Andhra Pradesh
-
Ambati Rambabu : జగన్ నెక్స్ట్ షాక్ ఇవ్వబోయేది అంబటికేనా…?
ఈసారి ఏపీ ఎన్నికలు మాములుగా ఉండబోవని అర్ధం అవుతుంది..గత ఎన్నికల్లో ఈజీ గా విజయం సాధించిన వైసీపీ (YCP) ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదురుకోబోతుంది. టీడీపీ – జనసేన కూటమి గా బరిలోకి దిగడం , మరోపక్క షర్మిల సైతం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి బరిలోకి దిగుతుండడంతో ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (jagan)..ఎక్కడ తగ్గడం లేదు. మ
Date : 29-02-2024 - 8:43 IST -
Fake Survey : ఏపీలో ఊపందుకున్న ఫేక్ సర్వేలు..
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల (Elections) సన్నాహాలలో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికార వైసీపీ (YCP) స్పష్టత ఇస్తుండగా, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో టిడిపి , 5 అభ్యర్థులతో జనసేన ప్రకటన చేసాయి. అతి త్వరలో జనసేన నుండి మరో జాబితా రానుంది. ఈ
Date : 29-02-2024 - 8:27 IST -
AP BJP : ఏపీలో బీజేపీ పొత్తుపై మిస్సవుతున్న క్లారిటీ..!
వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీల నేతలు బలానికి మించి శ్రమిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. మారుతున్న ఏపీ రాజకీయా పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ (TDP)తో పొత్తులోకి వెళ్లారు. ఇదే సమయంలో బీజేపీతో ఉన్న పొత్తును సైతం పవన్ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా.. బీజేపీ (B
Date : 29-02-2024 - 8:05 IST -
RK Roja : రోజా తనకనుగుణంగా ఉమెన్ కార్డ్ వాడుతున్నారు..!
వైసీపీ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజా (RK Roja ) తన రాజకీయ ప్రత్యర్థులపై అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్ (Nara Lokesh)లను తిట్టడం ఆమెకు అలవాటు. తాజాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై రోజా వ్యాఖ్యానించడంతో బండ్ల గణేష్ నుంచి రిప్లై వచ్చింది. రేవంత్పై వ్యాఖ్యానించే అర్హత, స్థాయి లేని రోజాను బండ్ల “ఐటెం రాణి” అన్నారు. వైఎస్ఆర్ (YS
Date : 29-02-2024 - 7:39 IST -
Chejarla Subbareddy : నెల్లూరు లో వైసీపీ కి భారీ ఎదురుదెబ్బ..
అధికార పార్టీ వైసీపీ వరుస ఎదురుదెబ్బలు తగ్గడం లేదు. వరుసపెట్టిన మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీ లు మాత్రమే కాదు కింద స్థాయి నేతలు కూడా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా…తాజాగా నెల్లూరు లో మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. ఇటీవ
Date : 29-02-2024 - 7:18 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాయలసీమలో ప్రచారం చేయరా..?
ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ (TDP)- జనసేన (Janasena) పొత్తుతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే.. ఇదే సమయంలో టీడీపీ- జనసేన కూటమి నుంచి అభ్యర్థులకు చెందిన తొలి జాబితాను విడుదల చేయడంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార వైఎస్సార్సీపీ (YSRCP)ని గద్దె దించాలనే లక్ష్యంతో టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. అయితే.. వీరితో పాటు బీజేపీ (BJP)తో పొత
Date : 29-02-2024 - 7:14 IST -
AP : వైసీపీ నేతలు అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవిస్తే మంచిది – కేఎస్ జవహర్
మొన్నటి వరకు టీడీపీ – జనసేన శ్రేణుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది..పొత్తు పెట్టుకున్నారే కానీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నారే..ఇద్దరు అధినేతలు కలిసి ప్రచారం చేస్తే బాగుండేది..ఇరు నేతలు తమ ప్రసంగాలతో ఉత్తేజ పరిస్తే ఎలా ఉంటుందో అంటూ ఇలా రకరకాలుగా టీడీపీ – జనసేన శ్రేణులు మాట్లాడుకున్నారు. ఈ మాటలకు నిన్న తాడేపల్లి గూడెం వేదికగా సమాధానం చెప్పారు. ఇరు నేతలు ఎక్కడ
Date : 29-02-2024 - 7:09 IST -
Nara Lokesh : తెలుగు జన విజయ సభకు లోకేష్ ఎందుకు రాలేదు..?
జనసేన పార్టీతో కలిసి తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన తెలుగు జన విజయ సభ (Telugu Jana Vijaya Sabha) విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ (TDP) నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. పొత్తు కాగితాలపైనే కాదు.. క్షేత్రస్థాయిలో కూడా ఉందన్న ధీమాను పార్టీ ఇరు పార్టీల కేడర్కు పంపింది. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లు తమ భోగభాగ్యాలను ప్రదర్శించి, ఒకరికొకరు పార్టీ జెండాలు మార్చుకున్న తీర
Date : 29-02-2024 - 6:40 IST -
AP Politics: ఆరోపణలు నిరూపించు పవన్: పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏదైనా అధరాలు ఉంటే మాట్లాడాలని సూచించారు. అధరాలు ఉంటే ఆరోపణలను బట్టబయలు చేయాలి కదా పవన్ అంటూ సూటిగా ప్రశ్నించారు.
