Trending
-
Oppenheimer : దుమ్మురేపిన ‘ఓపెన్ హైమర్’.. ఏడు ఆస్కార్ అవార్డులు కైవసం
Oppenheimer : ‘ఓపెన్ హైమర్’ మూవీ దుమ్ము రేపింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల పోటీలో ఎవరూ అందుకోలేనంత స్పీడుతో దూసుకుపోయింది.
Date : 11-03-2024 - 11:07 IST -
Fastest Router : దేశంలోనే స్పీడ్ రూటర్ రెడీ.. ఇంటర్నెట్ వేగం సెకనుకు 2,400 జీబీ
Fastest Router : మన దేశంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ రూటర్ ప్రారంభమైంది.
Date : 11-03-2024 - 9:13 IST -
Telangana Youth : తెలంగాణ యువతకు 30 ఏళ్లకే ఆ రెండు వ్యాధులు
Telangana Youth : తెలంగాణలో 30 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్ ముప్పును ఎదుర్కొంటున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది.
Date : 10-03-2024 - 1:25 IST -
9144 Jobs : రైల్వేలో 9144 జాబ్స్.. నెలకు రూ.30వేల జీతం
9144 Jobs : రైల్వేశాఖ 9144 ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 10-03-2024 - 12:45 IST -
Miss World 2024 : ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా గొప్ప పనులు.. తెలుసా ?
Miss World 2024 : చెక్ రిపబ్లిక్ దేశ అందాల సుందరి 24 ఏళ్ల క్రిస్టినా పిస్కోవా ‘మిస్ వరల్డ్- 2024’గా నిలిచారు.
Date : 10-03-2024 - 12:18 IST -
2024 Oscar Awards : ఆస్కార్ అవార్డుల రేసులో టాప్ 10 మూవీస్.. ఇవే
2024 Oscar Awards : 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 11న (సోమవారం) అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఉన్న డాల్బీ థియేటర్ వేదికగా జరగనుంది.
Date : 10-03-2024 - 11:17 IST -
Sea Turtle Meat : సముద్ర తాబేలు మాంసానికి 9 మంది బలి.. 78 మందికి అస్వస్థత
Sea Turtle Meat : వాళ్లంతా ఎప్పటిలాగే ఖుషీఖుషీగా సముద్ర తాబేలు మాంసం తిన్నారు.
Date : 10-03-2024 - 8:48 IST -
Elections Notification : మార్చి 15లోగా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ?
Elections Notification : కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది.
Date : 10-03-2024 - 8:27 IST -
1st Woman : అసెంబ్లీ స్పీకర్గా యాంకర్.. ఎవరు ?
1st Woman : ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారిల్ వన్నేహా సాంగ్ అనే టీవీ యాంకర్ గెలుపొందారు.
Date : 09-03-2024 - 10:34 IST -
Maldives India Row : మాల్దీవుల ప్రజల తరఫున భారత్కు క్షమాపణలుః మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
Mohamed Nasheed Apologies India : మాల్దీవుల(Maldives) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ భారత్(India)కు క్షమాపణలు(Apologies) చెప్పారు. భారత్తో దౌత్యవివాదం వల్ల జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రజల తరఫున భారత్కు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఈ దౌత్యవివాదం, బాయ్కాట్ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. వేసవి సెలవుల(Summer holidays)కు భారతీ
Date : 09-03-2024 - 6:19 IST -
Bhatti: 12న మహిళా గ్రూపులకు జీరో వడ్డీ రుణాల పథకం అమలుః భట్టి
Mallu Bhatti Vikramarka:రైతుబంధు(Rythu Bandhu)కు సంబంధించి కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని… త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇ
Date : 09-03-2024 - 5:53 IST -
Nabam Tuki : కాంగ్రెస్కు రాజీనామా చేసిన అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి
Nabam Tuki: అరుణాచల్ ప్రదేశ్( Arunachal Pradesh) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ(Congress Party)అధ్యక్ష పదవికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నబామ్ టుకీ(Former Chief Minister Nabam Tuki)రాజీనామా(resignation) చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ(bjp)లో చేరడంతో.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నబామ్ టుకీ తెలిపారు. We’re now on WhatsApp. Click t
Date : 09-03-2024 - 5:32 IST -
Harish Rao: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే… హామీలు అమలవుతాయి: హరీశ్ రావు
Harish Rao: ప్రధాని మోడీ(pm modi)ని బడే భాయ్ అని, ఎప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారని, తద్వారా ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రాదని చెప్పకనే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ… కేసీఆర్(kcr) పాలనలో ఏ రోజూ కరెంట్ పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కర
Date : 09-03-2024 - 5:22 IST -
Mayawati: పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : మాయావతి
lok-sabha-elections: లోక్సభ ఎన్నికలపై బహుజన సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) జాతీయ అధ్యక్షురాలు మాయావతి(Mayawati) కీలక ప్రకటన చేశారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. దీంతో థర్డ్ ఫ్రంట్, ఇతర పార్టీలతో పొత్తులపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. పార్లమెంట్ ఎన్నిక(Parliament Election)ల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా మాయావతి ప్రకటించారు.
