Viral
-
బాలీవుడ్ తన ఆత్మను కోల్పోయింది: ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
Prakash Raj దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని భాషల్లో విభిన్నమైన పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్. కేవలం నటుడిగానే కాకుండా, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై (బాలీవుడ్) ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలను
Date : 26-01-2026 - 12:27 IST -
భిన్నత్వంలో ఏకత్వం.. తలపాగాతో ప్రధాని మోదీ సందేశం
77th Republic Day భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేకమైన తలపాగాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశంలోని ఏదో ఒక ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా తలపాగా ధరించడం మోదీకి అలవాటు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈసారి రాజస్థానీ శైలిని పోలిన తలపాగాలో కనిపించారు. గతేడాది ఎరుపు, పసుపు రంగ
Date : 26-01-2026 - 12:19 IST -
ధర్మేంద్ర కి పద్మ విభూషణ్..హేమమాలిని షాకింగ్ రియాక్షన్
Padma Vibhushan Award తన పాత్రకు న్యాయం చేయాలనే తప్ప ఎన్నడూ అవార్డుల గురించి ఆలోచించని గొప్ప నటుడు ధర్మేంద్ర.. అంటూ ఆయన భార్య, నటి, ఎంపీ హేమామాలిని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమామాలిని స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం మొత్తం సంతో
Date : 26-01-2026 - 11:46 IST -
బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్బై
China Husband Divorces Sick Wife For Losing Hair చైనాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు అనారోగ్యం కారణంగా బట్టతల రావడంతో ఓ భర్త ఆమెకు విడాకులిచ్చాడు. 16 ఏళ్ల వివాహ బంధాన్ని అర్థాంతరంగా తెంచేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో చోటుచేసుకోగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. చర్మవ్యాధి కారణంగా జుట్టు కోల్పోయిన మహిళ బిడ్డ కస్టడీని కూడా దక్కకుండా చేసిన భర్తపై వి
Date : 26-01-2026 - 11:11 IST -
పిల్లలకు పాఠాలు చెప్పకుండా రీల్స్ .. టీచర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
Bhukya Gowthami పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక ఇంగ్లీష్ టీచర్.. ఆ పని మానేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం వైరల్ గా మారింది . ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రయివేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారు. స్కూల్లో కూడా పిల్లల పాఠాలపై దృష్టి పెట్టకుండా రీల్స్ చేసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు హె
Date : 26-01-2026 - 10:59 IST -
సోషల్ మీడియా ట్రెండింగ్లో ఒంటరి పెంగ్విన్ వీడియో!
కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు కొత్త అర్థాలను వెతుక్కుంటాయి. 2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది. అందరూ ఒకవైపు వెళ్తుంటే తను మాత్రం ఎటు వెళ్తున్నదో తెలియని ఒక దిశలో, మంచు కొండల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక పెంగ్విన్ వీడియో ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. View this post on Instagram A post shared by @reels.olizzzz ఆహారం, ఆశ్రయం కోస
Date : 26-01-2026 - 10:51 IST -
సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 13 మంది జలసమాధి వంద మందికి పైగా ప్రయాణికుల గల్లంతు
Philippines Ferry Accident దక్షిణ ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక ఫెర్రీ (ప్యాసింజర్ పడవ) సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, సహాయక బృందాలు 244 మందిని సురక్షితంగా కాపాడగలిగాయి. 244 మందిని కాపాడిన సహాయక బృందాలు ఫిలిప్పీన్స్లో 300 మందితో వ
Date : 26-01-2026 - 10:28 IST -
స్మృతి- పలాష్ పెళ్లి ఆగిపోవడానికి కారణమిదే?!
పెళ్లి వేడుకలకు హాజరైన విద్యాన్ మానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలాష్ మరొక మహిళతో పడకగదిలో అడ్డంగా దొరికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 24-01-2026 - 9:55 IST -
మైదానంలో గొడవ పడిన పాండ్యా, మురళీ కార్తీక్.. వీడియో వైరల్!
వీడియోలో గమనించదగ్గ విషయం ఏమిటంటే.. హార్దిక్- మురళీ కార్తీక్ మధ్య చాలా సేపు చర్చ జరిగింది. మొదట హార్దిక్ మాట్లాడుతూ కొంచెం దూరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ ఒకరికొకరు దగ్గరకు వచ్చి మాట్లాడుకున్నారు.
Date : 24-01-2026 - 3:28 IST -
స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్పై చీటింగ్ కేసు..!
గతేడాది నవంబర్లో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. నిర్ణయించిన తేదీన పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి.
Date : 23-01-2026 - 9:00 IST -
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్
Date : 23-01-2026 - 4:09 IST -
సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ ఇద్దరినీ ఎద
Date : 23-01-2026 - 3:53 IST -
జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్పై బయటకొచ్చిన ఖైదీలు
Murder Convicts Marriage రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటవుతున్నారు. జైపూర్లోని ఓపెన్ జైల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్లో ఇవాళ వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద
Date : 23-01-2026 - 1:00 IST -
టీమిండియా స్టార్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!
డిసెంబర్ 2025లో రోహిత్ శర్మ హర్యానాలోని గురుగ్రామ్లో గల 'మాస్టర్స్ యూనియన్' స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Date : 22-01-2026 - 9:56 IST -
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
Date : 22-01-2026 - 3:42 IST -
రిషబ్ పంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్కు దూరం?
గాయం కారణంగా రిషబ్ పంత్ రంజీ ట్రోఫీ 2025-26లో కూడా ఆడే అవకాశం లేదు. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్లకు దూరమైనప్పటికీ ఆ తర్వాత ఆయన లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ కనిపించవచ్చు.
Date : 21-01-2026 - 4:28 IST -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ఎకనామిక్ సమిట్ లో పాల్గొనేందుకు ట్రంప్ మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం) బయలుదేరారు. ఆండ్రూస్ ఎయిర్ బేస్ లో క్షేమంగా దిగిన ఎయిర్ ఫోర్స్ వన్ దావోస్ కు బయలుదేరిన విమానాన్ని వెనక్కి
Date : 21-01-2026 - 12:13 IST -
అమెరికా ట్రెజరీ సెక్రటరీ కీలక ప్రకటన.. భారత్పై 500 శాతం టారిఫ్ విధించే అవకాశం..?
Russia Sanctions Bill: సుంకాలు విధించడంపై సెనెట్ అవసరం లేదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఏ అనుమతి అవసరం లేదన్నారు. అయితే, ఈసారి సుంకాల బెదిరింపు ప్రధాన లక్ష్యం భారత్ కాదు, చైనా అని ఆయన స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ మీద 25 శాతం సుంకాలు వి
Date : 21-01-2026 - 12:01 IST -
టీ20 వరల్డ్ కప్.. టీమిండియాకు రెండు భారీ ఎదురుదెబ్బలు!
వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షిత్ రాణాకు ప్లేయింగ్ 11లో చోటు దక్కవచ్చు. రాణా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో బంతి, బ్యాట్తో మంచి ప్రదర్శన చేశాడు.
Date : 20-01-2026 - 9:53 IST -
శబరిమల ఆలయం మూసివేత.. ఫిబ్రవరి 12న మళ్లీ తెరవనున్న ఆలయం
Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత
Date : 20-01-2026 - 12:43 IST