Andhra Pradesh
-
Mangalagiri Kandru Kamala : మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా కాండ్రు కమల..?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) గందరగోళానికి గురి అవుతుందా..? ఎలాగైనా గెలవాలనే ఆశతో అందర్నీ దూరం చేసుకుంటుందా..? సలహాలు ఇచ్చేవారు ఎక్కువ అవుతుండం జగన్ (Jagan) అయోమయానికి గురి అవుతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ..ఈసారి గెలుపు కాస్త అటు ఇటుగానే ఉండేలా ఉందని సంకేతాలు అందుతుండడం తో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున
Published Date - 04:44 PM, Thu - 15 February 24 -
Chiranjeevi : చిరంజీవిని గెలిపించే బాధ్యత మాదే అంటున్న చింతామోహన్
చిత్రసీమలో మెగాస్టార్ గా ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి (Chiranjeevi)..రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. ప్రజారాజ్యం (Prajarajyam) పేరుతో పార్టీ పెట్టి..ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి..ఇక రాజకీయాలు వద్దురా బాబు అని..మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. రాజకీయాల ప్రస్తావన వస్తే అది బురద అంటూ చాల సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలాంటి చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు కా
Published Date - 02:21 PM, Thu - 15 February 24 -
Nara Lokesh : దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ కుట్ర – లోకేష్
రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ (YCP) చూస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh). ప్రస్తుతం లోకేష్ ‘శంఖారావం’ పేరిట యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా రాజాం (Nara Lokesh Public Meeting At Rajam)లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలని వైసీపీ
Published Date - 02:09 PM, Thu - 15 February 24 -
YS Sharmila : మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? – వైస్ షర్మిల
మొన్నటి వరకు మూడు రాజధానులంటూ ముచ్చట చెప్పిన..వైసీపీ (YCP) ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయానికి ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి తీసుకరావడం ఫై ప్రతిపక్ష పార్టీలు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు వైసీపీ నేతలపై మండిపడగా..తాజాగా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల(YS Sharmila ) తనదైన శైలి లో విమర్శలు చేసింది. మరో రెండేళ్లు ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు
Published Date - 01:59 PM, Thu - 15 February 24 -
YS Sharmila: మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడారుః షర్మిల
YS Sharmil: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్(jagan) పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని(capital)హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అని నిలదీశారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే… విభజన హామీల్లో ఒక్కటంటే ఒ
Published Date - 12:24 PM, Thu - 15 February 24 -
Chandrababu : చంద్రబాబు ఇంటి వద్ద భారీ అగ్నిప్రమాదం
మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటి వద్ద అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక కుట్ర కోణం వుందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న చంద్రబాబు ఇంటి సమీపంలోని తాటి చెట్లకు నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి
Published Date - 12:08 PM, Thu - 15 February 24 -
Ganta : జగన్ పుణ్యమా అని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందిః గంటా
ap capital issue : వైసీపీ(ysrcp) కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఏపీకి రాజధాని(capital) ఏర్పాటయ్యేంత వరకు హైదరాబాద్(hyderabad) ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ(tdp) నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఎక్స్ వేదికగా స్పందిస్తూ వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
Published Date - 11:05 AM, Thu - 15 February 24 -
Shirisha joins Jai Bharat: వంద మంది మహిళలతో జేడీ సమక్షంలో జైభారత్లో చేరిన శిరీషా
తెలంగాణా బర్రెలక్క శిరీషలా, పామర్రులో మరో శిరీషా (Shirisha joins Jai Bharat) ఎన్నికల బరిలో దిగుతున్నారు.
Published Date - 08:06 AM, Thu - 15 February 24 -
AP News: తెలంగాణ మాజీ మంత్రిపై ఏపీ మంత్రి బొత్స ఫైర్, కారణమిదే
AP News: ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరై
Published Date - 12:01 AM, Thu - 15 February 24 -
Hyper Aadi : పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే..ఎన్నికల్లో పోటీ చేస్తా – హైపర్ ఆది ఫుల్ క్లారిటీ
జబర్డస్త్ ఫేమ్ హైపర్ ఆది (Hyper Aadi) కి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సభ ఏదైనా , వేదిక ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ఎప్పటికప్పుడు చూపిస్తుంటారు. ఆ అభిమానమే..మెగా అభిమానుల్లో హైపర్ ఆది కి ప్రత్యేక స్థానం ఏర్పడేలా చేసింది. అంతే కాదు జనసేన కోసం అది ప్రచారం కూడా చేస్తుంటారు. తాజాగా తన రాజకీయ ఆరంగేట్రం (Political Entry) ఆది […]
Published Date - 08:50 PM, Wed - 14 February 24 -
Harirama Jogaiah : హరిరామ జోగయ్య డిమాండ్.. టీడీపీకి కష్టమే..?
తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటికే రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళతాయని ప్రకటించిన రెండు పార్టీల మధ్య చిచ్చు రాజుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు అత్యధిక స్థానాలు కేటాయించాలని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బుధవారం బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరిలో కాపు ఓట్
Published Date - 07:05 PM, Wed - 14 February 24 -
Botsa Satyanarayana : మాపై విమర్శలు తప్ప ప్రతిపక్షాలు చేసేదేం లేదు
ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప ప్రతిపక్షాలు చేసేదేమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రతిధ్వనించారు, వారు మంచి పనితీరు కనబరిచినట్లయితే మరొక అవకాశం అడగడంలో సమస్య ఏమిటని ప్రశ్నించారు. రాజధాని విషయంలో తమ పార్టీ విధానానికి కట్టుబడి ఉన్నామని మంత్రి సమర్థించారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన వక్రీకరణ వ్
Published Date - 06:57 PM, Wed - 14 February 24 -
Nara Lokesh : మేం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాకముందు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఉద్యోగ క్యాలెండర్ (Job Calendar) ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమై యువతను మోసం చేశారని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, కూట
Published Date - 06:02 PM, Wed - 14 February 24 -
CM Jagan : నేడు పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్లో రూ.4,833 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,024 కోట్లతో 8 ప్రాంతాల్లో బయో గ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ (Reliance Bio Energy Limited) ఏర్పాటు చేయనుంది. ఆదిత్య బిర్లా గ్రూపు (Aditya Bilra Group) రూ.1,700 కోట్లతో నాయుడుపేట
Published Date - 10:51 AM, Wed - 14 February 24 -
Pawan Tour Postponed : పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన కు బ్రేక్..
జనసేన శ్రేణులను అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిత్యం నిరుత్సాహ పరుస్తూ వస్తున్నారు. ఇది రోజుది కాదు పార్టీ (Janasena) పెట్టిన నాటి నుండి ఇదే వరుస..పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటన నుండి ఇప్పుడు టీడీపీ (TDP) తో పొత్తు వరకు అన్ని కూడా జనసేన శ్రేణులను ఎంతో కొంత నిరుత్సహ పరుస్తూనే ఉంది. కార్యకర్తలు , నేతలు ఎంతో అనుకుంటే..టక్కున పవన్ వారి అంచనాలు , కోర్కెలపై నీళ్లు చల్లుతారు. మరో రెండు నెలల్లో […]
Published Date - 11:31 PM, Tue - 13 February 24 -
Adudam Andhra : ‘ఆడుదాం ఆంధ్ర’ విజేతగా ఏలూరు
ఏపీలో దాదాపు 50 రోజుల పాటు జరిగిన “ఆడుదాం ఆంధ్రా” (Adudam Andhra) టోర్నీ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) ముఖ్య అతిధిగా హాజరై..విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ పోటీలో విజేతగా ఏలూరు (Eluru) జట్టు నిలిచింది. ఫైనల్లో విశాఖ జట్టుపై ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. We’re now on WhatsApp. Click to Join. 50 […]
Published Date - 09:03 PM, Tue - 13 February 24 -
AP DSC Notification : జగనన్న “దగా డీఎస్సీ” ఇచ్చారు – షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న, సీఎం జగన్ (CM Jagan)విషయం లో ఎక్కడ తగ్గడం లేదు..రోజు రోజుకు తన విమర్శలు పెంచడమే కానీ తగ్గేదేలే అంటుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన రోజు నుండే తన దూకుడు ను కనపరుస్తూ అధికార నేతల్లో చెమటలు పట్టిస్తుంది. ఏ వేదికను వదిలిపెట్టకుండా జగన్ ఫై నిప్పులు చెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ గా ఉన్న షర్మిల..జగన్ ‘డీఎస్సీ’ నోటిఫికేషన్
Published Date - 04:19 PM, Tue - 13 February 24 -
AP : అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా..? – వైసీపీ కి లోకేష్ సూటి ప్రశ్న
అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సీఎం జగన్కు సవాల్ విసిరారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పే
Published Date - 03:18 PM, Tue - 13 February 24 -
TDP : ఉదయగిరి టీడీపీ శ్రేణుల్లో గందరగోళం
అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరగడంతో ఉదయగిరిలో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ కారణాలతో సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని తప్పించి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నామినేట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది . దీంతో చంద్రశేఖర్ రెడ్డి టికెట్ ఆశించకుండా టీడీపీలో చేరారు. తన సొంత సోదరుడైన వ
Published Date - 02:21 PM, Tue - 13 February 24 -
Hyderabad : హైదరాబాద్ ఫై కన్నేసిన వైసీపీ నేతలు..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అప్పటి టిడిపి ప్రభుత్వం కూడా అమరా
Published Date - 02:08 PM, Tue - 13 February 24