Andhra Pradesh
-
Chandrababu : విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలు చేశారు
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలో ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ప్రచారం ముందున్నారు.
Date : 15-04-2024 - 6:48 IST -
Viveka Murder Case : అవినాష్ బెయిల్ రద్దు ఫై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్ చేసిన కోర్ట్
వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలంటూ కోర్ట్ లో వేసిన పిటిషన్పై విచారణ ముగిసింది
Date : 15-04-2024 - 6:17 IST -
Jagan : ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్
CM Jagan:సీఎం జగన్ విజయవాడ(Vijayawada)లో రోడ్ షో(Road show) సందర్భంగా జరిగిన రాయి దాడి(stone attack)లో గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న
Date : 15-04-2024 - 2:37 IST -
Stone Attack on Jagan : జగన్ ఫై దాడి చేసినవారిని పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి
రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్(Police Commissioner) ప్రకటించారు
Date : 15-04-2024 - 2:15 IST -
Summer Special Trains : 15 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయ్.. వివరాలివీ
Summer Special Trains : వేసవి వేళ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎక్కడ చూసినా ట్రైన్స్ నిండిపోయి కనిపిస్తున్నాయి.
Date : 15-04-2024 - 1:44 IST -
Gorantla Butchaiah : ముఖానికి బ్యాండేజ్లు వేసుకొని గోరంట్ల వినూత్న నిరసన..
ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని ముఖ్యమంత్రి జగన్ పై దాడిని హేళన చేస్తూ మీడియా ముందుకు వచ్చారు టిడిపి (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary). ఇవాళ ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని వినూత్న నిరసన తెలిపారు.
Date : 15-04-2024 - 1:25 IST -
Elections : ఏపీ రాళ్ల రాజకీయాలు – మీవే ప్రాణాలా..మావీ కావా..?
రాళ్ల దాడి ఎవరు చేస్తున్నారనేది పక్కన పెట్టి..ఈ దాడులతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఎక్కడికి వెళ్తే ఏ రాయి మీద పడుతుందో..ఎటు నుండి ఎవరు దాడి చేస్తారో..? ఏ విధంగా దాడి చేస్తారో అని ఖంగారుపడుతున్నారు
Date : 15-04-2024 - 12:39 IST -
Bonda Uma : సీఎం జగనుపై దాడి కుట్రలో కేశినేని నాని, వెల్లంపల్లి సూత్రధారులు
ఇటీవల విజయవాడలో జగన్పై రాళ్లతో దాడి జరిగిన ఘటన టీడీపీ వైఖరిపై ఉత్కంఠ రేపుతోంది.
Date : 15-04-2024 - 12:03 IST -
Stone Attack on Jagan : నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రస్తుతం నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..అనుమానితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు
Date : 15-04-2024 - 10:56 IST -
Raghurama Krishna : మరో సానుభూతి కోసం జగన్ తెరతీసిన నాటకం : రఘురామకృష్ణ
Raghurama Krishna: సీఎం జగన్(CM Jagan)పై విజయవాడ (Vijayawada)లో శనివారం జరిగిన రాయి దాడి(stone attack) ఘటనపై ఎంపీ రఘురామకృష్ణ రాజు(Raghu Rama Krishna Raju) స్పందించారు. సీఎం జగన్మోహన్రెడ్డి మరో సానుభూతి కోసం తెర తీసిన నాటకం ఇదని వ్యాఖ్యానించారు. ఈ దాడి వెనుక ఎన్నో సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సర్వేలు వ్యతిరేకంగా రావడం, వైసీపీ సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించార
Date : 15-04-2024 - 10:32 IST -
Last Date : వజ్రాయుధం కోసం అప్లై చేసుకోండి.. ఇవాళే లాస్ట్ డేట్
Last Date - Your Vote : ఓటు వేసేందుకు అవసరమైన కనీస వయసు మీకు వచ్చిందా ?
Date : 15-04-2024 - 8:31 IST -
TDP : వారందరికీ పదవులు.. టీడీపీ కీలక నిర్ణయం
TDP : ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 15-04-2024 - 7:21 IST -
Balakrishna : జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు తెంచుతున్న కిరాతకుడు జగన్ – బాలకృష్ణ
జగన్ అక్రమంగా ఇసుక అమ్ముకుని రూ/ లక్షల కోట్లు సంపాదించుకున్నాడని, అదీ చాలక జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు కూడా తెంచుతున్న కిరాతకుడు
Date : 14-04-2024 - 10:03 IST -
Pawan Kalyan : టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్..
గుంటూరులోని తెనాలిలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్ అని ఆయన విమర్శించారు.
Date : 14-04-2024 - 9:34 IST -
Anam Venkata Ramana Reddy : భారతి రెడ్డి రాళ్ల దాడి డ్రామాను రూపొందించారు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్పై శనివారం సాయంత్రం రాళ్లు రువ్వడంతో ఆయనకు గాయాలయ్యాయి.
Date : 14-04-2024 - 9:19 IST -
Stone Attack On Chandrababu : ప్రజాగళం సభలో రాళ్లు విసిరిన దుండగులు
గాజువాక లో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు
Date : 14-04-2024 - 8:11 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్పై రాళ్ల దాడి.. తప్పిన పెనుప్రమాదం..!
ఏపీలో రాజకీయం రాజుకుంది. ప్రచారంలో పాల్గొన్న నేతలపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై దాడి జరిగిన ఘటన నుంచి తేరుకోకముందే.. ఇప్పుడు జనసేన పార్టీ (Janasena Party) అధినేత, పిఠాపురం జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై నేడు దాడి జరిగింది. అయితే.. అప్రమత్తమైన పవన్ కళ్యాణ్ వెంటనే పక్కకు తప్పు
Date : 14-04-2024 - 7:25 IST -
APCC : కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతుందా..?
వచ్చే ఎన్నికల్లో తమ ఓట్ల శాతం పెరగడంపై కాంగ్రెస్ (Congress Praty) అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.
Date : 14-04-2024 - 6:43 IST -
CM Jagan Attack: జగన్ దాడి కేసులో నిందితుడికి నాన్ బెయిలబుల్… కేసు నమోదు
ఏపీ ఎన్నికలలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు భారీ స్పందన లభిస్తుంది. అయితే నిన్న విజయవాడలో జరిగిన సభలో సీఎం జగన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సీఎంపై రాళ్లు రువ్వారు.
Date : 14-04-2024 - 5:33 IST -
CM Jagan Attack: జగన్ పై రాళ్ళ దాడి.. బరిలోకి దిగిన ఎలక్షన్ కమిషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవల జరిగిన రాళ్ల దాడిని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ విషయం భారత ఎన్నికల సంఘం దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా దీనిపై సవివరమైన నివేదికను పంపాలని ఆదేశించారు.
Date : 14-04-2024 - 5:06 IST