Andhra Pradesh
-
Pinnelli Arrest: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు కేసుల్లో ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో అతనిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కారణంగా ఈ అరెస్టు జరిగింది.
Date : 26-06-2024 - 11:46 IST -
Pawan Kalyan : స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ రికార్డ్స్ లో లేని రూ.1,066 కోట్లు
అయిదేళ్ళలో కేంద్రం నుంచి వెయ్యి కోట్లకు పైగా వచ్చినట్లు గుర్తించారు. ఈ నిధులు ఎక్కడకు పోయాయని అధికారులను ప్రశ్నించారు
Date : 26-06-2024 - 6:34 IST -
AP Inter Supply Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!
AP Inter Supply Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు (AP Inter Supply Results) విడుదలయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి resultsbie.ap.gov.inలో BIEAP ఇంటర్ 1వ సంవత్సరం సప్లై ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. పాసైన అభ్య
Date : 26-06-2024 - 4:54 IST -
Pawan : ఇదే కదా మీము కోరుకుంటుంది..పవన్ నిర్ణయాలకు ప్రజలు ఫిదా..!!
భారత దేశం మెచ్చేలా, జాతి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేద్దామని పిలుపిచ్చారు
Date : 26-06-2024 - 4:28 IST -
Pinnelli Ramakrishna Reddy : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..?
పిన్నెల్లి పిటిషన్లుపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరింది.
Date : 26-06-2024 - 4:02 IST -
Free Bus Travel to Women : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి క్లారిటీ
తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేస్తున్నామని..త్వరలోనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తామని తెలిపారు
Date : 26-06-2024 - 1:40 IST -
Ramoji Rao : ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు రామోజీ సంస్మరణ సభ
మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలో నిర్వహించనుంది.
Date : 26-06-2024 - 1:00 IST -
CM Chandrababu: కుప్పంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో ప్రజలతో చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఆర్అండ్బీ అతిథి గృహంలో ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. అతిథి గృహం వద్ద రద్దీ ఉన్నప్పటికీ, ప్రజలు తమ వినతిపత్రాలు మరియు సమస్యలను సిఎంతో పంచుకోవడానికి ఉత్సాహం చూపారు.
Date : 26-06-2024 - 12:43 IST -
Father and Son Died : పెంపుడు కుక్క కరిచి.. తండ్రీకొడుకు మృతి
ఎంతో ప్రేమగా సాకిన పెంపుడు కుక్కే వారి ప్రాణాలను బలిగొంది.
Date : 26-06-2024 - 12:27 IST -
Special Status : ఏకతాటిపైకి ఏపీ పార్టీలు.. ‘‘ప్రత్యేక హోదా’’ను సాధించే కరెక్ట్ టైం ఇదేనా ?
‘‘ప్రత్యేక హోదా’’ డిమాండ్ మరోసారి జాతీయ స్థాయిలో తెరపైకి వచ్చింది.
Date : 26-06-2024 - 7:26 IST -
Jagan : అసెంబ్లీలో తనను అవమానించారంటూ స్పీకర్కు జగన్ లేఖ..
మంత్రులు తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో జగన్ పేర్కొన్నారు
Date : 25-06-2024 - 4:43 IST -
Chandrababu : కుప్పంలో బాబుకు ఘన స్వాగతం
పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు
Date : 25-06-2024 - 4:31 IST -
Woman Suicide Attempt : పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ ముందు మహిళా ఆత్మహత్యాయత్నం
రాజమండ్రిలో వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ తమ 1,200 గజాల భూమిని కబ్జా చేశారని ఆమె ఆరోపించారు
Date : 25-06-2024 - 3:38 IST -
Dasari Gopikrishna : అమెరికాలో బాపట్ల యువకుడి మర్డర్.. హంతకుడి అరెస్ట్, వివరాలివీ
గత శుక్రవారం(జూన్ 21న) రాత్రి డల్లాస్లోని కన్వీనియన్స్ స్టోర్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ(32) ప్రాణాలు కోల్పోయాడు.
Date : 25-06-2024 - 2:24 IST -
CBN: మహిళలపై నేరాలను చంద్రబాబు సహించరు: నారా భువనేశ్వరి
CBN: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు మంచి రోజులు వచ్చాయని, మహిళల పట్ల నేరాలను ఎంతమాత్రం సహించని ప్రభుత్వం ఏర్పడిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. న్యాయం కోసం మహిళలు పరుగులు పెట్టే రోజుల నుంచి సత్వర న్యాయం జరిగేలా పరిస్థితులు మారిపోయాయని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. చీరాలలో 21 ఏళ్ల యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిన
Date : 24-06-2024 - 11:29 IST -
Pawan Kalyan : అమ్మవారి దీక్ష చేపట్టబోతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకోనున్నారు
Date : 24-06-2024 - 11:29 IST -
Seediri Appalaraju : కాదేది సాకుకు అనర్హం..!
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా రుషికొండ ప్యాలెస్ చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సొమ్ము రూ.500 కోట్లు తన వ్యక్తిగత ప్యాలెస్ను నిర్మించడానికి దుర్వినియోగం చేశారు.
Date : 24-06-2024 - 7:40 IST -
Pensions Distribution: అయితే పింఛన్ల పంపిణీ పూర్తిగా సెక్రటేరియట్ సిబ్బందిదే..!
ఈరోజు జరిగిన తొలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జులై 1 నుంచి లబ్ధిదారులకు పెరిగిన పింఛన్లు (4000 రూపాయలు), 3000 రూపాయల బకాయిలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Date : 24-06-2024 - 7:21 IST -
AP Politics : సంక్షమ పథకాల పేర్లు మార్చడం సబబే..!
సంక్షేమ పథకాలకు అధికారంలో ఉన్న నాయకుల పేర్లను మార్చడం తెలుగు రాజకీయాల్లో సర్వసాధారణం. 2019-24లో జగన్ మోహన్ రెడ్డి పథకాలకే పరిమితం కాకుండా దిగ్గజాలను అవమానించారు.
Date : 24-06-2024 - 6:31 IST -
Balakrishna Family : బాలకృష్ణ -ఫ్యామిలీకి మెమరబుల్ డే..!
ఇటీవల ఏపీలో జరిగి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల టీడీపీ కూటమి రికార్డ్ స్థాయిలో విజయం సాధించింది. అయితే.. టీడీపీకి చెందిన అభ్యర్థుల్లో కొందరు రికార్డ్ లెవల్ మెజార్టీని సాధించారు. అయితే.. రాజకీయంగా నందమూరి బాలకృష్ణకు 2024 సంవత్సరం మధుర జ్ఞాపకంగా మారుతోంది.
Date : 24-06-2024 - 6:16 IST