Andhra Pradesh
-
Perni Nani Family Missing : అజ్ఞాతంలో పేర్ని నాని ఫ్యామిలీ..?
Perni Nani Family Missing : సివిల్ సప్లై గూడెంలో బియ్యం అవకతవకల కేసు నేపథ్యంతో పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ, పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు.
Date : 14-12-2024 - 1:33 IST -
CM Chandrababu On Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జమిలీ అమల్లోకి వచ్చినప్పటికీ, ఎన్నికలు 2029లోనే జరగనున్నాయని తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి టీడీపీ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.
Date : 14-12-2024 - 12:28 IST -
AP Irrigation Election: నేడు ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు.. ఎన్నికలను బహిష్కరించిన వైకాపా పార్టీ?
నేడు ఆంధ్రప్రదేశ్లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.
Date : 14-12-2024 - 11:59 IST -
YS Jagan Assets Case: జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టు చేతికి కీలక నివేదిక..
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వివరాలతో కూడిన నివేదికను సీబీఐ, ఈడీ సుప్రీంకోర్టుకు అందజేశాయి. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత తీర్పు ఇవ్వాల్సి ఉన్నట్లు కోర్టు తెలిపింది. అలాగే, అక్రమాస్తుల కేసు బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.
Date : 14-12-2024 - 11:22 IST -
YS Sharmila Tweet: ఏపీకి అన్యాయం చేసింది ఈ ముగ్గురే.. షర్మిల సంచలన ట్వీట్!
విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు.
Date : 14-12-2024 - 10:44 IST -
Four Type Schools : ఏపీలో ఇక నాలుగు రకాల ప్రభుత్వ స్కూల్స్.. జరగబోయే మార్పులివీ
ఫలితంగా ఎంతోమంది ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రైవేటుకు(Four Type Schools) వెళ్లిపోయారు. అందుకే ఈ విధానాన్ని ఇప్పుడు టీడీపీ సర్కారు ప్రక్షాళన చేస్తోంది.
Date : 14-12-2024 - 9:31 IST -
Swarnandhra Vision 2047: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
పేదరికం లేని, సమృద్ధిగా కూడిన అవకాశాలు, అద్భుతమైన ఆవిష్కరణలు మరియు వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలపై ఆధారపడిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను, ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూపొందించిన పది సూత్రాలు మార్గదర్శకంగా ఉన్నాయి.
Date : 13-12-2024 - 2:36 IST -
YS Avinash Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ !
టీడీపీ కార్యకర్తలు రైతులను వేముల మండలంలో తాసిల్దార్ కార్యాలయంలోనికి వెళ్లనికుండా అడ్డుకుంటున్నారని అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
Date : 13-12-2024 - 12:36 IST -
YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..
YSRCP : కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు.
Date : 13-12-2024 - 12:02 IST -
EV Policy : ఏపీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ వాహనాలపై 5శాతం రాయితీ..
EV Policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని 4.0ను రూపొందించింది.
Date : 13-12-2024 - 11:31 IST -
CM Chandrababu: ఆంధ్రాను పరుగులు తీయిస్తున్న సీఎం చంద్రబాబు..ఈయన మనిషా.. ప్రజా తపస్వా!
కాళ్లు నొక్కుకొంటూ చాలామంది కనిపించారు. పొద్దున ఎలా కూర్చొన్నారో అలా.. అదే ఉత్సాహంతో.. ఆ వయసులో అలా కూర్చోవడం సాధ్యమా? అంత ఏకాగ్రతతో రోజంతా మనసు లంగ్నం చేసి ఓ మనిషి పనిచెయ్యడం సాధ్యమా అంటే.. ఒక ఉదాహరణగా లైవ్లో కనిపిస్తూ అందరినీ తెల్లబోయేలా చేశారు.
Date : 13-12-2024 - 11:13 IST -
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు.
Date : 13-12-2024 - 7:00 IST -
Fact Check : వక్ఫ్ బోర్డును ఏపీ సర్కారు రద్దు చేసిందా ? నిజం ఏమిటో తెలుసుకోండి
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ బోర్డును రద్దు చేశారంటూ తప్పుడు ప్రచారం(Fact Check) జరిగింది.
Date : 12-12-2024 - 7:58 IST -
Minister Lokesh : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు : మంత్రి లోకేష్
మనం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించిన ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయని.. స్పీడ్ ఆఫ్ బిజినెస్ కు కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను లోకేష్ కోరారు.
Date : 12-12-2024 - 5:51 IST -
Duvvada Srinivas : దివ్వెల మాధురికి లైవ్లో ప్రపోస్ చేసిన దువ్వాడ శ్రీనివాస్.. వైరల్
Duvvada Srinivas : ఈ ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉన్నట్లు భావిస్తున్న సంఘటన ఒకటి ఇటీవల దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలో చోటు చేసుకుంది. ఈ వేడుకలో, దువ్వాడ శ్రీనివాస్ ఆమెకు ప్రత్యక్షంగా ప్రపోజ్ చేసి, వారి మధ్య బంధానికి క్లారిటీ ఇచ్చారు.
Date : 12-12-2024 - 5:38 IST -
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి 31000 కోట్లు సిద్ధం..
CM Chandrababu : అమరావతి, గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో నాశనమైనది, ఇప్పుడు మళ్లీ జీవితానికి రావడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజధాని నగరంలో పనులు పునరుద్ధరించారు. ఈ రోజు, జిల్లా కలెక్టర్ సమావేశంలో ప్రభుత్వ అధికారులు అమరావతిలోని పనుల ప్రగతి గురించి ఆయనకు వివరించారు.
Date : 12-12-2024 - 5:18 IST -
Pensions for Childrens : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ పిల్లలకు పింఛన్లు
Pensions for Childrens : మానవతా దృక్పథంతో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రెండో రోజు చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 12-12-2024 - 3:57 IST -
Saraswati Lands : ‘సరస్వతి’ భూముల విషయాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Saraswati Lands : కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan) ఈ భూములను పరిశీలించారు. జగన్ భూములను చెరబట్టారని ఆరోపిం చారు. పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి (Tehsildar M. Kshamarani) ఈ విషయాన్ని ప్రకటించారు
Date : 12-12-2024 - 3:25 IST -
Allu Arjun Political Entry : రాజకీయాల్లోకి అల్లు అర్జున్..? పీకే ను కలవడం వెనుక ఏంటి కారణం..?
Allu Arjun Political Entry : ప్రశాంత్ కిశోర్ సూచనతో మామ చిరంజీవి స్టైల్ లో అతి త్వరలోనే అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక కార్యక్రమాలతో జనాల ముందుకు రావాలని , ప్రజలు కొంతకాలం సేవ చేసి ఆ తర్వాత రాజకీయ ఎంట్రీ చేయాలనీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
Date : 12-12-2024 - 2:32 IST -
Traffic Challan : ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా బంద్: ఏపీ హైకోర్టు
ఏపీ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Date : 12-12-2024 - 2:03 IST