Trending
-
CM Chandrababu : భారీ వర్షాలు..సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు.
Date : 01-09-2024 - 5:55 IST -
Stock Market Movies : స్టాక్ మార్కెట్పై ఆసక్తి ఉందా ? చూడాల్సిన టాప్-6 మూవీస్ ఇవే
స్టాక్ మార్కెట్ కదలికలపై, షేర్ల కదలికలపై మన అంచనాలు తప్పితే భారీ నష్టమే మిగులుతుంది.
Date : 01-09-2024 - 4:41 IST -
Top 5 Property Deals : సినీ ప్రముఖుల లేటెస్ట్ టాప్ -5 ప్రాపర్టీ డీల్స్ ఇవే..
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రియల్ ఎస్టేట్కు ఇంతటి బూమ్ రావడానికి ప్రధాన కారణం సెలబ్రిటీల బిగ్ డీల్సే.
Date : 01-09-2024 - 4:09 IST -
Cars For Taxi : ట్యాక్సీ సర్వీసు కోసం నాలుగు బెస్ట్ కార్లు ఇవే..
హోండా కంపెనీ కార్లు అంటే క్వాలిటీకి పెట్టింది పేరు. యూనిక్ డిజైన్తో కూడిన హోండా అమేజ్ కారును కొనేందుకు మనం ప్రయారిటీ ఇవ్వొచ్చు.
Date : 01-09-2024 - 2:17 IST -
Diktat For Employees : ఆఫీస్ టైంలో కాఫీకి వెళ్లొద్దు.. ఉద్యోగులకు కంపెనీ ఆర్డర్
ఈనేపథ్యంలో మినరల్ రిసోర్సెస్ కంపెనీ ఎండీ క్రిస్ ఎలిసన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
Date : 01-09-2024 - 12:40 IST -
Nagarjuna Sagar Tour : రూ.800 మాత్రమే.. నాగార్జున సాగర్కు స్పెషల్ టూర్ ప్యాకేజీ
ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి నాగార్జున సాగర్కు బస్సు బయలుదేరుతుంది.
Date : 01-09-2024 - 10:19 IST -
UPI Block Mechanism : యూపీఐతోనే షేర్లు కొనొచ్చు, అమ్మొచ్చు.. సెబీ కీలక ప్రతిపాదన
యూపీఐ టెక్నాలజీతో మరో విప్లవానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ తెరతీసింది.
Date : 01-09-2024 - 9:51 IST -
Iron Deficiency : భారతీయ పురుషుల్లో ఆ రెండూ లోపించాయి.. ‘లాన్సెట్’ సంచలన నివేదిక
ఇక భారతీయ మహిళలతో పోలిస్తే పురుషుల్లో జింక్, మెగ్నీషియం లోపం(Iron Deficiency) ఎక్కువగా ఉందని వెల్లడైంది.
Date : 31-08-2024 - 3:56 IST -
Putin : మంగోలియాకు పుతిన్.. అరెస్టు చేసి ఐసీసీకి అప్పగిస్తారా ?
మంగోలియా కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)లో సభ్యదేశంగా ఉంది.
Date : 31-08-2024 - 2:08 IST -
Anupam Mittal : కోట్లు కోల్పోయి అప్పుల్లో మునిగాడు.. అయినా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు
అనుపమ్ మిట్టల్.. ఈయన షాదీ.కామ్ వ్యవస్థాపకుడు!! రెండు పదుల వయసులోనే ఈయన కోటీశ్వరుడు అయ్యాడు.
Date : 31-08-2024 - 12:59 IST -
Safety Rating Stickers: కార్ల భద్రతా కోసం రేటింగ్ స్టిక్కర్లు.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2023లో గ్లోబల్ NCAP సహకారంతో భారత్ NCAP భద్రతా రేటింగ్ను ప్రారంభించిందని మనకు తెలిసిందే. ఈ క్రాష్-టెస్టింగ్ విధానంతో ఇటువంటి భద్రతా వ్యవస్థను అవలంభిస్తున్న ప్రపంచవ్యాప్తంగా 5వ దేశం భారతదేశం.
Date : 31-08-2024 - 12:30 IST -
UPI Circle : గూగుల్ పే ‘యూపీఐ సర్కిల్’.. ఒకే యూపీఐ ఐడీని ఐదుగురు వాడుకోవచ్చు
'యూపీఐ సర్కిల్' ఫీచర్ ద్వారా ఒక వ్యక్తికి చెందిన 'యూపీఐ అకౌంట్'ను ఐదుగురు వ్యక్తులు కలిసి వాడుకోవచ్చు.
Date : 31-08-2024 - 12:20 IST -
Covid : భారత్కి మరో కోవిడ్ వ్యాప్తి సిద్దంగా ఉండాలి..!
అమెరికాతో పాటు దక్షిణ కొరియాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వచ్చాయి. సీడీసీ అంచనాల ప్రకారం.. యూఎస్లో దేశంలోని 25 రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.
Date : 30-08-2024 - 7:17 IST -
Yadadri : టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు: సీఎం కీలక ఆదేశాలు
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Date : 30-08-2024 - 6:04 IST -
BJP : బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపై సోరెన్
చంపై సోరెన్కు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ తదితరులు హాజరయ్యారు.
Date : 30-08-2024 - 5:45 IST -
Roja : ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదు : రోజా కీలక వ్యాఖ్యలు
ఎన్నికలు ఒక సునామీలాగా జరిగాయన్నారు రోజా. ప్రజలు తమను ఓడించలేదని చెప్పుకొచ్చారు. అందరూ తనవాళ్లే అనుకున్నాను కాబట్టే, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారామె.
Date : 30-08-2024 - 5:24 IST -
PM Modi : వద్వాన్ పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చుపెట్టబోతున్నారట. వీటితోపాటు 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
Date : 30-08-2024 - 4:43 IST -
KTR : మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ
దయచేసి తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.
Date : 30-08-2024 - 4:27 IST -
Jaishankar : పాక్తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది: జైశంకర్
పాకిస్థాన్ (Pakistan)తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు.
Date : 30-08-2024 - 3:50 IST -
PM Modi : మరోసారి ప్రధాని మోడీకి దీదీ లేఖ
ఈ అంశంపై ఆగస్టు 22న మోడీకి లేఖ రాసినట్లు ప్రస్తుత లేఖలో పేర్కొన్నారు. తమ నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు.
Date : 30-08-2024 - 3:06 IST
