Telangana
-
తెరపైకి ‘ఈటల వెన్నుపోటు’.. క్లారిటీ ఇచ్చిన ఆర్జీవి..!
రాజకీయం అంటేనే వెన్నుపోట్లు.. దాడులకు ప్రతిదాడులు.. మాటల యుద్ధాలు.. ఒకరిపైమరొకరు తీవ్ర ఆరోపణలు.. ప్రస్తుతం ఇలాంటివన్నీ హుజూరాబాద్ లో చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికారి పార్టీ అయిన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో
Published Date - 12:45 PM, Fri - 22 October 21 -
గంజాయి మాఫీయాను అణచివేయండి.. సీఎం కేసీఆర్ సీరియస్
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తుండటం.. పల్లెల్లో, తండాల్లో గుప్పుమంటుండటంతో మహిళలు వితంతువులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి సాగు, అక్రమార్కులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
Published Date - 12:06 PM, Thu - 21 October 21 -
హుజూరాబాద్.. దేశంలోనే రిచెస్ట్ ఉప ఎన్నిక!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోశించారు. ‘మిలియన్ మార్చ్’ పేరుతో విద్యార్థులను, యువకులను ఏకంగా చేశారు. తెలంగాణ ఉద్యమానికి తనవంతుగా పాటుపడ్డారు.
Published Date - 05:00 PM, Wed - 20 October 21 -
వాట్సాప్ లో దందా.. 4 లక్షల విలువైన గంజాయి స్వాధీనం!
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా గంజాయి గుప్పుమంటోంది. పోలీసులు దాడులు చేసినా, ఎక్సైర్ శాఖ నిఘా పెడుతున్నా గంజాయి దందాకు పుల్ స్టాఫ్ పడటం లేదు.
Published Date - 12:31 PM, Wed - 20 October 21 -
నా ఫ్యామిలీని టచ్ చేస్తే నరుకుతా – రేణుకా చౌదరి
``స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు ఆమె ఆకర్షతులయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరి అన్న ఎన్టీఆర్ తో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ లో చేరి సోనియా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులయ్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆమె చేసిన సేవలు మరువలేనివి.
Published Date - 11:19 AM, Wed - 20 October 21 -
బుడ్డిపేట బుల్లోడి గూట్లో మోత్కుపల్లి..ఒకే వరలో రెండు కత్తులు..కేసీఆర్, నరసింహులు
“చప్పుడు చేయకు కేసీఆర్. నీలాంటి లత్కోరుగాని ఇంటికి, పనికిమాలిన వాటి ఇంటికి, ఈ వెధవ ఇంటికి మేము వస్తామా? అంత చేవ చచ్చిన వాళ్లమా? మా ఇళ్ల చుట్టూ తిరిగి పైకి వచ్చినవాడివి. మా దగ్గరకొచ్చి పనులు చేయించుకున్న వాడివి. కనీసం స్నేహితులనే ఇంగిత జ్ఞనం లేకుండా మాట్లాడుతున్నావు. టీడీపీ పెట్టిన భిక్షవల్ల బతుకుతున్నావు. అది మరచిపోయి ఇవాళ మాట్లాడుతున్నావు.“
Published Date - 02:14 PM, Tue - 19 October 21 -
కేసీఆర్ కు షాక్.. దళితబంధుకు బ్రేక్!
హుజూరాబాద్ ఉప ఎన్నిక ముంగిట ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తగిలింది. ఉప ఎన్నిక గెలుపు కోసం, దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.
Published Date - 12:57 PM, Tue - 19 October 21 -
అమ్మాయిలు, ఆంటీలు జరజాగ్రత్త.. అలర్ట్ కాకుంటే అంతే?
అమ్మాయిలు, మహిళలు జర జగ్రత్తగా ఉండండి.. ఏదైనా పని మీద బయటకు వెళ్తే అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే.. లేదంటే ఎవరినైనా తోడుగా తీసుకెళ్లండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న మాయమైపోతారు.
