Andhra Pradesh
-
AP : కార్యకర్తల్లో జనసేన ఫై నమ్మకం పోయిందా..? గ్రాఫ్ పూర్తిగా తగ్గడానికి కారణం పవనేనా..?
జనసేన పార్టీ (Janasena Party)..నిన్న , మొన్న పుట్టిన పార్టీ కాదు..దాదాపు పదేళ్ల క్రితం ప్రజల్లోకి వచ్చిన పార్టీ. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన ఈ పార్టీ..మొదట్లో చరిత్ర తిరగరాస్తుందని..అంత భావించారు. కానీ ఆ చరిత్రను పవన్ తిరగరాయలేకపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏపీ కి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయితే బాగుంటుందని చెప్పి..2014 (2014 AP Elections) ల
Date : 12-03-2024 - 1:38 IST -
AP: ఏపిలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు..
AP Politics: ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వరుసగా వేటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ, టీడీపీ పార్టీలకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. తాజాగా ఇద్దరు రెబల్ ఎమ్మెల్సీల(mlcs)పై అనర్హత వేటు(disqualification) పడింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు పి. రామచంద్రయ్య(P. Ramachandraiah), వంశీకృష్ణయా
Date : 12-03-2024 - 12:22 IST -
BJP Alliance in AP : బిజెపి మంత్రులతో ముగిసిన బాబు భేటీ..ఖరారైన స్థానాలు ఇవే..
పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబదించి ఈరోజు బిజెపి కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్ (Gajendra Shekhawat) బృందంతో చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ల భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం లో సుమారు ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై మూడు పార్టీల నేతలు చర్చించారు. పొత్త
Date : 11-03-2024 - 11:33 IST -
Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శివశంకరరెడ్డి ప్రస్తుతం అండర్ ట్రయల్గా చంచల్గూడ సెంట్రల్ జైలులో ఉన్నారు
Date : 11-03-2024 - 10:37 IST -
Social Media Trolling : ఓ నిండు ప్రాణం బలి.. అనాథలైన ముక్కుపచ్చలారని పిల్లలు
సోషల్ మీడియా ట్రోలింగ్ (Social Media Trolling) కు మరో నిండు ప్రాణం బలైంది (Full of life )..ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. నిద్ర లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అంత సోషల్ మీడియా తో గడిపేస్తున్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏమి జరిగిన క్షణాల్లో అందరికి చేరుతుంటాయి. ఇది ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారు కూడా రోజు రోజుకు ఎక్కువైపోయారు. తమకు నచ్చని […]
Date : 11-03-2024 - 10:13 IST -
Mudragada Padmanabham : ముద్రగడ ‘రాముడు మంచి బాలుడు’ జిమ్మిక్..!
ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఈ నెల 14వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP)లో చేరుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హయాంలో కాపు రిజర్వేషన్లపై పెద్దఎత్తున గళం విప్పిన ముద్రగడ.. వైస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాగానే కాపు సామాజికవర్గానికి చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కోటాను తొలగించడంతో నోరు మెదపలేదు. ఆ తర్వాత ముద్రగడ అసలు ఉద్దేశం మొత్తం ఆంధ్రా, కాపు సామాజికవర్గానికి
Date : 11-03-2024 - 8:16 IST -
AP Politics : జగన్లో భయాన్ని సృష్టించిన పవన్ కళ్యాణ్..!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చాలా కాలంగా దూషిస్తున్నారు. చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Nara Lokesh) కంటే జగన్.. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అయితే.. ఆయన ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా.. ‘ప్యాకేజ్ స్టార్’, ‘దత్తపుత్రుడు’, ‘నిత్య పెళ్లికొడుకు’ అని సంబోధిస్తుంటారు. అయితే.. రాజకీయ అంశాల కంటే, పవన్ కళ్యాణ్ పె
Date : 11-03-2024 - 8:06 IST -
AP BJP : బీజేపీ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ.!
ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు దృష్టి అంతా టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP) కూటమి పైనే ఉంది. ఈ కూటమి నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు పార్టీల్లో ఎవరిని లోక్ సభ, అసెంబ్లీ సీట్లు దక్కుతాయని చర్చించుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే టీడీపీ – జనసేన నుంచి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ పొత్తులోకి బీజేపీ
Date : 11-03-2024 - 7:17 IST -
YSRCP : నాలుగు సిద్దం సమావేశాలకు 600 కోట్లు..?
ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇటీవల సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిన్న చివరి సిద్ధం సభ మేదరమెట్లలో జరిగింద
Date : 11-03-2024 - 7:06 IST -
TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు సోమవారం కీలక చర్చలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా
Date : 11-03-2024 - 5:12 IST -
YCP Manifesto 2024 : రేపే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. హామీలు సూపర్ గా ఉండబోతాయట
ఏపీలో ఎన్నికల (Elections) వేడి సమ్మర్ వేడి కంటే ఎక్కువగా ఉంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారానికి జోరు పెంచాయి. ఈసారి ఎలాగైనా జగన్ ను ఓడించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. బిజెపి – టిడిపి – జనసేన పొత్తుగా బరిలోకి దిగుతుంటే, కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీలోకి దిగుతుంది. ఇక మరికొన్ని పార్టీలు సైతం ఎన్నికల పోటీలోకి దిగబోత
Date : 11-03-2024 - 3:23 IST -
Ananthapuram : తన కళ్లముందే భర్త హత్య..కాసేపటికే ఆమె గుండెపోటుతో మృతి..
అనంతపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన కళ్లముందే భర్తను అతి కిరాతకంగా చంపడం చూసి..కాసేపటికి ఆమె గుండెపోటుతో మరణించిన ఘటన అందర్నీ కలిచి వేస్తుంది. నగరంలోని జేఎన్టీయూ (JNTU) సమీపంలో మూర్తి రావు గోఖలే (59), ఆయన భార్య శోభ (56) కొంతకాలంగా నివసిస్తున్నారు. మూర్తి రావు ఉద్యోగం ఇప్పిస్తానని …తన మేనల్లుడు ఆదిత్య దగ్గర కొన్ని రోజుల క్రితం డబ్బులు తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. డబ్బులు త
Date : 11-03-2024 - 3:12 IST -
Purandeshwari : బిజెపి – టీడీపీ కూటమి భేటీకి పురందేశ్వరి దూరం..ఎందుకో..!!
త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ (CM Jagan) ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. గత కొంతకాలంగా దూరంగా ఉన్న టీడీపీ – బిజెపి (TDP-BJP) లు ఇప్పుడు కలుసుకోవడమే కాదు..పొత్తు పెట్టుకొని మరి బరిలోకి దిగబోతున్నాయి. గత మూడు రోజులుగా చంద్రబాబు (CBN) , పవన్ కళ్యాణ్ (Pawan) లు ఢిల్లీ లో మకాం వేసి బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి ఎట్టకేలకు బిజెపి ని పొట్టులోకి లాగి బరికి సిద్ధం చేశారు. […]
Date : 11-03-2024 - 3:01 IST -
Mudragada : రాష్ట్ర ప్రజలకు ముద్రగడ చిన్న మనవి..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham)..మొత్తానికి వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం వరకు కూడా జగన్ (Jagan) పార్టీ లో చేరేది లేదని , టిడిపి (TDP) , లేదా జనసేన (Janasena) పార్టీలలో చేరుతా..లేదంటే సైలెంట్ గా ఉండిపోతే అంటూ చెప్పుకొచ్చిన పెద్దాయన..ఇప్పుడు మాత్రం జగన్ ను మరోసారి సీఎం చేస్తా..ప్రజలకోసం సంక్షేమ పథకాలు తెప్పిస్తా అంటూ వైసీపీ లో చేరబోతున్నాడు.
Date : 11-03-2024 - 12:58 IST -
Brother Anil : జగన్కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన బ్రదర్ అనిల్
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్గా ప్రధాన పార్టీలు రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచే గెలుపు గుర్రాలను ఖరారు చేసేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. మొన్నటి వరకు ఏపీలో సైలంట్ మోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congerss)కి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)ను నియమించడంతో ఆ పార్టీలో కొత్త జో
Date : 11-03-2024 - 12:06 IST -
Guntur: గుంటూరు జిల్లా అభ్యర్థులపై బాబు కసరత్తు
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటి వరకు 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. పలందు జిల్లాలోని నరసరావుపేట, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ ఖరారు చేసింది.
Date : 11-03-2024 - 9:47 IST -
TDP-JSP-BJP: రెండు రోజుల్లో తేలనున్న టీడీపీ-జేఎస్పీ-బీజేపీ సీట్ల పంపకాలు
మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకాల వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
Date : 11-03-2024 - 9:34 IST -
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Date : 11-03-2024 - 9:16 IST -
Andhra Pradesh: మచిలీపట్నంలో పేర్ని వర్సెస్ బాలశౌరి
మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయనున్నారు. బాలశౌరి 2019లో అదే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున గెలిచారు.
Date : 11-03-2024 - 8:59 IST -
YS Sharmila: బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం, టీడీపీ, జేఎస్పీ సమాధానం చెప్పాలి
బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీకి బానిసగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
Date : 11-03-2024 - 8:28 IST