ అయిందా?
Date : 03-08-2023 - 3:52 IST -
Target BJP : పురంధరేశ్వరి టార్గెట్ గా చంద్రబాబు భుజంపై తుపాకీ
Target BJP : ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి విద్యావంతురాలు, సౌమ్మురాలు, పోరాడే తత్త్వం ఉన్న లీడర్. మంచి వక్త .అంతేకాదు, జామాలజిస్ట్.
Date : 03-08-2023 - 2:28 IST -
AP Politics: షర్మిలకు ఆస్థి ఇవ్వకుండా తరిమేశాడు
ఏపీలో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రతిపక్షాలు, అధికార పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓ వైపు నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టాడు.
Date : 03-08-2023 - 1:55 IST -
Y Not 160 : వైనాట్ పులివెందుల గర్జన వెనుక కొదమసింహం
చంద్రబాబు టార్గెట్ చేస్తే వ్యూహాలను మార్చడమే కాదు, లక్ష్యాన్ని ( Y Not 160)ముద్దాడుతారు అనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.
Date : 03-08-2023 - 1:49 IST -
Jagan : వైసీపీ సర్కార్ విషయంలో తగ్గేదెలా అంటున్న పురందేశ్వరి
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో చూపకుండా రూ.10 లక్షల కోట్లు ఖర్చు
Date : 03-08-2023 - 1:38 IST -
Andhra Pradesh : దసరా నాటికి వైజాగ్ వాసుల కలలు నెరవేరుతాయి – మంత్రి అమర్నాథ్
విశాఖ వాసులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా కానుకగా అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి గుడివాడ
Date : 03-08-2023 - 1:23 IST -
Andhra Pradesh : అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
అమరావతి ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణాలపై స్టే విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణాలపై స్టే
Date : 03-08-2023 - 12:05 IST -
Chandrababu: అంబటి బ్రో సినిమా ఇష్యూపై CBN ఫైర్
ఆంధ్రప్రదేశ్ లోని నిర్మాణ ప్రాజెక్టుల్ని పరిశీలించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ తీరుపై ఘాటుగా స్పందించారు.
Date : 02-08-2023 - 5:33 IST -
AP Volunteer: వివాహితను పెట్టుకెళ్ళిపోయిన వాలంటీర్: వైసీపీ రెబల్ ఎంపీ
వైసీపీ ఎంపీ అయినప్పటికీ ఆ పార్టీకి రెబెల్ గా మారారు ఎంపీ రఘురామకృష్ణ. నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే రఘురామకృష్ణ రాజు కొంతకాలంగా వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Date : 02-08-2023 - 4:52 IST