Andhra Pradesh
-
AP : నేడు జనసేన – టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ..ఇక తగ్గేదేలే అంటున్న శ్రేణులు
ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్న జనసేన – టీడీపీ (Janasena -TDP) పార్టీలు..ఇక ఉమ్మడిగా ప్రచారం చేయబోతున్నారు. మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ఇరు అధినేతలు తమ అజెండా ను తెలుపబోతున్నారు. తాడేపల్లి గూడెం లో జరగనున్న ఈ భారీ ‘జెండా’ సభలో చంద్రబాబు (Chandrababu ), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభ
Published Date - 10:37 AM, Wed - 28 February 24 -
YCP : వైసీపీకి మరో ఎదురుదెబ్బ..మాగుంట శ్రీనివాసులు రాజీనామా
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. 175 కి 175 స్థానాలు సాదించబోతున్నామని బయటకు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ..నేతల్లో మాత్రం ఆ నమ్మకం లేక..వరుసపెట్టి పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేయగా..తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Sreeniv
Published Date - 10:19 AM, Wed - 28 February 24 -
Chicken Prices : ఏపీ, తెలంగాణల్లో కొండెక్కిన కోడి ధరలు
Chicken Prices : చికెన్ ధరలు కొండెక్కాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనైతే కిలో చికెన్ ధర రూ. 300 దాకా పలుకుతోంది.
Published Date - 09:51 AM, Wed - 28 February 24 -
YSRCP : వైసీపీలోకి మాజీ మంత్రి గొల్లపల్లి.. మిథున్ రెడ్డి, కేశినేని నానిలతో భేటీ
ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జరిగింది. వైసీపీ ముఖ్యనేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్
Published Date - 08:14 AM, Wed - 28 February 24 -
Raghurama Krishnamraju : నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు..?
రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన తరపున కొణిదెల నాగబాబు, టీడీపీ తరపున వేటుకూరి వెంకట శివ
Published Date - 09:14 PM, Tue - 27 February 24 -
AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్సింగ్
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్
Published Date - 08:24 PM, Tue - 27 February 24 -
Koduru Kamalakar Reddy : వైసీపీకి మరో షాక్..కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా లో మాకు తిరుగులేదని , 175 కి 175 స్థానాలు సాదించబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ..నేతల్లో మాత్రం ఆ నమ్మకం లేక..వరుసపెట్టి పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేయగా..తాజాగా నెల్లూరు రూరల్లో కీలక నేత కోడూరు క
Published Date - 08:11 PM, Tue - 27 February 24 -
CM Jagan: కుప్పం నుంచే మెజారిటీ ప్రారంభం కావాలి: సీఎం జగన్
రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నా సామర్థ్యంతో నేను చేయగలిగినదంతా చేశాను. ఇప్పుడు మీ వంతు.
Published Date - 07:44 PM, Tue - 27 February 24 -
AP Politics : కమ్మ-కాపు రాజకీయంలో వైసీపీ నేతలు నాదెండ్లను టార్గెట్ చేస్తున్నారా..?
కుల సమీకరణాలు తరచుగా రాజకీయాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు ఇది సంఖ్యల గురించి కాదు, ఇది ముఖ్యమైనది కెమిస్ట్రీ గురించి. ఉదాహరణకు, కమ్మ , రెడ్డిలు మొత్తం జనాభాలో 15% కంటే తక్కువ. కానీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలిసి పనిచేసి కాంగ్రెస్లో సంచలనం నమోదు చేయడం చూశాం. ఇది కేవలం ఖమ్మం జిల్లానే కాదు, ఇతర జిల్లాల
Published Date - 07:42 PM, Tue - 27 February 24 -
Rajanath Singh : ఏ ప్రభుత్వం చేయని విధంగా బీజేపీ కఠిన నిర్ణయాలు తీసుకుంది
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నేతలు విఫలమవడంతో రాజకీయ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు . విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన మేధావుల సమావేశంలో కాషాయ పార్టీ శ్రేణులను ఉద్దేశించి రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల్లో 100 శాతం నెరవేర్చిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. 1951 నుంచి 2019 వరకు బీజేపీ ప్రభుత్వ మేనిఫెస్టోలు నెరవ
Published Date - 07:12 PM, Tue - 27 February 24 -
Municipal Commissioners: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
Municipal Commissioners: ఎన్నికల వేళ బదిలీలు కొత్తేమీకాదు. మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలోనూ బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా, పలువురు మున్సిపల్ కమిషనర్లను వైసీపీ సర్కారు బదిలీ చేసింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. We’re now on WhatsApp. Click to Join. పేరు […]
Published Date - 03:51 PM, Tue - 27 February 24 -
Pawan Kalyan Properties : ఎన్నికల కోసం సొంత ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్..?
