Trending
-
Aadhaar: మరోసారి ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
Aadhaar Update: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ (Aadhaar) వివరాలు అప్డేట్ చేసకునేందుకు కల్పించిన గడువును మరోసారి పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆధార్ ఉచిత అప్డేట్కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. దీంతో జూన్ 14 వరకు ఉచి
Date : 12-03-2024 - 3:45 IST -
Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిస్సైల్ పురిటిగడ్డ మన హైదరాబాదే
Agni V - Hyderabad : చైనా, పాకిస్తాన్లకు భారత్ చుక్కలు చూపించింది.
Date : 12-03-2024 - 3:08 IST -
CAA : సీఏఏను అమలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలుః ఆనంద్ దూబే
CAA Implementation : కేంద్ర ప్రభుత్వం(Central Govt)లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ముందు సీఏఏ(CAA) నోటిఫికేషన్ జారీ చేయడంపై శివసేన (యూబీటీ) ప్రతినిధి ఆనంద్ దూబే(Anand Dubey) విస్మయం వ్యక్తం చేశారు. పదేండ్ల కిందట ప్రవేశపెట్టిన సీఏఏను ఎన్నికల షెడ్యూల్ విడుదలకు నాలుగు రోజుల ముందు అమలు చేసేందుకు పూనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్తో ఏం ఆశిస్తున్నారు..సీఏఏను అనూహ్యం
Date : 12-03-2024 - 2:52 IST -
India Counter To China : మళ్లీ పాత పాటే పాడిన చైనా..దీటుగా బదులిచ్చిన భారత్
India Counter To China : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Pm Modi) అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)పర్యటనను ఉద్దేశించి చైనా(China) చేసిన వ్యాఖ్యలను భారత్9India) ఖండించింది. నోరు పారేసుకున్న డ్రాగన్కు భారత విదేశాంగ శాఖ దీటుగా బదులిచ్చింది. అరుణాచల్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ చురకలంటించింది. We’re now on WhatsApp. Click to Join. “ప్రధాని మోడీ అరుణాచల్ పర్యటనను
Date : 12-03-2024 - 2:34 IST -
Ariel Henry: హైతీ ప్రధాని అరియల్ హెన్రీ రాజీనామా
Ariel Henry:హైతీలో గత కొన్ని వారాలుగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సాయుధ గ్యాంగులు(Armed gangs) ఆ దేశంలో రణరంగం సృష్టిస్తున్నాయి. దీంతో ఆ దేశంలో శాంతిభద్రతలకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో సాయుధ గ్యాంగుల ఒత్తిడికి తలొంచిన ఆ ప్రధాని అరియల్ హెన్రీ(Prime Minister Ariel Henry) తన పదవికి తాను రాజీనామా(resignation) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సలహాదారు(Advisor) జోసఫ్
Date : 12-03-2024 - 1:26 IST -
Thalapathy Vijay : సీఏఏ అమలుపై స్పందించిన తలపతి విజయ్
Thalapathy Vijay : పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఆమోదయోగ్యం కాదని తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, హీరో దళపతి విజయ్( Thalapathy Vijay) విమర్శించారు. అమలులోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నాలుగేండ్ల క్రితం ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను బీజేపీ(bjp) ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆ
Date : 12-03-2024 - 1:13 IST -
Ajit Doval: ఇజ్రాయెల్ ప్రధానితో సమావేశమైన అజిత్ దోవల్
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ(Israeli Prime Minister Benjamin Netanyahu)తో సమావేశమయ్యారు. గతకొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, గాజా(Gaza)కు మనవతా సహాయ అందించడంపై ఇరువురు నేతలు చర్చించారు. గాజా స్ట్రిప్లో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దోవల్ కలిసి ఉన్న
Date : 12-03-2024 - 12:48 IST -
Lok Sabha polls: లోక్సభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే దూరం
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈసారి లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha polls) పోటీకి దూరంగా ఉండనున్నారని సమాచారం. తాను పోటీలో ఉంటే దేశవ్యాప్తంగా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కష్టం అవుతుందన్న భావనలో ఖర్గే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారని తెలుస్తోంది. తాను ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలన
Date : 12-03-2024 - 12:32 IST -
AP: ఏపిలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు..