Published Date - 05:06 PM, Mon - 18 October 21 -
టీఆర్ఎస్ చీఫ్ పదవి కోసం నామినేషన్.. కేసీఆర్ పేరును ప్రతిపాదించిన 16 మంది సీనియర్లు
తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ గా మరోసారి కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి రంగం సిద్ధం అయింది. ఆయన పార్టీ అధ్యక్షునిగా 2001 నుంచి కొనసాగుతున్నారు. ఈనెల 25వ తేదీన జరగబోయే టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ను అధ్యక్షునిగా ఎన్నుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడేళ్లుగా పార్టీ ప్లీనరీ జరగలేదు. 2018లో అసెంబ్లీ, 2019లో సాధారణ ఎన్నికలు, కోవిడ్ 19 క్రమంలో వాయిదా
Published Date - 03:44 PM, Mon - 18 October 21 -
`ముందస్తు` లేదంటూనే కేసీఆర్ సన్నద్ధం.. 2022 డిసెంబర్ లోపు తెలంగాణలో ఎన్నికలు?
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహాలను తెలుసుకోవడం చాలా కష్టం. ఎప్పడు ఎలాంటి ఎత్తుగడ వేస్తాడో ప్రత్యర్థులకు అంత ఈజీగా అర్థం కాదు. ఆయన చాణక్యాన్ని తెలుసుకునే ప్రత్యర్థులు తెలుసుకునే లోపుగానే లక్ష్యాన్ని చేరుకుంటాడు.
Published Date - 03:35 PM, Mon - 18 October 21 -
ధూల్ పేటలో `మత్తు`పై కౌన్సిలింగ్
గంజాయి, హెరాయిన్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన పిల్లలకు ధూల్ పేట ఎక్సైజ్ అధికారుల వినూత్న కౌన్సిలింగ్ ప్రక్రియను ఎంచుకున్నారు. క్లీనికల్ సైకాలజిస్ట్ ద్వారా గంజాయి మత్తుకు దూరంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ధూల్ పేట అధికారులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 21 మధ్య కాలంలోనే 410 మంది ప
Published Date - 03:21 PM, Mon - 18 October 21 -
డీఎస్ ఘర్ వాపసీ షురూ? మరో తెల్ల ఏనుగు అంటోన్న వ్యతిరేకులు
సీనియర్ పొలిటిషియన్ ధర్మపురి శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందా? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ ఆయనతో ఎందుకు కలిశారు? సుదీర్ఘ రాజకీయ చర్చ ఆ ముగ్గురి మధ్యా జరగడం వెనుక ఏముంది? ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా శ్రీనివాస్ ఉన్నాడు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ఆ పదవీకాలం ఉంది. ఆ లోపుగానే క
Published Date - 03:17 PM, Mon - 18 October 21 -
తెలంగాణలో ఆదిమానవుడి ఆనవాళ్లు.. ఇదిగో సాక్ష్యం.!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కతున్నా.. ఇప్పటికీ అంతుపట్టని రహస్యలెన్నో మన చుట్టు ఉన్నాయి. ఈ విశాల విశ్వంలో అరుదైన కట్టడాలు, ప్రాంతాలు చాలానే ఉన్నాయి. తవ్వేకొద్దీ ఎన్నో విషయాలు వెలుగుచూస్తుంటాయి.
Published Date - 02:24 PM, Mon - 18 October 21 -
కారు స్టీరింగ్ ’కేటీఆర్‘ కు చిక్కేనా..?
పెద్ద సార్ కేసీఆర్ ఏమారు కూడా పార్టీ పగ్గాలు చేపడుతారా..? లేదంటే కేటీఆర్ కు పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెడుతారా.? ప్రస్తుతం అధికార పార్టీ అయినా టీఆఎస్ లో ఇదే చర్చలు జోరుగా నడుస్తున్నాయి.