ఎన్నికల్లో (Elections) గెలవాలంటే పేరు , హోదా , ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటె సరిపోదు..చేతిలో కోట్ల డబ్బు ఉండాలి..అప్పుడే ఎన్నికల్లో గెలుస్తాం. ప్రస్తుతం డబ్బే అన్ని నడిపిస్తుంది. ఇక రాజకీయాల్లో అయితే డబ్బే ప్రదానం. డబ్బు ఎంత ఖర్చు చేస్తే అంత పేరు , గెలుపు ఉంటుంది. ప్రజలకు మంచి చేయాలనే తపనను ఎవ్వరు పట్టించుకోరు..ఎన్నికల ప్రచారం లో ఎంత ఖర్చుపెట్టాం..ఎన్ని మందుసీసాలు పంపిణి చేసాం..ఎన్
Published Date - 03:41 PM, Tue - 27 February 24 -
Nijam Gelavali: పార్వతీపురంలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుత ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఈ సానుభూతితో వారి కుటుంబాలకు సంఘీభావాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు
Published Date - 03:11 PM, Tue - 27 February 24 -
Siddham in Palnadu: 15 లక్షల మందితో పల్నాడులో సిద్ధం సభ
వచ్చే నెల మూడో తేదీన పల్నాడులో సిద్ధాం సభ జరగనుంది, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పల్నాడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సభకు 15 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Published Date - 02:56 PM, Tue - 27 February 24 -
Hanuma Vihari : ఏపీలో కాకరేపుతున్న హనుమ విహారి కెఫ్టెన్సీ తొలగింపు..
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు (AP Politics ) ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఏది దొరికిన దానిపై రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఫై ప్రతిపక్ష పార్టీలు డేగకన్ను తో ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రతిదాంట్లో ప్రతిపక్షపార్టీలకు దొరికిపోతుంది. నిన్నటికి నిన్న ఆర్కే బీచ్
Published Date - 02:12 PM, Tue - 27 February 24 -
Somireddy : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హత్యాయత్నం..
మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మనుషులు తనపై హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై గడ్డపారతో కాకాణి మనుషులు అటాక్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు కర్రల యుద్ధం కూడా మొదలైంది. చాల ప్రాంతాలలో వైసీపీ – టిడిపి పార్టీల కార
Published Date - 01:49 PM, Tue - 27 February 24 -
Mohan Babu : పరోక్షంగా జగన్కి మోహన్బాబు దూరంగా ఉంటున్నారా..?
ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేస్తున్న ప్రచారంలో మోహన్ బాబు (Mohan Babu) పాత్ర పోషించారు. జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ప్రతి రెండు రోజులకు ఒకరిలా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేసేందుకు ప్రజలను మోహరించేవాడ
Published Date - 01:15 PM, Tue - 27 February 24 -
Vangaveeti Ranga : కాపు ఓట్ల కోసం జగన్ వంగవీటి రంగా పేరు వాడుకుంటున్నారా..?
టీడీపీ (TDP), జనసేన (Janasena) మధ్య ఇటీవల పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో ఉద్రిక్తతలను రేకెత్తించింది. ముఖ్యంగా పొత్తు తర్వాత కాపు సామాజికవర్గం మద్దతు టీడీపీ వైపు మళ్లడం గురించి. వంగవీటి రంగా (Vangaveeti Ranga) పేరు చెప్పుకుని కాపు సెంటిమెంట్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఈ పరిణామంపై ప్రత్యేకించి ఆందోళన చెందుతున్నారు. కుప్పంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగ
Published Date - 12:28 PM, Tue - 27 February 24 -
Chandrababu : టీడీపీ సీనియర్లతో చంద్రబాబు ఏం చర్చించారు..?
94 మంది అభ్యర్థులతో కూడిన తొలి ఎమ్మెల్యే జాబితాను ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కార్యాచరణలోకి దిగారు. కొన్ని ప్రముఖ వ్యక్తులు జాబితాలో లేకపోవడంతో నాయుడు తన ఉండవల్లి నివాసంలో ఈ సీనియర్లతో వ్యక్తిగత సమావేశాలను ఏర్పాటు చేశారు. హాజరైన వారిలో ఆలపాటి రాజా (Alapati Raja), పీలా గోవింద (Pila Govinda), బొడ్డు వెంకటరమణ (Boddu Venkataramana), గంటా శ్రీ
Published Date - 12:13 PM, Tue - 27 February 24 -
TDP-JSP : వైజాగ్లో టీడీపీ, జేఎస్పీ అభ్యర్థుల్లో టెన్షన్
టీడీపీ-జేఎస్పీ కూటమి తొలి జాబితా ప్రకటించినప్పటికీ కొన్ని ప్రధాన నియోజకవర్గాలకు సంబంధించి గందరగోళం కొనసాగుతోంది. విశాఖపట్నంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు మినహా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో సీట్ల పంపకం ఇంకా జరగలేదు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేస్తుండగా, పశ్చిమ నియోజకవర్గంలో పీజీవీఆర్ నాయుడు (గణబాబు)ను బరిలోకి దింపారు. ఇప్ప
Published Date - 11:38 AM, Tue - 27 February 24