Date : 09-03-2024 - 4:40 IST -
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి కొత్త ఫొటోలను రిలీజ్: ఎన్ఐఏ
Rameshwaram Cafe : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై ఎన్ఐఏ (National Investigation Agency) దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలో పేలుడు ఘటనతో సంబంధం ఉన్న అనుమానితుడికి సంబంధించిన కొత్త ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. తాజా ఫొటోల్లో నిందితుడు టీ షర్ట్ ధరించి ముఖానికి మాస్క్తో కనిపించాడు. అతని చేతిలో బ్యాగ్ క
Date : 09-03-2024 - 4:15 IST -
Revanth Reddy: చంచల్ గూడ జైలును విద్యా సంస్థగా మారుస్తాంః రేవంత్ కీలక ప్రకటన
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ పాతబస్తీని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో ఫేజ్-2 ను తీసుకువస్తున్నామని రేవంత్
Date : 09-03-2024 - 2:33 IST -
Dry Ice : ‘డ్రై ఐస్’ దడ.. అది అంత డేంజరా ?
Dry Ice : డ్రై-ఐస్.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇటీవల ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్కు చెందిన ఓ రెస్టారెంట్లో ఐదుగురు భోజనం చేశారు.
Date : 09-03-2024 - 2:32 IST -
Kamal Haasan : లోక్సభ ఎన్నికల్లో పోటీ పై స్పందించిన కమల్హాసన్
Kamal Haasan:ప్రముఖ నటుడు కమల్హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మైయమ్ (MNM)’పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha elections) తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే తమిళనాడు(Tamil Nadu)లో తమ మిత్రపక్షమైన అధికార ‘డీఎంకే (DMK)’ కు తాము మద్దతు తెలుపుతున్నామని, డీఎంకే అభ్యర్థుల తరఫున తమ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తాయని తెలిపింది. #WATCH | MNM chief and actor Kamal Haasan with Tamil Nadu Minister Udhayanidhi […]
Date : 09-03-2024 - 2:07 IST -
30 Minutes Treatment : బ్రెయిన్ ట్యూమర్కు 30 నిమిషాల్లోనే చికిత్స
30 Minutes Treatment : బ్రెయిన్ ట్యూమర్ సమస్య చాలామందిని ఇబ్బందిపెడుతోంది.
Date : 09-03-2024 - 2:00 IST -
Pm Modi: అందుకే విపక్ష ఇండియా కూటమి వాళ్లు నాపై దాడి చేస్తున్నారుః ప్రధాని మోడీ
Sela Tunnel Pm Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా- చైనా(India- China) సరిహద్దులోని తూర్పు సెక్టార్(Eastern sector)లో నిర్మించిన సేలా టన్నెల్(Sela Tunnel)ను శనివారం ప్రారంభించారు. అరుణాచల్ప్రదేశ్(Arunachal Pradesh) రాజధాని ఈటానగర్(Itanagar)లో నిర్వహించిన ‘వికసిత్ భారత్- వికసిత్ నార్త్ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రూ. 55,600 క
Date : 09-03-2024 - 1:31 IST