Trending
-
KCR : కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, శనివారం ఉదయం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 3వ తేదీ ఉదయం కేసీఆర్కు జ్వరంతో పాటు శరీరంలో బలహీనతలు కనిపించాయి.
Date : 05-07-2025 - 12:24 IST -
Ranya Rao : నటి రన్యారావు ఆస్తుల జప్తు.. స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో చర్యలు
ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రన్యా రావుకు చెందిన వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఆస్తులను జప్తు చేశారు. బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్లో ఉన్న ఓ లగ్జరీ ఇల్లు, అర్కవతి లేఅవుట్లోని ఖరీదైన ప్లాట్, తుమకూరు జిల్లాలోని పారిశ్రామిక స్థలం, అలాగే అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అన్ని ఆస్తుల మిలకెట్టు విలువ సుమారు రూ.34.12 కోట
Date : 05-07-2025 - 12:13 IST -
Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే డబ్బుకు లోటు ఉండదు!
చిన్న వెదురు మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు మాత్రమే కాకుండా ఫెంగ్షూయ్ కూడా ఈ మొక్కను చాలా శుభప్రదంగా భావిస్తుంది.
Date : 05-07-2025 - 11:50 IST -
KTR : దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ మోడల్ అవసరం: కేటీఆర్
వ్యవసాయ రంగ అభివృద్ధికి “కేసీఆర్ మోడల్” ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా కేంద్రం ముందుకు రావాలని సూచించారు. రైతుల సమస్యల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు చేస్తూ, దేశ భవిష్యత్తు కోసం రైతులను ఆదుకోవడం అత్యవసరమన్నారు.
Date : 05-07-2025 - 11:48 IST -
PM Modi : అర్జెంటీనా పర్యటనకు ప్రధాని మోడీ..57 ఏళ్ల తర్వాత చారిత్రక పర్యటన
ఈ సందర్బంగా హోటల్ పరిసర ప్రాంతాలు ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా సంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవాస భారతీయులు మోడీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు.
Date : 05-07-2025 - 11:21 IST -
BJP : నేడు తెలంగాణ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్
పార్టీ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టేందుకు ఆయన స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరారు. బాధ్యతలు స్వీకరించే ముందు, రామచందర్ రావు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఉస్మానియా యూనివర్శిటీలోని సరస్వతీ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం చార్మినార్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున
Date : 05-07-2025 - 10:52 IST -
DalaiLama: దలైలామా వారసుడిని ఎంపిక చేసే విషయంలో ఉద్రిక్తత, ఎలా ఎంపిక చేస్తారు?
కొత్త దలైలామా లేదా ఆయన పునర్జన్మ గుర్తింపు కోసం మొదట కొంతమంది సంభావ్య పిల్లలను గుర్తిస్తారు. ఈ పిల్లల గుర్తింపు మునుపటి దలైలామాకు చెందిన వస్తువులను గుర్తించడం, ప్రార్థన మాల వంటి సంకేతాల ద్వారా గెలుగ్ సంప్రదాయంలోని సీనియర్ లామాలు చేస్తారు
Date : 05-07-2025 - 9:46 IST -
Ambati Rambabu : ఏపీలో మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా పాలన: అంబటి రాంబాబు
మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుచేస్తూ, ఈ దాడికి పొన్నూరు ఎమ్మెల్యేకు సంబంధం లేదంటారా? అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. నిందితులను ఎమ్మెల్యే స్వయంగా రక్షించి గ్రామం నుంచి పంపించారు.
Date : 04-07-2025 - 7:32 IST -
YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి..తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్
రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు.
Date : 04-07-2025 - 7:09 IST -
Operation Sindoor : దేశ సార్వభౌమాధికార రక్షణకు ‘ఆపరేషన్ సిందూర్’ నిలువెత్తు ఉదాహరణ : అమిత్ షా
ఈ సందర్బంగా పీష్వా బాజీరావ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ..పీష్వా బాజీరావు స్మారకానికి NDA కంటే మంచి స్థలం ఉండదన్నది స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఇదే మన భవిష్య సైనిక నాయకత్వానికి పునాది వేసే ప్రదేశం. భారత స్వాతంత్ర్య పోరాటం అంటే మనకు శివాజీ మహారాజ్ గుర్తు వస్తారు.
Date : 04-07-2025 - 6:48 IST -
School: 15 సంవత్సరాలుగా గుడిసెలోనే పాఠశాల.. పట్టించుకునే నాథుడే లేడు!
నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన జన ఉద్యమం సల్వా జుడూమ్ సమయం నుండి ఇక్కడ స్కూల్ గుడిసెలో నడుస్తోంది. సంవత్సరాలుగా గ్రామస్థులు శాశ్వత భవనం కోసం డిమాండ్ చేస్తున్నారు.
