HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Murder In Tadepalligudem

Murder : తాడేపల్లిగూడెంలో దారుణం.. భార్యను హత్య చేసిన క‌సాయి భ‌ర్త

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం జ‌రిగింది. వీరంపాలెం గ్రామంలో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న

  • Author : Prasad Date : 28-04-2023 - 1:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం జ‌రిగింది. వీరంపాలెం గ్రామంలో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. వివరాల్లోకి వెళితే గంజి డేవిడ్, నిర్మల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న డేవిడ్‌ భార్యతో గొడవ పడ్డారు. ఉపాధి నిమిత్తం నిర్మల కువైట్ వెళ్లింది. ఈ క్రమంలో డేవిడ్ ఇద్దరు కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తూ, కత్తితో పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. అయితే, భర్త నుండి చిత్రహింసల వీడియో అందుకున్న నిర్మల గ్రామ సర్పంచ్‌కి ఫిర్యాదు చేసింది. స‌ర్పంచ్ ఈ విష‌యాన్ని పోలీసుల‌కు తెలిప‌గా.. వెంటనే చిన్నారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో డేవిడ్ జైలుకు కూడా వెళ్లాడు. నిర్మల కూడా కువైట్ నుంచి వచ్చి వాళ్ల‌ అమ్మ ఇంట్లో ఉంటోంది. డేవిడ్‌ బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. తన భార్య వద్దకు వెళ్లి ఇక‌పై తాను మంచిగా ఉంటాన‌ని చెప్పి భ‌ర్య‌ను మూడు రోజుల క్రితం వీరంపాలెంలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. డేవిడ్ త‌న తీరు మార్చుకోకుండా గురువారం రాత్రి మళ్లీ నిర్మలతో గొడవపడి శుక్రవారం ఉదయం భార్యను హత్య చేశాడు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • husband kills wife
  • murder

Related News

Egg prices soar, burden on the nutritional needs of the common man

కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం

ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

  • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

  • క్రిస్మస్ పండుగ.. డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

  • అరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం!

  • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

Trending News

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd