Murder
-
#India
Tragedy: చెల్లిని ప్రేమించాడని యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి..
Tragedy: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరాలు తగ్గడం లేదు. రోజురోజుకు నేరాల తీవ్రత పెరుగుతూ, ఘోర ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోరమైన హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 11:15 AM, Tue - 2 September 25 -
#India
Tragedy : ఇలా తయారయ్యారేంటీ.. ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి ఖతం చేసిన మహిళ..
Tragedy : వివాహేతర సంబంధాల కారణంగా సంభవించే హత్యలు పెరుగుతున్న ఘోర పరిస్థితులు దేశవ్యాప్తంగా గమనించబడ్డాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సాంభాల్ జిల్లా వద్ద చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ఈ ప్రమాదకర తీరును మరింత బలంగా ప్రతిబింబించింది.
Published Date - 11:01 AM, Mon - 11 August 25 -
#India
Murder: వీడిన బెంగళూరులో వివాహిత హత్య మిస్టరీ..
Murder: ప్రేమ పేరుతో ఆటలాడిన యువకుడు ఓ ఇంటి దీపాన్ని గాలి తీశాడు. బెంగళూరులో ఓ వివాహిత యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రాణం కోల్పోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published Date - 11:28 AM, Tue - 10 June 25 -
#South
Murder: ఆస్తి వివాదం.. వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఏడుగురు!
ఈ ఘటన సమయంలో దాడి చేసేవారి నుండి తప్పించుకోవడానికి బాధితుడు బేకరీలో పూర్తి సర్కిల్ తిరిగాడు. అనుమానితులు అతన్ని వెంబడించి కత్తులతో కొట్టే ప్రయత్నం చేశారు.
Published Date - 07:24 PM, Mon - 2 June 25 -
#India
Rohini Khadse : మహిళలు ఒక మర్డర్ చేసేందుకు అవకాశం ఇవ్వండి: రాష్ట్రపతికి రోహిణి ఖడ్సే విజ్ఞప్తి
మహిళల కిడ్నాప్, గృహహింస నేరాలు పెరుగుతుండటంతో మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా భారతదేశం ఉందని ఒక సర్వే నివేదికను కూడా ఆమె ప్రస్తావించారు. చివరగా 'మా డిమాండ్ పై ఆలోచించి మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం' అని ఖడ్సే అన్నారు.
Published Date - 07:08 PM, Sat - 8 March 25 -
#Telangana
Murder : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను కడతేర్చిన బావమరిది
Murder : సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది. గోపాల్నాయక్ అనే వ్యక్తిని తన బావమరిది నరేశ్ హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు కారణం, గోపాల్నాయక్ తీసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు కావడం. నరేశ్ ఈ హత్యను ఇన్సూరెన్స్ డబ్బును దొరకబెట్టేందుకు ప్లాన్ చేసి, గోపాల్ను చున్నీతో ఉరేసి హత్య చేశాడు.
Published Date - 02:05 PM, Mon - 17 February 25 -
#Telangana
Crime : సినిమా స్టోరీని తలపించేలా ఆటో డ్రైవర్ హత్య.. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి
Crime : మాయమాటలతో కూతుర్ని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని, బాలిక తల్లిదండ్రులు ఓ క్షణిక ఆగ్రహంలో హత్య చేశారు. ఈ దారుణం అసలు కారణాలు ఏడాదిన్నర తరువాత వెలుగులోకి రావడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
Published Date - 12:01 PM, Sun - 22 December 24 -
#Andhra Pradesh
Murder Case Twist : న్యాయం ఆలస్యమైతే.. బాధితులు ఆవేదన ఏరేంజ్లో ఉంటుందో చెప్పిన ఘటన..
Murder Case Twist : ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్లో ఉంటున్నారు. అయితే... ఈ నేపథ్యంలో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. అయితే.. ఇటీవల చెల్లెలి మామ (దివ్యాంగుడు).. మనవరాలి వరస అయ్యే బాధిత బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్లో తెలిపింది.
Published Date - 01:02 PM, Thu - 12 December 24 -
#India
Trinamool Leader Shot Dead : పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో టీఎంసీ నేత హత్య
Trinamool Leader Shot Dead : బుధవారం స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతుడు ప్రదీప్ దత్తాగా గుర్తించారు. దత్తా మార్నింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దత్తాపై దుండగులు ఏడు రౌండ్లు బుల్లెట్లను కాల్చారని జిల్లా పోలీసు అధికారి తెలిపారు.
Published Date - 01:40 PM, Wed - 16 October 24 -
#Andhra Pradesh
YS Jagan; వైసీపీ కార్యకర్త హత్య అనంతరం వినుకొండలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి తన కాన్వాయ్లో వినుకొండకు బయలుదేరారు. నిన్న వైసీపీలో గ్యాంగ్ వార్ జరిగింది. రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షేక్ జిలానీ అనే వ్యక్తి ఈ హత్య చేశాడు.
Published Date - 12:13 PM, Fri - 19 July 24 -
#Speed News
Tragedy : లోకం ఎటు పోతోంది.. చాయ్ పెట్టలేదని కోడలిని చంపిన అత్త
రోజు రోజుకు మనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి. హైదరాబాద్ హసన్నగర్లో అజ్మిరా బేగం హత్య కేసులో పోలీసులు వివరాలు వెల్లడించారు.
Published Date - 09:40 AM, Fri - 28 June 24 -
#Speed News
Hyderabad: రాత్రి 11 గంటల తర్వాత బయటకు వెళ్తున్నారా..!
Hyderabad: ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11.30 తరువాత లాఠీలకు పోలీసులు పని చెప్పనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడేది లేదంటూ పోలీసులు ఆకతాయిలకు వార్నింగ్ ఇస్తున్నారు. 11.30 తరువాత ఎవరైన గుమ్మిగూడితే, అలానే గొడవలు చేస్తుంటే లాఠీ ఛార్జీ చేయనున్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆదివారం రాత్రి నుంచి ఈ రూల్స్ […]
Published Date - 11:56 PM, Mon - 24 June 24 -
#Speed News
Murder in Chhattisgarh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య.. ఆపై నిందితుడు ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గొడ్డలితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి, ఆపై ఉరి వేసుకున్నాడు. ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
Published Date - 05:26 PM, Sat - 18 May 24 -
#Speed News
Murder: కుటుంబాలను నాశనం చేస్తున్న బెట్టింగ్స్, కొడుకును చంపిన తండ్రి
Murder: బెట్టింగ్ కు పాల్పడుతున్న కొడుకుని ఓ తండ్రి కొట్టి చంపిన సంఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని మెదక్ – చిన్న శoకరంపేట మండలం బగిరాత్ పల్లిలో బెట్టింగ్కు అలవాటు పడి రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు. రైల్వే ఉద్యోగి ముకేశ్ కుమార్(28). బెట్టింగ్లు మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో, నిన్న అర్ధరాత్రి ముఖేశ్ను కొట్టి చంపిన తండ్రి సత్యనారాయణ. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ క్రికెట్ ఉండటంతో యువత […]
Published Date - 07:25 PM, Sun - 12 May 24 -
#Telangana
Hyderabad : హత్య చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు
హైదరాబాద్ లో కొంతమంది యువకులు..యువకుడ్ని చంపి, దానిని రీల్స్ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేసారు
Published Date - 11:19 AM, Mon - 8 April 24