Trending
-
Central Govt : వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
టెలికం భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933 వంటి చట్టాల ప్రకారం తీసుకున్న చర్య. ఈ చట్టాల ప్రకారం, ఎవరి వద్దనైనా అనుమతిలేకుండా వాకీటాకీలు లభించడం, వాడటం నిషిద్ధం.
Date : 01-06-2025 - 12:48 IST -
Lord Jagannath : సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లపై జగన్నాథుడి రథయాత్ర.. ఇస్కాన్ వినూత్న నిర్ణయం..!
గత ఏడాది రథానికి ఉపయోగించే పాత టైర్లలో దెబ్బలు తగిలి, రథయాత్ర సురక్షితంగా నిర్వహించడంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, కోల్కతా ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ దాస్ నేతృత్వంలో నిర్వాహకులు రథానికి మళ్లీ విమాన టైర్లను తీసుకురావాలని నిర్ణయించారు.
Date : 01-06-2025 - 12:36 IST -
AP : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ ప్రారంభం..
ఈ కొత్త విధానంలో ప్రత్యేకత ఏమిటంటే, సామాన్య రేషన్ కారుదారులే కాదు, శారీరకంగానూ వయస్సు పరంగానూ ఇబ్బందులు పడే వృద్ధులు, దివ్యాంగులకు సరుకులు ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రభుత్వ సంకల్పంలో భాగంగా వీరి కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరఫరా చేసే స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేశారు.
Date : 01-06-2025 - 12:15 IST -
NIA Searches : 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు..పాక్ గూఢచారుల నెట్వర్క్ ఆరా
ఈ సోదాలు ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబై), హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సాగాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ల (PIO)తో సంబంధాలు ఉన్న అనుమానితుల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ వెల్లడించింది.
Date : 01-06-2025 - 11:50 IST -
China : తైవాన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం సముచితం కాదు..అమెరికాకు చైనా వార్నింగ్
తైవాన్ను చైనా భాగంగానే పరిగణించాలని, వాస్తవ పరిస్థితులను గౌరవించాలంటూ అమెరికాకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో పాల్గొన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది.
Date : 01-06-2025 - 11:30 IST -
Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనపై రాజకీయ దుమారం
పినరయి విజయన్ అల్లుడు, పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ నేతృత్వంలో జ్యోతికి స్వాగతం పలకడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? పాక్ ఇంటెలిజెన్స్తో సంబంధాలు ఉన్న ఒకరికి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసేలా ప్రవర్తించడమేమిటి? అంటూ ఎక్స్ లో ప్రశ్నించారు.
Date : 01-06-2025 - 11:17 IST -
Miss World Winner : మిస్ వరల్డ్ విన్నర్ కు దక్కే ప్రయోజనాలు తెలిస్తే మతి పోవాల్సిందే..!
Miss World Winner : గతేడాది విజేత క్రిస్టినా పిజ్కోవా చేతుల మీదుగా సుచాత కిరీటాన్ని అందుకుంది. విజేతగా నిలిచిన ఆమెకు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీతో పాటు వజ్రాలతో పొదిగిన విలువైన కిరీటంతో అంతర్జాతీయ ఖ్యాతి లభించింది
Date : 01-06-2025 - 10:01 IST -
Female Fan: నా భర్తకు విడాకులు ఇస్తా.. ఆర్సీబీపై భారం వేసిన లేడీ ఫ్యాన్!
RCB అభిమానులు కప్ కోసం రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. వారి అద్భుతమైన, వింతైన చేష్టలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మహిళా అభిమాని ఫోటో చర్చల కేంద్రంగా మారింది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
Date : 01-06-2025 - 9:00 IST -
LPG Cylinder: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏకంగా రూ. 24 తగ్గింపు!
జూన్ మొదటి తేదీ దేశంలోని చిన్నా పెద్దా రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లకు ఊరట కలిగించే వార్త ఒకటి వచ్చింది. ఆయిల్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలను 24 రూపాయలు తగ్గించాయి.
Date : 01-06-2025 - 8:00 IST -
PAN Card: పాన్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. రూ. 10 వేల జరిమానా?
"పాన్ కార్డ్" అనేది పర్మనెంట్ అకౌంట్ నంబర్ అని పిలవబడే ఒక ఆర్థిక గుర్తింపు. భారతీయ ఆదాయపు పన్ను విభాగం ద్వారా పాన్ కార్డ్లో 10 అంకెల ఆల్ఫాన్యూమెరిక్ గుర్తింపు సంఖ్యను జారీ చేస్తారు.
