Telangana
-
కేటీఆర్ ఇప్పట్లో సీఎం కానట్టే! కొత్త ఫార్మాట్లో టీఆర్ఎస్ చీఫ్
ముఖ్యమంత్రి పదవి కేటీఆర్ కు సమీపం దూరంలోనే ఉందని ప్లీనరీలోని సంస్థాగత రాజ్యాంగ మార్పులను బట్టి స్పష్టం అవుతోంది.
Published Date - 08:00 AM, Wed - 27 October 21 -
సజ్జనార్ మరో నిర్ణయం.. చిల్లర కష్టాలకు చెక్!
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ అనూహ్యమైన నిర్ణయాలు, ఆలోచనలను అమలు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పలు బస్ డిపోలను క్షుణంగా పరిశీలించారు.
Published Date - 05:44 PM, Tue - 26 October 21 -
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం.. ఇద్దరి ముఖ్యమంత్రుల రియాక్షన్ ఇదే..!
తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా డ్రగ్స్, గంజాయి విస్తరిస్తోంది. మారుమూల పల్లెల నుంచి పట్టణాల దాకా.. అంతటా గంజాయి దొరుకుతుండటంతో రాష్ట్రాలకు తలనొప్పిగా మారింది.
Published Date - 01:16 PM, Tue - 26 October 21 -
హుజురాబాద్లో భారీగా బెట్టింగ్.. 100 కోట్లు దాటిందా?
అత్యంత ప్రతిష్టాత్మక సమరం. అన్ని రాజకీయ పార్టీల గురి ఆ ఎన్నికపైనే. ఢిల్లీ నుండి ఫండింగ్.. పెద్దపెద్ద లీడర్లు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందని భావిస్తున్న హుజురాబాద్ ఎన్నికలు రికార్డుల మీద రికార్డులు సృష్టస్తోంది.
Published Date - 01:06 PM, Tue - 26 October 21 -
‘సెంచరీ’ కొట్టిన రేవంత్ రెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం!
‘దుమ్ము పట్టిపోతున్న నేను సంచలన వార్తనవుతాను’ అన్నాడో ఓ కవి. ఈ మాటలు అక్షరాల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అతికినట్టుగా సరిపోతాయి. ఎవరూ ఊహించలేదు ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి టీపీసీసీ బాధ్యతలు స్వీకరిస్తారని..
Published Date - 12:12 PM, Tue - 26 October 21 -
Huzurabad Elections : ప్లీనరీలో హురుజారాబాద్ సభపై కేసీఆర్ క్లారిటీ..
అనుకున్నట్టుగానే టీఆర్ ఎస్ ప్లీనరీలో కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికలపై మాట్లాడారు. తన సభ క్యాన్సిల్ అవ్వడంపై వివరణ ఇచ్చారు.
Published Date - 05:41 PM, Mon - 25 October 21 -
టీఆర్ఎస్ ప్లీనరీ.. గులాబీ బాస్ స్పీచ్ హైలైట్స్!
ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ.. ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నో అవమానాలు.. ఎన్నో అడ్డంకులు.. ఎన్నో గెలుపుఓటములను చవిచూసింది.
Published Date - 01:28 PM, Mon - 25 October 21 -
మనోళ్లు మహా ముదుర్లు.. రూ. 569 కోట్ల ‘వాటర్’ బిల్లులకు ’నో‘ పేమెంట్!
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేస్తోంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా భాగ్యనగర ప్రజలకు కావాల్సిన తాగునీటిని అందిస్తోంది.
Published Date - 12:50 PM, Mon - 25 October 21 -
హైదరాబాద్ గులాబీ మయం.. టీఆర్ ఎస్ ప్లీనరీ షురూ..!
హైదరాబాద్ - టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల పండుగ హైదరాబాద్లో ఘనంగా మొదలయింది.
Published Date - 11:28 AM, Mon - 25 October 21 -
ఇవేం ఎన్నికలు బాబోయ్.. లబోదిబోమంటున్న ఓటర్లు!
కరీంనగర్ – హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పోటా పోటీగా అభ్యర్థులు తమ ఆఖరి అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ప్రచారానికి కేవలం ఐదు రోజులే ఉండటంతో పార్టీ అధినేతలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై విమర్శనాస్త
Published Date - 02:30 PM, Sun - 24 October 21 -
బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ.. ఎంత ఖర్చో తెలుసా
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ పండగకు సంబందించిన వీడియోను ప్రదర్శించారు.
