Trending
-
Plane Hijack Rumour: ఎయిరిండియా విమానం హైజాక్.. ఇక్కడే ఓ ట్విస్ట్!
నిజానికి ఈ సంఘటన సోమవారం (జనవరి 27) జరిగింది. ఎయిర్ ఇండియా విమానం AI-2957 సోమవారం రాత్రి సుమారు 8:36 గంటలకు ఢిల్లీలోని IGI విమానాశ్రయం నుండి బయలుదేరింది.
Date : 29-01-2025 - 5:00 IST -
Cabinet Decisions : నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్కు కేంద్రం ఆమోద ముద్ర..
సీ కేటగిరీ హెవీ బెల్లం నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్ మిల్ ధరను లీటరుకు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Date : 29-01-2025 - 4:38 IST -
Assembly Election : ఆప్ సర్కార్ జాయేగీ.. బీజేపీ సర్కార్ ఆయేగీ.. అని ఢిల్లీ ప్రజలు అంటున్నారు: ప్రధాని
ఇరవై ఒకటవ శతాబ్దంలో 25 ఏళ్లు ముగిసిపోయాయని, మొదటి 14 ఏళ్లు కాంగ్రెస్ హాయాంలో చోటుచేసుకున్న విపత్తు, ఇప్పుడు ఆప్ విపత్తు చూశామని, రెండూ కలిసి రెండు జనరేషన్లను పతనం చేశాయని మోడీ ఆరోపించారు.
Date : 29-01-2025 - 3:56 IST -
Maha Kumbh Mela: ఇవే తొక్కిసలాటకు ప్రధాన కారణం: మల్లికార్జున్ ఖర్గే
యూపీ ప్రభుత్వం కుంభమేళాకు అరకొర ఏర్పాట్లు చేసిందని, వరుస కట్టిన వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, దాంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇవే తొక్కిసలాటకు ప్రధాన కారణమని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
Date : 29-01-2025 - 3:27 IST -
peddireddy : పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు డిప్యూటీ సీఎం ఆదేశం..
అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా?..చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు?.. తద్వారా లబ్ధి పొందింది ఎవరు?.. అనేది నివేదికలో వివరించాలన్నారు.
Date : 29-01-2025 - 2:42 IST -
TG : ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు పై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ
ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
Date : 29-01-2025 - 2:12 IST -
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి పదో తేదీ వరకు గడువు ఉంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణ ఉంటుంది.
Date : 29-01-2025 - 1:30 IST -
Groundnut farmers : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించదు: కవిత
రాష్ట్ర రైతాంగం ఈ ప్రభుత్వాన్ని క్షమించదు అని మండిపడ్డారు. వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని అన్నారు.
Date : 29-01-2025 - 1:12 IST -
Telangana Land Prices : తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. ఎంత ?
రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్(Telangana Land Prices) ధర సగటున రూ.3200 ఉంది. దీన్ని 60 శాతం వరకు పెంచుతారట. అంటే చదరపు అడుగు ధర రూ.5120 వరకు అవుతుంది.
Date : 29-01-2025 - 11:00 IST -
Mahakumbh Stampede: మౌని అమావాస్య కలిసి రావటంలేదా? కుంభమేళాలో గతంలో కూడా తొక్కిసలాట ఘటనలు!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభానికి దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు రెండవ అమృత స్నాన్ మహాకుంభంలో జరగనుంది.
Date : 29-01-2025 - 9:28 IST -
Peddireddy Agricultural Field : మంగళంపేట అడవిలో పెద్దిరెడ్డి వ్యవసాయక్షేత్రం.. సర్వత్రా చర్చ!
ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా చాలా రకాల అనుమతులను(Peddireddy Agricultural Field) పొందాలి.
Date : 29-01-2025 - 9:25 IST -
Harichandan : ఏపీ మాజీ గవర్నర్ హరిచందన్కు అస్వస్థత
గత కొంతకాలంగా బిశ్వభూషణ్ హరిచందన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గడిచిన 5 నెలల్లో ఆయన ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. అస్వస్థత కారణంగా గత ఏడాది సెప్టెంబర్లో ఆయన భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
Date : 28-01-2025 - 8:57 IST -
UPI Transaction IDs : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీలు బంద్.. ఎందుకు ?
మనం ఏదైనా యూపీఐ పేమెంట్ చేస్తే, వెంటనే దానికి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ(UPI Transaction IDs) జనరేట్ అవుతుంది.
Date : 28-01-2025 - 7:11 IST -
Nirmalas Team : కేంద్ర బడ్జెట్కు ఆర్థికమంత్రి నిర్మల టీమ్లోని కీలక సభ్యులు వీరే
తుహిన్ కాంత పాండే(Nirmalas Team) 1987 బ్యాచ్కు చెందిన ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి.
Date : 28-01-2025 - 6:37 IST -
Defamation Case : ఎన్నికల వేళ సీఎం అతిశీకి ఊరట..
ఆతిశీ వ్యక్తిగతంగా ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పార్టీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని వ్యాఖ్యానించింది.
Date : 28-01-2025 - 6:03 IST -
Nominated Posts : జూన్ లోపు నామినేటెడ్ పదవులు భర్తీ : సీఎం చంద్రబాబు
జూన్లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని సూచించారు.
Date : 28-01-2025 - 5:26 IST -
Gold Price: లక్ష రూపాయలకు చేరనున్న బంగారం ధర!
జులైలో కేంద్ర బడ్జెట్ 2024లో ప్రభుత్వం బంగారంపై మొత్తం కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు.
Date : 28-01-2025 - 4:43 IST -
AB Venkateswara Rao : ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..
వైసీపీ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 28-01-2025 - 4:18 IST -
Emergency Ticket System : ‘ఐఆర్సీటీసీ’లో ఎమర్జెన్సీ టికెట్ సిస్టమ్పై వివాదం.. ఏజెంట్ల దందా
ఆన్లైన్లో తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు కష్టతరంగా మారాయని ఐఆర్సీటీసీకి(Emergency Ticket System) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Date : 28-01-2025 - 3:43 IST -
Eco Friendly Experience Park : ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని చెప్పారు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించామన్న ఆయన పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.
Date : 28-01-2025 - 3:14 IST