AP Politics: ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వరుసగా వేటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ, టీడీపీ పార్టీలకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. తాజాగా ఇద్దరు రెబల్ ఎమ్మెల్సీల(mlcs)పై అనర్హత వేటు(disqualification) పడింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు పి. రామచంద్రయ్య(P. Ramachandraiah), వంశీకృష్ణయా
Date : 12-03-2024 - 12:22 IST -
Pak Women: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..ప్రధాని మోడీపై సీమా హైదర్ ప్రశంసలు
Pak Women CAA: ప్రియుడి కోసం నలుగురు పిల్లలు సహా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) వచ్చేసిన పాకిస్థానీ మహిళ(Pak Women) సీమా హైదర్(Seema Haider) తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi)పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. సిటిజన్ షిప్ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ)(CAA)అమలుపై సీమా ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమలుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సీమా స్పందించార
Date : 12-03-2024 - 12:01 IST -
Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ ఇలా చేస్తున్నాడేంటీ ? వీడియో వైరల్
Anchor Pradeep : యాంకర్ ప్రదీప్కు బుల్లితెరపై తెగ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయి.
Date : 12-03-2024 - 11:56 IST -
Byjus : బైజూస్ సంస్థ కీలక నిర్ణయం
Byjus: ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. We’re now on WhatsApp. Click to Join. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా బెంగళూరు (Bengaluru)లోని ప్రధాన కార్యాలయం తప్ప దేశవ్యాప్తంగ
Date : 12-03-2024 - 11:46 IST -
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పరువునష్టం కేసు కొట్టివేత
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Union Minister Smriti Irani )పై షూటర్ వర్తికా సింగ్(Shooter Vartika Singh) వేసిన పరువునష్టం (Defamation Case) పిటీషన్ను అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) కొట్టివేసింది(dismissed). లక్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. జర్నలిస్టులు వేసిన పిటీషన్కు కోర్టు స్పందిస్తూ, ఒకవేళ పిటీషనర్ కాంగ్రెస్ పార్టీకి చెందినా లేక గాంధీ ఫ్యామిలీకి చెందినా, అది పరువునష్టం కేసు కిందకు రా
Date : 12-03-2024 - 11:31 IST -
CAA : సీఏఏ అంటే ఏంటి? దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలెందుకు జరిగాయి?
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)- ఇప్పుడు ఈ అంశంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెస్తూ సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో నాలుగేళ్ల తర్వాత చట్టం వాస్తవరూపంలోకి వచ్చింది. మరి అసలు సీఏఏ అంటే ఏంటి? అప్పట్లో నిరసనలు ఎందుకు జరిగాయి? పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి?.. పౌరసత్వ సవరణ బిల్లు-సీఏబీని ప్రధాని నరే
Date : 12-03-2024 - 11:15 IST -
Telangana Cabinet: నేడు తెలంగాణ మంత్రి మండలి భేటీ
Telangana Cabinet: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి(Telangana Cabinet) భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు( Many important decisions)తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఉమ్మడ
Date : 12-03-2024 - 10:35 IST -
Suriya – Jyothika : సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా ? ఇప్పుడు బాలీవుడ్లోనూ..!
Suriya - Jyothikas : స్టార్ కపుల్ అనగానే సౌత్ మూవీ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక దంపతులు గుర్తుకొస్తారు.
Date : 12-03-2024 - 9:23 IST -
CAA Decoded : సీఏఏ వచ్చేసింది.. పౌరసత్వంపై గైడ్ లైన్స్.. టాప్ పాయింట్స్
CAA Decoded : ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019’ ఎట్టకేలకు మన దేశంలో అమల్లోకి వచ్చింది.
Date : 12-03-2024 - 7:43 IST -
CAA : కాసేపట్లో సీఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్.. ప్రధాని మోడీ ప్రసంగం
CAA : ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 ’(CAA) ఎంతో వివాదాస్పదంగా మారింది. చాలా వర్గాలు దీన్ని బలంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా మోడీ సర్కారు కీలక ప్రకటన చేయబోతోంది.
Date : 11-03-2024 - 5:44 IST -
Gobi Manchurian : ఆ మంచూరియా, పీచు మిఠాయి సేల్స్పై నిషేధం
Gobi Manchurian : కృత్రిమ ఫుడ్ కలర్తో చేసే గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ (పీచు మిఠాయి)లు ఆరోగ్యానికి హానికరం.
Date : 11-03-2024 - 3:46 IST -
Battle of Former Couple : ఆ లోక్సభ సీటులో మాజీ భార్యాభర్తల సవాల్
Battle of Former Couple : వాళ్లు మాజీ భార్యాభర్తలు. ఈసారి ఒకే లోక్సభ స్థానం నుంచి తలపడనున్నారు.
Date : 11-03-2024 - 3:22 IST