Published Date - 01:55 PM, Sun - 24 October 21 -
20 ఏళ్ల ప్రస్థానం – టీఆర్ ఎస్ పార్టీ గెలుపోటముల కథ
ఎన్నో గెలుపోటములు. సవాళ్లు, ప్రతిసవాళ్లు. ఏం చేయగలరులే అనే దగ్గర్నుంచి రాష్ట్రం సాధించే వరకు.. వరుసగా రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్రసమితి 20 ఏళ్ల ప్రస్ధానాన్ని పూర్తిచేసుకోబోతోంది. ఈ నేపధ్యంలో తెరాస పార్టీపై హ్యాష్టాగ్యూ ప్రత్యేక కథనం.
Published Date - 08:00 AM, Sun - 24 October 21 -
బీజేపీకి ‘డప్పు’ కొట్టిన హరీశ్ రావ్.. సోషల్ మీడియాలో పిక్ వైరల్!
తెలంగాణ రాజకీయాలన్నీ హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతుంటే.. మరోవైపు చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Published Date - 02:22 PM, Sat - 23 October 21 -
షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు జరగాల్సిందే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై నెలకొన్న సందేహాలు వీడాయి. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ కోర్టును కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు.
Published Date - 01:33 PM, Sat - 23 October 21 -
నా దారి ‘హుజురాబాద్’ రహదారి.. వేడెక్కిన క్యాంపెనింగ్!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన హుజూరాబాద్ ఉప ఎన్నిక నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. నా దారి రహదారి అంటూ గల్లీ నుంచి స్టేట్ లీడర్ల వరకు హుజూరాబాద్ లోనే మాకాం వేస్తున్నారు.
Published Date - 12:33 PM, Sat - 23 October 21 -
రాజాసింగ్ వర్సెస్ కేటీఆర్.. కాకరేపుతున్న ట్విట్టర్ వార్
హైదరాబాద్ - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మంత్రి కేటీఆర్ ల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. చదవండి
Published Date - 12:17 PM, Sat - 23 October 21 -
కేసీఆర్ పిలుపు బంగారమాయే..! యాదాద్రికి ఒక్క రోజులో 40కేజీల బంగారం విరాళం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఒక రోజు 40 కేజీల బంగారం విరాళం వచ్చింది. తొలి విరాళంగా కేజీ బంగారాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఇక ఆయన బాటన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల బంగారం విరాళంగా ఇవ్వడానికి క్యూ కట్టారు.
Published Date - 08:00 PM, Fri - 22 October 21 -
ప్రగతి భవన్,రాజ్ భవన్ మధ్య ఆర్టీఐ యాక్ట్..తమిళ సైని నమ్ముకున్న ఎఫ్జీజీ
తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య సమాచార హక్కు వ్యవహారం చర్చకు దారితీస్తోంది. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తమిళ సై కొన్ని సందర్భాల్లో నేరుగా వివిధ విభాగాల అధికారులతో సమావేశాలను నిర్వహించారు. యూనివర్సిటీల ఉప కులపతులతో భేటీ అయ్యారు. విద్య, వైద్య రంగాలపై గవర్నర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గిరిజన ప్రాంతాలకు నేరుగ
Published Date - 04:43 PM, Fri - 22 October 21 -
గోదావరి, కావేరి అనుసంధాన ప్రాజెక్టు రెడీ..కాళేశ్వరానికి దెబ్బ
నదీ జలాలపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను క్రమంగా కేంద్రం లాగేసుకుంటోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా ప్రాజెక్టులను గెజిట్ ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకుంది.
Published Date - 03:52 PM, Fri - 22 October 21 -
పాదయాత్రలతో రాజ్యాధికారం.మొన్న వైఎస్ఆర్,నిన్న జగన్, నేడు షర్మిల?
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్ పాదయాత్ర చేసి రాజ్యాధికారాన్ని పొందారు. అదే కుటుంబం నుంచి ఇప్పుడు షర్మిల్ పాదయాత్ర ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తోంది.
Published Date - 02:24 PM, Fri - 22 October 21