Andhra Pradesh
-
Fake Posts : సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిని : వైఎస్ షర్మిల
Fake Posts : రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో.. వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు.
Published Date - 07:35 PM, Thu - 7 November 24 -
YS Jagan : అసెంబ్లీలో కాదు..ప్రభుత్వం తప్పులను మీడియా ద్వారానే ప్రశ్నిస్తాం: జగన్
YS Jagan : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
Published Date - 06:36 PM, Thu - 7 November 24 -
Pawan- Anitha Meeting : ఒక్క పిక్ తో అందర్నీ నోర్లు మూయించిన హోంమంత్రి అనిత..
Anitha - Pawan Meeting : గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటోన్న చర్యల గురించి పవన్కు అనిత వివరించారు
Published Date - 06:29 PM, Thu - 7 November 24 -
Chandrababu Emotional : మరోసారి కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు..
Chandrababu Emotional : సోషల్ మీడియా ట్రోలింగ్ పై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆడవారిని టార్గెట్ చేస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నారంటూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 05:51 PM, Thu - 7 November 24 -
YS Sharmila: మరోసారి జగన్ను టార్గెట్ చేసిన షర్మిల..!
అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం.
Published Date - 05:49 PM, Thu - 7 November 24 -
Vishaka Saradha Peetham: శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను వెనక్కి తీసుకున్న కూటమి ప్రభుత్వం!
విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలను రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. భీమిలి మండలం కొత్తవలస సమీపంలోని రిషికొండలో, జగన్ ప్రభుత్వం ఈ భూమిని ఎకరాకు కేవలం లక్ష రూపాయలకే కేటాయించిన విషయం తెలిసిందే.
Published Date - 05:36 PM, Thu - 7 November 24 -
Jagan Strong Warning: రాబోయేది మేమే.. ఎవ్వరినీ వదలం.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 91 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని.. వారిలో ఏడుగురు మరణించారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
Published Date - 05:27 PM, Thu - 7 November 24 -
YCP MLC Elections : ఓటమిని ముందే గ్రహించిన వైసీపీ..అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం..!!
YCP : 175 కి 175 కొట్టబోతున్నామని తొడలు కొట్టి , మీసాలు మెలేసి..సినిమా డైలాగ్స్ పేలిస్తే..ప్రజలు మాత్రం 11 సీట్లకు పరిమితం చేసి కోలుకోలేని దెబ్బ..ముఖం చూపించుకోలేని దెబ్బ కొట్టారు
Published Date - 05:23 PM, Thu - 7 November 24 -
Reddappagari Madhavi Reddy : కడప మాధవీరెడ్డి కనుసైగ చూసి వణుకుతున్న వైసీపీ నేతలు
Reddappagari Madhavi Reddy : గురువారం కడప జిల్లా డీఆర్సీ సమావేశం జరుగగా.. ఆ సమావేశంలో జగన్ తీరును తప్పు పట్టారు. ఎందుకు సమావేశానికి రాలేదని ఆమె ప్రశ్నించిన వైనం మీడియా లో వైరల్ గా మారింది
Published Date - 03:37 PM, Thu - 7 November 24 -
CM Chandrababu : రాష్ట్రంలో కరెంట్ చార్జీలను పెంచే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు
CM Chandrababu : చరిత్రలో గుర్తుండి పోయేలా అమరావతి ఉద్యమం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేశారు. రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు.
Published Date - 02:22 PM, Thu - 7 November 24 -
Government Jobs : ఉద్యోగ నియామకాల రూల్స్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు(Government Jobs) అనుగుణంగా నియామకాలు పారదర్శకంగా, నియమబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలి
Published Date - 01:52 PM, Thu - 7 November 24 -
Aghori : శ్రీకాళహస్తిలో లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం..
Aghori : అఘోరిమాత శ్రీకాళహస్తి ఆలయం లోనికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డులు అనుమతి ఇవ్వని కారణంగా మనస్తాపానికి గురై వారితో వాగ్వాదానికి దిగింది.
Published Date - 01:33 PM, Thu - 7 November 24 -
CM Chandrababu : విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఈ ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళుతున్నారు.
Published Date - 01:04 PM, Thu - 7 November 24 -
Borugadda Anil Arrest: బోరుగడ్డకు బిర్యానీ.. ఏడుగురు పోలీసులు సస్పెండ్!
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు ఎస్కార్ట్ పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓ లగ్జరీ హోటల్కు తీసుకెళ్లి చికెన్, మటన్తో నాన్ వెజ్ భోజనం అందించారు. ఈ ఘటన పోలీసు పెద్దల దృష్టికి వచ్చి, వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.
Published Date - 01:01 PM, Thu - 7 November 24 -
Tirumala Laddu Issue: తిరుమల లడ్డు వివాదం పై సిబిఐ తో కూడిన సిట్ విచారణ ప్రారంభం..
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్న ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణ ప్రారంభమైంది. ల్యాబ్ నివేదికలను పరిశీలిస్తున్న ఈ బృందం, కల్తీ నెయ్యి వాడకం పై దర్యాప్తు చేస్తున్నది.
Published Date - 11:52 AM, Thu - 7 November 24 -
AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా
అయితే మరింత మంది ఓట్లను నమోదు చేసుకోవాల్సి ఉందని సమాచారం అందడంతో.. ఎన్నికల అధికారులు(AP MLC Elections) గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 11:31 AM, Thu - 7 November 24 -
Kurnool to Vizag : కర్నూలు టు విశాఖపట్నం రైల్వే రూట్.. మూడు గంటల్లోనే అమరావతికి
ఈ సెమీ హైస్పీడ్ కారిడార్లో భాగంగా శంషాబాద్ - విశాఖపట్నం వయా సూర్యాపేట(తెలంగాణ), విజయవాడ మీదుగా రైల్వేలైన్ను(Kurnool to Vizag) ప్రతిపాదించారు.
Published Date - 09:20 AM, Thu - 7 November 24 -
Amrapali Kata : ఏపీలో బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి కాటా
Amrapali Kata ఇటీవల తెలంగాణలోనే కొనసాగించాలని ఆమ్రపాలితో పాటు పలువురు ఐఏఎస్ ల బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వీరి వాదనలను న్యాయమూర్తులు తోసిపుచ్చడం తెలిసిన విషయమే.
Published Date - 09:30 PM, Wed - 6 November 24 -
Delhi : కేంద్ర మంత్రి అమిత్తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటి
Delhi : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు తాను ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు.
Published Date - 07:29 PM, Wed - 6 November 24 -
TDP : మంత్రుల పనితీరును మెరుగుపరచుకోవాలి.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
TDP : చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్నెస్ రావడం లేదని.. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
Published Date - 06:00 PM, Wed - 6 November 24