Andhra Pradesh
-
Pawan Kalyan..ప్రజలు పంచె ప్రేమకు బానిస..పార్టీలు పంచె డబ్బుకు కాదు – హైపర్ ఆది
గత మూడు రోజులుగా జనసేనధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫై విపరీతమైన ట్రోల్స్ , ఆగ్రహపు జ్వాలలు , అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన 24 స్థానాల్లో (Janasena 24 Seats) పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. ఈ ప్రకటన వెలువడిన దగ్గరి నుండి జనసేన శ్రేణుల్లో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. పదేళ్లు కష్టపడినా మాకు టికెట్ ఇవ్వరా అని కొంతమంది..ఇంకెన్ని ఎన్ని సార్
Published Date - 11:36 AM, Tue - 27 February 24 -
Nara Lokesh : మేం అధికారంలోకి రాగానే విహారికి పూర్తి సహకారం
అధికార పార్టీ జోక్యంతో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ నుంచి తప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. మరో రెండు నెలల తర్వాత హనుమ విహారి ఏపీ తరఫున ఆడాలని కోరుతున్నానని నారా లోకేశ్ అన్నారు. మేం అధికారంలోకి రాగానే అతడితో పాటు జట్టుకు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు. వచ్చేసారి రంజీ ట్రోఫీ గెలి
Published Date - 11:08 AM, Tue - 27 February 24 -
Hanuma Vihari: ఇక ఆంధ్రా జట్టుకు ఆడను.. విహారి వర్సెస్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
ఆంధ్రా రంజీ టీమ్కు హనుమ విహారీ (Hanuma Vihari) గుడ్బై చెప్పాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తనను తీవ్రంగా అవమానించారని ఆ జట్టు సారథ్య బాధ్యతలతో పాటు ఆంధ్ర టీమ్కు వీడ్కోలు పలికాడు.
Published Date - 11:06 AM, Tue - 27 February 24 -
AP Politics: ఆసక్తి రేపుతున్న ఏపీ పాలిటిక్స్, ఆ స్థానంపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠత
AP Politics: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. సీట్ల పంపిణీపై ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తుండటంతో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠత నెలకొంది. అయితే తొలి జాబితా విడుదల కావడంతో గంటా శ్రీనివాసరావు, చంద్రబాబుతో కీలక భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే ఉందని, చీపురుపల్లి నుంచి తన పోటీపై చర్చించినట్లు గంటా తెలిపారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొ
Published Date - 10:56 AM, Tue - 27 February 24 -
‘Jenda’ : రేపు జరగబోయే టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు ‘జెండా’ పేరు..
ఏపీ లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పొత్తులో వెళ్తున్న టీడీపీ – జనసేన (TDP-Janasena) తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు..రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తుండగా..ఇప్పుడు జనసేన అధినేత కూడా బాబు తో జత కట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా రేపు (ఫిబ్రవరి 28) టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో భారీ
Published Date - 12:33 AM, Tue - 27 February 24 -
Ap : స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం – 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని (AP Speaker Tammineni Sitaram) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేల (Sitaram has Disqualified 8 MLAs )పై అనర్హత వేటు వేశారు. వైసీపీ (YCP), టీడీపీ (TDP) పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయో తెలియంది కాదు..ఎన్నికల గడువు దగ్గరిక
Published Date - 12:17 AM, Tue - 27 February 24 -
Indiramma Abhayam Scheme : ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి హామీ ఇదే..
ఏపీలో మళ్లీ కాంగ్రెస్ హావ కనిపిస్తుంది. పదేళ్లుగా కాంగ్రెస్ పేరు ఎత్తని ప్రజలు..ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తో మళ్లీ కాంగ్రెస్ పేరును ప్రజలు పలుకుతున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) సైతం..దూకుడు కనపరుస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడంతో అధికారం దక్కించుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం సైత
Published Date - 11:51 PM, Mon - 26 February 24 -
Kothapalli Subbarayudu : జనసేన తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు..
ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలలో వలసల పర్వం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఈసారి అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. కొంతమంది టికెట్ ఖరారు కాకపోవడం తో పార్టీ కి రాజీనామా చేస్తుండగా..మరికొంతమంది ఈసారి వైసీపీ గెలుపు కష్టమే అనే అనుమానంతో రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. తాజాగా, సీనియర్ రాజకీయవేత్త, మాజ
Published Date - 11:36 PM, Mon - 26 February 24 -
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ పై జనసేన కార్యకర్తల దాడి..?
జనసేన పార్టీ PACC సభ్యులు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఫై జనసేన కార్యకర్తలు (Janasena Party Activists) దాడి చేసినట్లు సమాచారం అందుతుంది. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా శనివారం అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ 94 స్థానాల్లో బరిలో దిగుతుండగా, జనసేన 24 స్థానాల్లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పదేళ్లుగా పార్టీ కోసం పని
Published Date - 10:45 PM, Mon - 26 February 24 -
Floating Bridge Broken : విశాఖ ఆర్కే బీచ్లో ప్రారంభించిన తెల్లారే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి..
