Andhra Pradesh
-
Nara Lokesh: ప్రజారాజధాని అమరావతిని అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం : నారా లోకేశ్
Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ ఏపీలోని మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. ‘‘పాలనా సౌలభ్యం కోసం ఒకేచోట రాజధాని ఏర్పాటుచేసి, అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది టిడిపి విధానం. గతఅయిదేళ్లుగా ప్రజారాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం. వచ్చే 10 ఏళ్లలో సమర్థమైన ప్రభుత్వం ఉంటేనే ఈ కష్టాల న
Date : 18-03-2024 - 6:35 IST -
Bandaru Satyanarayana : బండారు సత్యనారాయణ కు వైసీపీ ఎంపీ టికెట్..?
బండారు సత్యనారాయణ నియోజకవర్గం పెందుర్తి స్థానం ఇప్పుడు పొత్తులో జనసేనకు వెళ్లింది. ఈ క్రమంలో సీటు ఆశించి భంగపడిన బండారు..పార్టీ అధినేత ఫై ఆగ్రహం గా ఉన్నారు
Date : 18-03-2024 - 4:27 IST -
pattabhi : గౌతమ్ సవాంగ్ కు పట్టాభిరామ్ సవాల్
Gautam Sawang : ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షను ఏపీ హైకోర్టు(AP High Court) రద్దు చేసిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ(tdp) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(pattabhi) మీడియా సమావేశం నిర్వహించారు. We’re now on WhatsApp. Click to Join. ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత గౌతమ్ సవాంగ్(gautam sawang) కు లేదని స
Date : 18-03-2024 - 4:18 IST -
Group 1 Question Paper : గ్రూప్-1 ప్రశ్నాపత్రంలో ట్రాన్స్లేషన్ దోషాలు.. అభ్యర్థుల టైం వేస్ట్!
Group 1 Question Paper : ఆంధ్రప్రదేశ్లో మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది.
Date : 18-03-2024 - 4:12 IST -
Pothina Mahesh : విజయవాడ లో జనసేన శ్రేణులు నిరసన..పవన్ ఫై ఆగ్రహం
పశ్చిమ నియోజకవర్గ టికెట్ను పోతిన మహేశ్కు కేటాయించాలి అంటూ రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు
Date : 18-03-2024 - 4:09 IST -
Bus Yatra : ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
CM Jagan bus yatra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల వేళ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇదివరకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం జగన్(cm jagan) ప్రకటించగా.. ఎన్నికల ప్రచారా(Election campaign)నికి ముహూర్తం ఖరారు చేశారు. We’re now on WhatsApp. Click to Join. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచే జగన్ మేం సిద్ధం(siddham) పేరుతో ఇడుపులపాయ(Idupulapaya) […
Date : 18-03-2024 - 4:00 IST -
Pithapuram : పిఠాపురం లో టీడీపీ క్యాడర్ పై జనసేన క్యాడర్ దాడి ..
ఈ ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం పని చేస్తానని వర్మ ప్రకటించినప్పటికీ స్థానికంగా ఇరు పార్టీ శ్రేణుల మధ్య సయోధ్య మాత్రం కుదరలేదు
Date : 18-03-2024 - 2:13 IST -
Gudivada Amarnath : గాజువాకలో గుడివాడ అమర్ ఛాన్స్లు చేజారిపోయాయి
వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయకూడదని జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న నిర్ణయం టీడీపీ కార్యకర్తల్లో ఊపిరి పీల్చుకుంది.
Date : 18-03-2024 - 1:30 IST -
TDP : ప్రకాశంలో టీడీపీ గ్రాఫ్ భారీగా పెరిగింది..!
రోజు రోజుకు ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి.
Date : 18-03-2024 - 1:06 IST -
AP Congress: ఏపీలో పవన్ కు పట్టిన గతే కాంగ్రెస్కు
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని నిరూపించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదని స్పష్టం చేశారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.
Date : 18-03-2024 - 12:46 IST -
YS Jagan : కూటమి కంటే జగనే బలంగా ఉన్నాడా..?
పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత మాత్రం జగన్ వైపే గాలి వీస్తోందని అంటున్నారు.
Date : 18-03-2024 - 12:05 IST -
YS Sharmila : కడప లోక్సభ బరిలో షర్మిల.. అవినాశ్ రెడ్డితో ఢీ ?
YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది.
Date : 18-03-2024 - 11:33 IST -
AP Volunteers: 33 మంది వాలంటీర్ల పై ఏపీ ప్రభుత్వం వేటు
AP Volunteers: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఏకంగా 33 మంది వాలంటీర్ల(Volunteers)పై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు. మరోవైపు వాలంటీర్లను తొలగించడంపై టీడ
Date : 18-03-2024 - 11:31 IST -
Tirumala : తిరుమలకు వెళ్లేవారికి గమనిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేషన్
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.
Date : 18-03-2024 - 9:03 IST -
Modi In Prajagalam: ‘ప్రజాగళం’ సభలో మోడీ తన స్వార్ధమే చూసుకున్నాడా..?
చంద్రబాబు ఫై ప్రశంసలు , పవన్ ను ఆకాశానికి ఎత్తేయడం ..కూటమి బలం చేకూరేలా ప్రసంగం ఉంటుందని భావించారు. కానీ అవేమి పెద్దగా లేకుండానే మోడీ ప్రసంగం సాగింది
Date : 17-03-2024 - 11:59 IST -
Ys Sharmila Fires On PM Modi : ‘మోడీ రింగ్ మాస్టర్’ అంటూ షర్మిల ఫైర్
అటు జగన్, ఇటు బాబును రెండు పంజరాల్లొ పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ
Date : 17-03-2024 - 11:36 IST -
Praja Galam Utter Flop : మైక్ ఫెయిల్.. ప్రజాగళం ఫెయిల్ అంటూ వైసీపీ సెటైర్లు
ముఖ్యంగా సభలో మోడీ మాట్లాడుతుండగా పదే పదే మైక్ పనిచేయకపోవడం కాస్త ఇబ్బందిగా మారింది
Date : 17-03-2024 - 11:21 IST -
Modi Stopped The Pawan Speech : పవన్ కళ్యాణ్ స్పీచ్ కు మోడీ అడ్డు..అసలు ఏంజరిగిందంటే..!!
సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా..సభలోని కొందరు యువకులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 17-03-2024 - 11:02 IST -
Praja Galam : ‘సీఎం జగన్ ఓ సారా వ్యాపారి’ అంటూ నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
జగన్ తనని తాను ‘రావణాసురుడు’ అని అనుకుంటున్నాడని.. తన చుట్టూ బంగారంతో కట్టిన ప్రాకారం ఉందని భావిస్తున్నాడని.. అయితే నారచీర కట్టుకొని శ్రీరాముడు బాణంతో రావణుడ్ని చంపేశాడని గుర్తు చేశారు
Date : 17-03-2024 - 8:07 IST -
Modi Speech In Praja Galam : ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు – మోడీ
రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు..రెండు పార్టీలనూ ఒకే కుటుంబం నడుపుతుందన్నారు
Date : 17-03-2024 - 7:01 IST