Date : 04-07-2025 - 5:21 IST -
Vijay Thalapathy : విజయ్ను సీఎం అభ్యర్థిగాప్రకటించిన తమిళగ వెట్రి కళగం పార్టీ
తాజాగా, ఆయన పార్టీ కీలక ప్రకటన చేస్తూ, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళపతి విజయ్ను అధికారికంగా ప్రకటించింది. పార్టీ స్థాపక అధ్యక్షుడిగా ఉన్న విజయ్ను ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పార్టీ కార్యనిర్వాహక మండలి తెలిపింది.
Date : 04-07-2025 - 4:47 IST -
Bomb Threat : వడోదరలోని పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు
ఈ ఉదయం స్కూల్ యాజమాన్యం తమ అధికార ఈమెయిల్కు వచ్చిన అనుమానాస్పద మెయిల్ను పరిశీలించగా, అందులో స్కూల్ ప్రాంగణంలో బాంబు పెట్టామని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్నాయి. వెంటనే వారు అప్రమత్తమై వడోదర పోలీసులకు సమాచారం అందించారు.
Date : 04-07-2025 - 3:22 IST -
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి : వైఎస్ షర్మిల
రంగా 78వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయనకు నివాళులర్పించిన ఆమె, ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లను ఉద్దేశించి షర్మిల సోషల్ మీడియా వేదికగా ఓ కీలకమైన పోస్ట్ చేశారు.
Date : 04-07-2025 - 2:46 IST -
Pawan Kalyan : సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకు ఈ పరిస్థితి వచ్చింది : పవన్
2029లో మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో చూస్తాం అంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. మీరే మొదట అధికారంలోకి రావాలి కదా? మీకు మళ్లీ ప్రజలు అవకాశం ఇస్తారేమో చూడాలి అని ఎదురు ప్రశ్నించారు. ప్రజలను భయపెట్టి పాలించాలన్న ధోరణి ఇక పనిచేయదని పవన్ స్పష్టం చేశారు.
Date : 04-07-2025 - 2:26 IST -
KTR : పాశమైలారం విషాదంపై కేటీఆర్ మండిపాటు..మరణాలను ఫొటోషూట్గా చూస్తున్న సీఎం రేవంత్
మృతుల పట్ల కనీస గౌరవం లేకుండా, వారి శవాలను కార్డ్బోర్డు పెట్టెల్లో తరలిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల ఆచూకీ కోసం పోలీసుల కాళ్లపై పడే స్థితికి చేరుకున్నారు. ఇది ఎంత దుర్ఘటన అంటూ కేటీఆర్ స్పందించారు.
Date : 04-07-2025 - 1:52 IST -
CM Chandrababu : భూ సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష..రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి
భూ వివాదాలు, సర్వేల్లో స్పష్టత లేకపోవడం, దరఖాస్తుల పెండింగ్ పెరుగుతున్నదని ఆయన ఆగ్రహంతో ప్రస్తావించారు. గత ప్రభుత్వాల వల్లే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Date : 04-07-2025 - 1:29 IST -
Himachal Pradesh : వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్.. 63 మంది మృతి!
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాంతంలోని నదులు ఉప్పొంగిపోతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Date : 04-07-2025 - 12:52 IST -
Kavitha : భవిష్యత్లో సీఎం అవుతా..బీఆర్ఎస్ నాదే.. కొత్త పార్టీ పెట్టను : ఎమ్మెల్సీ కవిత
ప్రతి ఒక్కరికీ ఎదగాలన్న కోరిక ఉంటుంది. నాకు సైతం ముఖ్యమంత్రిగా మారాలన్న ఆశ ఉంది. అది పదేళ్లయినా, ఇరవై ఏళ్లయినా సాధిస్తా అని ధైర్యంగా పేర్కొన్నారు. ఎంపీగా పని చేసినప్పుడు ఢిల్లీలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయని, నిజామాబాద్ ఎంపీగా ఓడిన తర్వాత కూడా మళ్లీ పోటీ చేయాలనుకున్నానని, అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని తెలిపారు.
Date : 04-07-2025 - 12:38 IST -
Tungabhadra Dam : పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర.. డ్యామ్ 20 గేట్లు ఎత్తివేత
వరద నియంత్రణ చర్యగా తుంగభద్రా డ్యామ్ గేట్లు సమతుల్యంగా పరిపాలిత స్థాయికి పైకెత్తారు. మొత్తంగా 20 గేట్లను రెండున్నర అడుగుల మేర పైకి తెరవడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో 58,260 క్యూసెక్కుల నీటిని దిగువ సరస్సులోకి విడుదల చేయడం జరిగింది.
Date : 04-07-2025 - 11:59 IST