విశాఖ ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో పెనుప్రమాదం తప్పింది. నిన్న ఆదివారం ఆర్కే బీచ్లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating Bridge )..ఈరోజు సోమవారం తెగిపోయింది. దీంతో పర్యటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే పర్యాటకుల కోసం.. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు గాను ఫ్లోటింగ్ బ్రిడ్జి ని రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నా
Published Date - 08:13 PM, Mon - 26 February 24 -
AP Politics : చంద్రబాబు కొత్త వ్యూహాలు పన్నుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన రాజకీయ వ్యవహారశైలికి భిన్నంగా ఇటీవల తన రాజకీయ విధానంలో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఈసారి 94 సీట్లు తొలి జాబితాలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి పరిణామాల కారణంగా ఈ మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూ ఒకేసారి ఇన్ని సీట్లను ప్రకటించలేదు. మొదటి దశలో ఆయన 130 సీట్లను ప్రకటించవచ్చని పుకార్ల
Published Date - 07:58 PM, Mon - 26 February 24 -
B K Parthasarathi : పెనుకొండ మాజీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చిన బాబు..?
టీడీపీ లో సీట్ల రగడ తారాస్థాయికి చేరుకుంటుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి జనసేన తో పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగబోతుంది. ఈ క్రమంలో శనివారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 94 స్థానాల్లో టీడీపీ , 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమములో కొన్ని స్థానాలలో మార్పులు చేసారు. టీడీపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు , జనసేన పోటీ చేయాలనుకున్
Published Date - 07:47 PM, Mon - 26 February 24 -
APPSC : గ్రూప్-2 కీ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
నిన్న జరిగిన గ్రూప్-2 పరీక్షల కీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా కీపై అభ్యంతరాలు స్వీకరిస్తుంది. పోస్ట్, వాట్సాప్, SMS ద్వారా వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని APPSC స్పష్టం చేసింది. నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.. అయితే.. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్
Published Date - 07:42 PM, Mon - 26 February 24 -
Jagan Kuppam : కుప్పం వైసీపీ అభ్యర్ధికి భారీ ఆఫర్ ప్రకటించిన జగన్..
చంద్రబాబు (Chandrababu) అడ్డాలో జగన్ (Jagan)..నిప్పులు చెరిగారు..కుప్పం (Kuppam) ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే లక్ష్యంగా , కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు జగన్ నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి, కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ
Published Date - 07:33 PM, Mon - 26 February 24 -
Nara Chandrababu Naidu : ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి.. అప్పులు చేసి బటన్ నొక్కడం కాదు
ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల కోసం ఆయా పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేయడంలో నిమగ్నమయ్యాయి. అధికార వైఎస్సార్సీపీ (YSRCP) దాదాపు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే.. పొత్తుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ (TDP) -జనసేన (Janasena) కూటమి ఇటీవల రానున్న ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే.. దీంతో ఒక్కసారి ఇరు పార్టీల నుంచి టికెట్ ఆశించి భగ్గప
Published Date - 07:23 PM, Mon - 26 February 24 -
Ganta Srinivas Rao : గంటా శ్రీనివాసరావు సీటుపై సస్పెన్స్..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) పోటీ చేసే సీటుపై ఉత్కంఠ ఇంకా వీడలేదు. అమరావతిలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu Naidu)తో గంటా శ్రీనివాసరావు భేటీ ముగిసింది. తాను పోటీ చేసే సీటుపై చంద్రబాబుతో గంటసేపు
Published Date - 07:07 PM, Mon - 26 February 24 -
Atchannaidu : ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను సర్వనాశనం చేసారు
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ (TDP) నిర్వహించిన ‘రా కదలి రా’ సభ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (Atchannaidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి ని ఎప్పుడూ చూడలేదని ఆయన మండిపడ్డారు. ఒక కులం ఒక మతం కాదు ఐదుకోట్ల మంది వ్యతిరేకిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను సర్వనాశనం చేసారని, 160 స్దా
Published Date - 06:50 PM, Mon - 26 February 24 -
TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీతోపాటు ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేసిన తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేసింది.
Published Date - 05:04 PM, Mon - 26 February 24 -
CM Jagan : ప్రజల ప్రాణాల కన్నా..జగన్ కు తన ప్రాణాలే ముఖ్యమా..?
రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి (CM)..ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిన పర్వాలేదు..ముందు తన ప్రాణాలే ముఖ్యం అని వ్యవహరిస్తున్నాడని ఏపీ సీఎం జగన్ (Jagan) ఫై రాష్ట్ర ప్రజలు, ప్రతి పక్షపార్టీలు మండిపడుతున్నారు. గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో APSRTC ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటుంటే..ఆ డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు డబ్బు లేదు కానీ..భద్రత పేరుతో
Published Date - 02:59 PM, Mon - 26 February 24 -
TDP : రెండు రోజుల్లో టీడీపీలోకి వసంత , లావు కృష్ణదేవరాయలు
రెండు రోజుల్లో టిడిపి (TDP) పార్టీలో చేరబోతున్నట్లు వైసీపీ MP లావు కృష్ణదేవరాయలు (MP Lavu Krishnadevarayalu), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Mylavaram MLA Krishna Prasad) ప్రకటించారు. గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ చంద్రబాబు తో సమావేశాలు జరుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కూడా టీడిపి లో చేరబోతున్నట్లు అంత ఫిక్స్ అయ్యారు. తాజాగా టిడిపి తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో వీరి చేరిక ఉందా ..
Published Date - 01:29 PM, Mon - 26 February 24