Andhra Pradesh
-
YCP : వైసీపీకి తప్పని షాకులు..
వైసీపీకి చెందిన గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీలా వైసీపీని వీడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులతో వెళ్లి గుంటూరు లోక్ సభ కూటమి అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు.
Date : 30-04-2024 - 4:42 IST -
AP : జగన్ పాలన ఫై నవ్వుతో సమాధానం ఇచ్చిన సీనియర్ హీరోయిన్ ..
జగన్ పాలన బాగుందా? అన్న ప్రశ్నకు జయప్రద నవ్వుతూ ముందుకు నడుస్తూ.. బాగుందో లేదో రిజల్ట్ వచ్చాక మీకే తెలుస్తుందిలే
Date : 30-04-2024 - 4:36 IST -
YS Sharmila Vs YS Jagan : ఆ రెండు ‘బీ’ల చేతిలో సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ : షర్మిల
YS Sharmila Vs YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 30-04-2024 - 3:36 IST -
TDP BJP Janasena Manifesto: కూటమి మేనిఫెస్టో విడుదల.. ఏపీ ప్రజలపై వరాల జల్లు
కూటమిలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు.
Date : 30-04-2024 - 3:28 IST -
Vidadala Rajini: సుందరానికి తొందరెక్కువ..! విడదల రజనీ బయోగ్రఫీ
వైసీపీ యువనేతల్లో ఆవిడొకరు...! పబ్లిసిటీ స్టంటో...అధినేత గాలికి అలా గెలిచేసారో ఏమో కానీ.. గత ఎన్నికల్లో ఏకంగా మంత్రినే ఓడించేసి..ఈవిడ కూడా మంత్రి అయ్యారు. ఇంత షార్ట్ జర్నీ.. ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి...మిత్రులతో పాటు.... శత్రువులు కూడా బానే ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈవిడ గారికి.. ప్రచారం అంటే మోజు అని.... ఎక్కడ కాంపెయిన్ జరిగినా ఆవిడే కనిపిస్తారంటూ రూమర్స్ గట్టిగానే వినిపిం
Date : 30-04-2024 - 2:17 IST -
TDP : నేడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడీ మేనిఫెస్టో విడుదల
Release of Ummadi Manifesto: ఏపిలో ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడీ మేనిఫెస్టోను(Ummadi Manifesto) ఏన్డీఏ కూటమి విడుదల చేయనుంది. నేడు చంద్రబాబు(Chandrababu) నివాసంలో మేనిఫెస్టో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), బీజేపీ ముఖ్య నేతల(BJP leaders) సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయననున్నారు. 2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది టీడీపీ. ఆ తరువాత కూటమిగా ఏర్పడి ఎన్ని
Date : 30-04-2024 - 12:13 IST -
AP : మా భూముల పట్టాపుస్తకాలపై నీ ఫోటో ఎందుకు..? జగన్ కు పవన్ సూటి ప్రశ్న..
పట్టాదారు పాసు పుస్తకాలపైన జగన్ ఫోటోలు ముద్రించడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు
Date : 30-04-2024 - 10:19 IST -
TDP : చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరుగురు నేతలపై వేటు
TDP : ఎన్నికల వేళ ఏ రాష్ట్రంలోనైనా అన్ని పార్టీలకు రెబల్స్ బెడద పెద్ద తలనొప్పిగా ఉంటుంది.
Date : 30-04-2024 - 8:18 IST -
Chandrababu : వాలంటీర్లు లేకుండా పెన్షన్లు సాధ్యమే
వైఎస్ఆర్ కాంగ్రెస్ కుట్రల్లో అధికారులు కూడా పాలుపంచుకోవడం విచారకరమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Date : 29-04-2024 - 10:11 IST -
AP : జగన్ గాలి ఫై కూడా టాక్స్ వేస్తాడు జాగ్రత్త – చంద్రబాబు
పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వే రాళ్ల పైన కూడా జగన్ ఫోటో ఎందుకు పెట్టారు అని ప్రశ్నించిన ఆయన జగన్ తాత రాజారెడ్డి ప్రజలకు ఏమైనా ఆస్తులు ఇచ్చాడా అంటూ నిలదీశారు
Date : 29-04-2024 - 10:03 IST -
Nara Brahmani : లోకేష్కు మంగళగిరిని విడిచిపెట్టమని చాలా సలహాలు ఇచ్చారు
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఓటమి పాలయ్యారు.
Date : 29-04-2024 - 9:50 IST -
TDP : ఏలూరు జిల్లాలో టీడీపీ కి భారీ ఊరట..
జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు
Date : 29-04-2024 - 9:05 IST -
AP Politics : టీడీపీ నయా ప్లాన్.. ఇక వై నాట్ వైసీపీ కాదు.. వై వైసీపీనే..!
ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అయితే.. ప్రజలకు చేరువయ్యందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. అధికార వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వాడుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Date : 29-04-2024 - 9:02 IST -
YCP Manifesto : మేనిఫెస్టోలో రుణమాఫీని ఎందుకు చేర్చలేదు.. కారణం ఇదే..?
ఎండాకాలంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఊరటనిస్తోంది.
Date : 29-04-2024 - 8:45 IST -
Chevireddy Bhaskar Reddy : వైసీపీ క్యాడర్ను చెవిరెడ్డి నమ్మడం లేదా..?
ఏపీలో రాజకీయాల్లో నమ్మకమనే మాటకు విలువ లేకుండా పోతోంది. కొందరు నేతలు పార్టీలను వీడి మరో పార్టీ పంచన చేరుతున్నారు.
Date : 29-04-2024 - 7:20 IST -
Donkey Running : అనంతపురం జిల్లాలో గాడిదల పరుగు పందేలు..ఇదేం వింత ఆచారం ..!!
అనంతపురం జిల్లాలో గాడిదల పరుగు పందేలు చేపడుతూ ఎప్పటి నుండో వస్తున్న ఆచారాన్ని కొనసాగుతున్నారు
Date : 29-04-2024 - 7:16 IST -
AP Politics : ఉమ్మడి రాజధానిపై కేటీఆర్ & జగన్ వ్యూహం..?
ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల ఎన్నికల సీజన్. ప్రచారంలో పైచేయి సాధించేందుకు పార్టీలు రోజుకో వ్యూహం పన్నుతున్నాయి.
Date : 29-04-2024 - 5:23 IST -
Pithapuram : బులుగు మీడియా బద్దలే..!
మొన్నటికి మొన్న, సాక్షి, బ్లూ మీడియాలోని ఒక విభాగం డిసెంబర్లో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్లో జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వస్తున్నట్లు ఒక నివేదికను ప్రచురించింది.
Date : 29-04-2024 - 4:46 IST -
AP Polls : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లు , 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లకు ఎన్నికల సంఘం ఆమోదించింది
Date : 29-04-2024 - 4:23 IST -
AP Politcis : షర్మిలా రెడ్డి వర్సెస్ భారతి రెడ్డి..
ఆంధ్రప్రదేశ్లో (మే 13వ తేదీ) పోలింగ్కు మనం కేవలం పక్షం రోజుల దూరంలో ఉన్నాము.
Date : 29-04-2024 - 4:14 IST