Published Date - 10:00 AM, Fri - 15 October 21 -
వీళ్లు పాడితే.. తెలంగాణ గొంతెత్తి పాడదా..!
తెలంగాణ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి చెట్టు, పుట్ట, గుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను పులుముకుని ఉంటుంది. ప్రపంచంలో చోలా చోట్లా పూలతో దేవుళ్లను పూజిస్తారు. కానీ ఒక్క తెలంగాణ లో మాత్రం మన ఆడబిడ్డలు పూలనే దైవంగా భావిస్తారు.
Published Date - 11:26 AM, Thu - 14 October 21 -
హుజురాబాద్ ఓటర్ల కు ఛాలెంజ్..ఆత్మగౌరవం,అహంకారం, భూ కబ్జాలు, దళితబంధు అస్త్రాలు
హుజురాబాద్ ఉప ఎన్నికల తెలంగాణలోని మిగిలిన ఎన్నికల కంటే ప్రత్యేకమైనది. గతంలో ఎన్నో ఉప ఎన్నికలను చూసిన తెలంగాణ ప్రజలు ఈసారి హుజురాబాద్ లో కొత్త పోకడలను చూస్తున్నారు. సుమారు నాలుగు నెలలు క్రితం ప్రచారం ప్రారంభం అయింది. ఈనెల 30వ తేదీన జరిగే ఉప ఎన్నిక కోసం సుదీర్ఘ ప్రచార హడావుడి కొనసాగుతోంది. ఒక విడత ఈటెల రాజేంద్ర పాదయాత్ర చేశాడు. ఇంకో వైపు ఈటెలను ఓడ
Published Date - 05:16 PM, Tue - 12 October 21 -
సెకండ్ డోస్.. తీసుకోండి బాసూ.. దాదాపు 25 లక్షల మంది దూరం!
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రజలను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసింది. కరోనా కారణంగా తమ ఆత్మీయులు, కుటుంబ పెద్దలను కోల్పోయి ఎంతోమంది అనాథలుగా మారారు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొవడ్ నివారణలో వ్యాక్సినేషన్ కీలకంగా పనిచేసింది.
Published Date - 01:40 PM, Tue - 12 October 21 -
అదివో అల్లదివో.. యాదాద్రి క్షేత్రం!
ఆంధ్రప్రదేశ్ అనగానే తిరుపతి.. కేరళ అనగానే అనంత పద్మనాభస్వామి.. తమిళనాడు పేరు చెప్పగానే మీనాక్షమ్మ ఆలయాలు భక్తుల కళ్ల ముందు ఎలా కదలాడుతాయి.. ఇప్పుడు తెలంగాణ పేరు చెప్పగానే యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం కూడా ప్రముఖంగా ఆకర్షిస్తోంది.
Published Date - 12:47 PM, Mon - 11 October 21 -
తగ్గేదేలే.. ఇది ‘మా’ రాజకీయం.!
మాటల యుద్ధాలు.. ఆరోపణ పర్వాలు.. సవాళ్లకు ప్రతిసవాళ్లు.. నువ్వానేనా అన్నట్టు సాగుతున్నాయి ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు. అయితే ఒకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక తీవ్ర ప్రకంపనలు రేపుతుంటే.. మరోవైపు ‘మా’ ఎన్నికలు సైతం రసవత్తరంగా మారుతున్నాయి.
Published Date - 03:28 PM, Sat - 9 October 21 -
క్యాన్సర్ కోరల్లో తెలంగాణ.. 2025 నాటికి 6 వేలమందికి క్యాన్సర్!
తెలంగాణ ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారా..? క్యాన్సర్ తో బాధపడేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందా.. ? అంటే అవునని అంటోంది ఇండియన్ మెడికల్ సర్వీస్. 2020 లో గణాంకాలతో పోలిస్తే 2025 లో తెలంగాణలో దాదాపు 6,000 మందికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది
Published Date - 05:39 PM, Fri - 8 October 21