Date : 31-05-2025 - 10:56 IST -
Ayushman Card: ఆయుష్మాన్ హెల్త్ కార్డు.. వీరు అనర్హులు, లిస్ట్లో మీరు ఉన్నారా?
అందుకే ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. తద్వారా జీవితంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అనుకోని వ్యాధుల చికిత్సకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
Date : 31-05-2025 - 6:37 IST -
Srisailam : కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి వరద
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 818.20 అడుగులకు చేరుకుంది.
Date : 31-05-2025 - 5:36 IST -
MLC Kavitha: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. జూన్ 4న కవిత నిరసన
ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
Date : 31-05-2025 - 5:20 IST -
Amazon : జూన్ 1 నుండి 5 వరకు అమెజాన్ హోమ్ షాపింగ్..అద్భుతమైన ఆఫర్లు
హోమ్, కిచెన్, స్పోర్ట్స్ మరియు అవుట్డోర్ ఉత్పత్తులపై రూ.1,200కు పైగా కొనుగోలుపై 10% వరకూ క్యాష్బ్యాక్ (రూ.150 వరకు) పొందొచ్చు. చిన్న హోమ్ ఉపకరణాలు, స్టైలిష్ ఫర్నిచర్లపై కూడా అదే రీతిగా రూ.1,200 వరకు క్యాష్బ్యాక్ లభించనుంది.
Date : 31-05-2025 - 5:11 IST -
AM/NS India : ఆప్టిగల్ ప్రైమ్, పినాకిల్ లాంచ్ తో కలర్-కోటెడ్ ఉక్కు విభాగంలో AM/NS ఇండియా మైలురాయి
ఆప్టిగల్ ప్రైమ్ మరియు ఆప్టిగల్ పినాకిల్ వరుసగా 15 సంవత్సరాలు మరియు 25 సంవత్సరాల వారంటీని అందిస్తున్నాయి. ఈ 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులు ఆర్సెలర్ మిట్టల్ యొక్క పేటెంట్ పొందిన ఆప్టిగల్ శ్రేణిలో భాగంగా ఉన్నాయి.
Date : 31-05-2025 - 4:38 IST -
LEGACY : ప్రపంచాన్ని మెప్పించిన ‘లెగసి’..బకార్డి మేడ్-ఇన్-ఇండియా ప్రీమియం విస్కీకి గోల్డ్ అవార్డు
సొగసైన, సమకాలీనమైన , నైపుణ్యంతో రూపొందించబడిన లెగసి కేవలం ఒక కొత్త విస్కీ కాదు - ఇది ఆధునిక భారతీయ అధునాతనత మరియు ప్రపంచ ఆకాంక్షను ప్రతిబింబించే జీవనశైలి ప్రకటన. భారతదేశంలో రాజీలేని నాణ్యతతో రూపొందించబడిన లెగసి , భారతీయ మరియు స్కాటిష్ మాల్ట్ల యొక్క విలక్షణమైన మిశ్రమం.
Date : 31-05-2025 - 4:32 IST -
CM Chandrababu : పేదల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం.
Date : 31-05-2025 - 3:56 IST -
PM Modi : ‘ఆపరేషన్ సిందూర్’లో నారీశక్తి వికాసం: ప్రధాని మోడీ
'ఆపరేషన్ సిందూర్'ను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులపై జరిగిన ప్రతీకార దాడుల్లో భారత మహిళా అధికారిణుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తాపించారు. మహిళా బలగాలు ఉగ్రవాదుల చాపిన పన్నాగాలను ధ్వంసం చేశాయని, దేశానికి గర్వకారణంగా నిలిచాయని పేర్కొన్నారు.
Date : 31-05-2025 - 3:49 IST -
Bhatti Vikramarka: ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం: భట్టి విక్రమార్క
ఆయా వర్గాలకు నిజమైన రాజకీయ అధికారాన్ని అందించేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తోందని భట్టి పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధే మా ప్రభుత్వ ప్రథమ ప్రయోజనం. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను రూపొందించాము.
Date : 31-05-2025 - 3:37 IST -
AP : అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు
ఈ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి మూడింటి పైగా ప్రముఖ దేశీయ-అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యంగా ముందుకు వస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T), అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 31-05-2025 - 1:44 IST