Date : 29-02-2024 - 4:44 IST -
Jaleel Khan : పార్టీ మారను.. టీడీపీలోనే ఉంటా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) (YSRCP)లోకి వెళ్లే ఆలోచనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ (Jaleel Khan) మనసు మార్చుకుని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (TDP)లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ టీడీపీ లోక్సభ ఇన్చార్జి కేశినేని చిన్ని (Keshineni Chinni)తో చర్చించిన జలీల్ఖాన్ టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. చిన్ని, జలీల్ ఖాన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో టీ
Date : 29-02-2024 - 4:41 IST -
Roja – Bandla Ganesh : బండ్ల గణేష్ ఓ ‘సెవన్ ఓ క్లాక్’ అంటూ రోజా సెటైర్లు
బండ్ల గణేష్ (Bandla Ganesh) ఓ ‘సెవన్ ఓ క్లాక్’ ( 7 o’Clock) అంటూ వైసీపీ మంత్రి రోజా (Minister Roja) సెటైర్లు వేశారు. రెండు రోజుల క్రితం బండ్ల గణేష్ మాట్లాడుతూ..రోజా ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా […]
Date : 29-02-2024 - 3:53 IST -
Ex IAS Officer Imtiaz : వైసీపీలో చేరిన మాజీ IAS.. కర్నూల్ నుండి పోటీ..
మాజీ ఐఎఎస్ అధికారి ఎం.డి. ఇంతియాజ్ (Ex IAS Officer Imtiaz ) గురువారం వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా ఇంతియాజ్ బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం కూడా వెంటనే ఆమోదించింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా హఫీజ్ఖాన్ ఉన్నారు. వైసీపీ నిర్వహించిన సరేల్లో ఆ
Date : 29-02-2024 - 3:25 IST -
Nara Lokesh: తిక్కోడు తిరునాళ్లకు పోతే..వైసీపీ జాబితాపై లోకేశ్ సెటైర్
Nara Lokesh: ఐదుగురి పేర్లతో వైసీపీ(ysrcp)తన 8వ జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రెండు ఎంపీ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు ఎంపీ స్థానం సమన్వయకర్తగా కిలారు రోశయ్య, పొన్నూరు సమన్వయకర్తగా అంబటి మురళి, ఒంగోలు లోక్ సభ స్థానం సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్, గంగాధరనెల్లూరు సమన్వయకర్
Date : 29-02-2024 - 2:22 IST -
Pawan 4th Wife : పవన్ కళ్యాణ్ తో జగన్ పెళ్లి చేసిన ఫ్యాన్స్..
బుధువారం తాడేపల్లి గూడెం లో జరిగిన టీడీపీ – జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ (Janasena TDP ‘Jenda’ Public Meeting)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ డైలాగ్స్..ఓ రేంజ్ పంచ్ లు కూడా వేసి జగన్ ఫై తన కసిని తీర్చుకున్నాడు. తన పెళ్లిళ్లపై వైసీపీ చేస్తున్న విమర్శలపై కూడా తనదైన కౌంటర్ ఇచ్చాడు. ‘పవన్ అంటే మూడు పెళ్లిళ్లు (Pawan Kalyan 3 Marriages). రెండు విడాకులు అని పదే […]
Date : 29-02-2024 - 11:42 IST -
Mudragada Padmanabham : పవన్ కు ముద్రగడ బహిరంగ లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) కు కాపు ఉద్యమ నేత ముద్రగడ (Mudragada Padmanabham) బహిరంగ లేఖ (Letter) రాసారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అభ్యర్థులను ప్రకటించిన జనసేన – టిడిపి..ఇప్పుడు తమ ప్రచారాన్ని స్పీడ్ చేసాయి. నిన్న తాడేపల్లి గూడెంలో ఉమ్మడి సభ పెట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ 24 సీట్ల ఎం
Date : 29-02-2024 - 11:23 IST -
YSRCP 8th List : మరో జాబితాను విడుదల చేసిన వైఎస్ఆర్సిపి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ లోక్ సభ , అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది.. ఇందులో భాగంగానే వైసీపీ ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 8వ జాబితాలో కొందరు ఇంచార్జ్ల పేర్లను మారుస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు లోక్ సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లను ప్రకటించింద
Date : 29-02-2024 - 10:56 IST -
AP : పవన్ కు ‘నేను ఇచ్చిన సలహాలు’ నచ్చినట్లు లేవు…ఇక వారి ఖర్మ – హరిరామజోగయ్య
తన సలహాలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నచ్చినట్టుగా లేవని.. ఇంక తాను చేయగలిగిందేమీ లేదని ‘అది వారి ఖర్మ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు హరిరామజోగయ్య (Harirama Jogaiah) . జనసేన పార్టీ కి , పవన్ కళ్యాణ్ కు ముందు నుండి కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సపోర్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ తో పొత్తు ప్రకటన తెలిపిన దగ్గరి నుండి […]
Date : 29-02-2024 - 10:51 IST -
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Date : 28-02-2024 - 11:50 IST -
RRR : కూటమి నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన రఘురామ
నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు తాడేపల్లి గూడెం వేదికగా ప్రకటించారు.రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్ని
Date : 28-02-2024 - 11:04 IST -
Nara Lokesh : ‘జెండా’ సభకు లోకేష్ దూరం..కారణం ఏంటో ..?
జనసేన – టీడీపీ (TDP-Janasena) కూటమి గా ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఇరు పార్టీలు తమ మొదటి జాబితాను విడుదల చేసారు. ఇక ఈరోజు తాడేపల్లిగూడెం నుండి మొదటి ఉమ్మడి సభ (TDP Janasena Janda Sabha) ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సభకు ఇరు పార్టీల నుండి దాదాపు 500 మంది నేతలు హాజరుకాగా..దాదాపు 5 లక్షల మంది అభిమానులు , ఇరు పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. సభకు వచ్చిన […]
Date : 28-02-2024 - 10:44 IST