Telangana
-
KTR London: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి…ఆరైవల్ కంపెనీని కోరిన మంత్రి కేటీఆర్..!!
విదేశీటూర్ లో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీలతో భేటీ అవుతున్నారు కేటీఆర్. ఇందులో భాగంగానే అరైవల్ యూకే ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోపెట్టుబడులు పెట్టడమే కాదు…కంపెనీకి చెందిన విద్యుత్ బస్సులు, వ్యాన్ లు , అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రవేశపెట్టాలని వారిని కోరారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం బాన్ బెరీలో అ
Date : 22-05-2022 - 11:22 IST -
Delhi Operation: ఢిల్లీ ఆపరేషన్ లో కేసీఆర్
హస్తిన పీఠాన్ని అందుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా వ్యూహాలను రచిస్తున్నారు. ఢిల్లీ వేదికగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను శనివారం కలిశారు.
Date : 22-05-2022 - 6:45 IST -
MLC Kavitha: తెలంగాణ కు బీజేపీ చేసింది శూన్యం!
బీజేపీ ప్రభుత్వం హామీలు ఆకాశంలో, వాటి అమలు పాతాళంలో ఉందని తీవ్రంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Date : 21-05-2022 - 5:33 IST -
Davos: దావోస్ వయా లండన్ `లొల్లి`
ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరూ దావోస్ సదస్సుకు వెళ్లారు. అయితే, వాళ్లిద్దరూ లండన్ ను ఎందుకు టచ్ చేశారు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Date : 21-05-2022 - 5:00 IST -
CM KCR: అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో సమావేశమయ్యారు.
Date : 21-05-2022 - 4:37 IST -
Revanth YSR Style: రాజన్న బాటలో రేవంత్ రెడ్డి!
ఎక్కడైతే సమర్థవంతమైన పాలన ఉంటుందో.. అక్కడ ప్రజాదరణ ఉంటుంది.
Date : 21-05-2022 - 3:07 IST -
Congress & BJP: పొలిటికల్ టూరిస్ట్ కేసీఆర్!
దేశవ్యాప్త పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు సీఎం కేసీఆర్. ఈ దఫా వారం రోజుల పాటు పలు రాష్ట్రాలకు వెళ్లనున్నారు.
Date : 21-05-2022 - 12:28 IST -
Disha Encounter: బూటకపు ఎన్కౌంటర్ చేసిన పోలీసులను శిక్షించాల్సిందే: బాధితుల బంధువులు.!!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది.
Date : 21-05-2022 - 12:02 IST -
Venkaiah Naidu: నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’
తెలుగు సినిమా సాహిత్యానికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ముందు వరుసలో ఉంటారు.
Date : 20-05-2022 - 10:28 IST -
KCR Delhi Politics: ఢిల్లీపై ‘తెలంగాణ’ ఆత్మగౌరవం!
ప్రస్తుత రాజకీయ పరిణామాల వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ ఎజెండా ఎత్తుకున్న విషయం తెలిసిందే.
Date : 20-05-2022 - 9:11 IST -
Revanth Rachabanda: రైతన్నకు అండగా ‘రచ్చబండ’
ఉద్యమ నేత ఆచార్య జయశంకర్ స్వగ్రామం లో రచ్చబండ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Date : 20-05-2022 - 5:57 IST -
Telangana Police : ఉద్యోగాల భర్తీకి 2ఏళ్ల వయో పరిమితి పెంపు
తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ నియామకాల విషయంలో రెండేళ్ల గరిష్ట వయో పరిమితిని పెంచుతూ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 20-05-2022 - 5:30 IST -
Pawan Kalyan : తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి..వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాం – ‘పవన్ కళ్యాణ్’..!
తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
Date : 20-05-2022 - 4:49 IST -
Public Smoking Ban : బహిరంగ ధూమపానం మరింత కఠినం
హైదరాబాద్ నగరంలో బహిరంగ ధూమపానానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలను అమలు చేయడం సవాల్ గా మారిందని జాతీయ పొగాకు నియంత్రణ బృందం (NTCT) అధికారులు వెల్లడించారు.
Date : 20-05-2022 - 2:48 IST -
Group 4 : గ్రూప్ 4 పోస్టుల నియామకం
గ్రూప్ 4 కిందకు వచ్చే పోస్టులను నేరుగా భర్తీ చేయడానికి తెలంగాణ సర్కార్ సిద్దం అయింది.
Date : 20-05-2022 - 2:26 IST -
YS Sharmila : తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ఫొటోలు షేర్ చేసిన షర్మిల..!!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల...తన కుమారుడు రాజారెడ్డి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడని తెలుపుతూ ట్వీట్ చేశారు.
Date : 20-05-2022 - 2:16 IST -
Disha Encounter : దిశ ఎన్ కౌంటర్ బూటకం: తేల్చిన సిర్పూర్కర్ కమిషన్
దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశ ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది.
Date : 20-05-2022 - 2:15 IST -
New Virus In Hyderabad : హైదరాబాద్ లో కోవిడ్ కొత్త వైరస్ దడ
హైదరాబాద్ నగరాన్ని కరోనా కొత్త వేరియెంట్ వణికిస్తోంది. ఆలస్యంగా బీఏ-4 వేరియెంట్ బయట పడింది.
Date : 20-05-2022 - 2:11 IST -
Inter Results : నెలలోపే ఇంటర్ ఫలితాలు. విద్యార్థులు, తల్లితండ్రుల్లో టెన్షన్
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను నెలరోజుల లోపే వెల్లడిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు.
Date : 20-05-2022 - 1:31 IST -
Nikhat Zareen The Champ: షార్ట్స్ వేసుకోవద్దని ఎగతాళి చేశారు..కానీ నేడు దేశాన్ని గర్వించేలా చేసింది..!
భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్..ఉమెన్స్ వరల్డ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. ఈ విజయం వెనక 12ఏండ్ల కృషి ఉంది. నిఖత్ జరీన్ ఒక్క విజయంతో తన కుటుంబాన్నే కాదు మొత్తం దేశాన్నే గర్వపడేలా చేసింది.
Date : 20-05-2022 - 12:22 IST