Telangana
-
KCR Delhi Tour : జాతీయ పార్టీలకు ‘కేసీఆర్’ ఢిల్లీ స్ట్రోక్
కేసీఆర్ ఢీల్లీ టూర్ పై అందరి చూపు పడింది. ఆయన అక్కడ ఎవర్ని కలవబోతున్నాడు?
Date : 01-03-2022 - 12:28 IST -
Anti-BJP front: ఢిల్లీలో బిజీ కానున్న కేసీఆర్.. కేజ్రివాల్తో పాటు కీలక నేతలతో భేటి..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో భేటీ కానున్నారని తెలుస్తోంది. కేజ్రీవాల్తో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారని సమాచారం. కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ఈ క్రమం
Date : 01-03-2022 - 11:30 IST -
Telangana Budget 2022-23: గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించవచ్చా? ఆ రూల్ ఏం చెబుతోంది?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ సారి వివాదంతోనే ప్రారంభం అయ్యేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి- గవర్నర్ల మధ్య ముదురుతున్న వివాదాలకు వేదికగా మారనుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. trs-bjpల మధ్య ఘర్షణకు ఉదాహరణగా నిలవనున్నాయి.గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీ గా వస్తోంది. అయితే దాన్ని ఈ సారి పాటించే సూచనలు కనిపించడం లే
Date : 01-03-2022 - 9:42 IST -
Revanth: బీహారీ బ్యాచ్ రాష్ట్రాన్ని పాలిస్తోంది!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలన్నీ కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతాయని టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్రెడ్డి సోమవారం వ్యాఖ్యలు చేశారు.
Date : 28-02-2022 - 10:52 IST -
TS Budget: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళాయే!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు మార్చి 7న ప్రారంభం కానున్నాయి.
Date : 28-02-2022 - 6:46 IST -
Ukraine Live: బంకర్లలో బిక్కు బిక్కుమంటూ..!
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ కంట్రీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అయితే గత నాలుగు రోజులుగా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో అక్కడే చిక్కుకుపోయిన
Date : 28-02-2022 - 3:51 IST -
Paddy Dips: వరి వేస్తే ఉరేనా..? రికార్డు స్థాయిలో తగ్గిన విస్తీర్ణం!
సరిపడ నీటి వసతి, 24 గంటల కరెంట్ సరఫరా ఉన్నప్పటికీ వరిసాగు చేయడానికి తెలంగాణ రైతాంగం వెనుకంజ వేస్తోంది. తెలంగాణలో గత యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో సాగైన వరి సాగు ప్రస్తుత పంట సీజన్లో 35 లక్షల ఎకరాలకు పడిపోయింది.
Date : 28-02-2022 - 1:33 IST -
Prashant Kishor : మూడు పార్టీల ముద్దుల ‘పీకే’
ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోని టీఆర్ఎస్, వైఎస్సాఆర్టీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నాడు.
Date : 28-02-2022 - 1:05 IST -
Nirmal: మైనర్ పై అత్యాచార ఘటన.. టీఆర్ఎస్ నేతపై కేసు!
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని మున్సిపల్ బాడీ వైస్ చైర్మన్ గత నెలలో మైనర్పై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ, ఫిబ్రవరి 27, ఆదివారం పోలీసులు తెలిపారు.
Date : 28-02-2022 - 12:57 IST -
Telugu Students: క్షణం క్షణం.. భయం భయం!
యుద్ధం అంటే సినిమాల్లో చూడడమే తప్ప, నిజజీవితంలో ఎవరూ చూసి ఎరుగరు. ఇండియన్స్ విషయానికి వస్తే ఎక్కడో కశ్మీర్లో ఉండేవారికి తప్ప తుపాకీ పేలుళ్లను చూసే, వినే అనుభవమే ఉండదు.
Date : 28-02-2022 - 9:06 IST -
PK: కేసీఆర్ చాణక్యానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు.. అది తెలంగాణలో ఏ పార్టీకి చావుదెబ్బ?
ఎన్నికల్లో ఎలా గెలవాలో కేసీఆర్ కు తెలిసినంతగా వేరేవారికి తెలియదు. అదే టీఆర్ఎస్ ను గెలుపుబాట పట్టిస్తోంది.
Date : 28-02-2022 - 8:27 IST -
Jana Sena: ‘తెలంగాణ జనసేన’ నేతలతో ‘నాదెండ్ల మనోహర్’ కీలక సమావేశం!
తెలంగాణలో జనసేన న పార్టీ బలోపేతం కావాలంటే ఒక్కో డివిజన్ లో కనీసం వంద మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి..
Date : 27-02-2022 - 7:29 IST -
Prashant Kishor: తెలంగాణలో రంగంలోకి దిగిన పీకే టీమ్
తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ బృందం రాష్ట్రంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్.. అనుసరించాల్సిన ప్రణాళికలపై దృష్టి సారించింది. తాజా పరిణామాలు చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్తో జతకట్టినట్లు కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేంద
Date : 27-02-2022 - 7:04 IST -
Yadadri temple: ఆలయ ప్రారంభోత్సవం.. చిన జీయర్ స్వామి, మోదీలకు కేసీఆర్ ఝలక్..!
యాదాద్రి ఆలయ పునరుద్ధరణ టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలల ప్రాజెక్టు అనే విషయం అందరికీ తెలిసిందే. 2014 నుంచి సీఎం హోదాలో దాదాపు 18 సార్లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్ ఇప్పటివరకు ఆలయ పునరుద్ధరణ పనులకు 1200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇక మార్చి 28న యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి చాలా తక్కువ మంది
Date : 27-02-2022 - 4:40 IST -
Telangana: ఉక్రెయిన్ నుండి హైదరాబాద్కు చేరుకున్న.. 15 మంది తెలంగాణ విద్యార్ధులు..!
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు క్రమంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈక్రమంలో 218 మందితో బుకారెస్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ఇండియాకు చేరుకుంది. ఉక్రయిన్ నుండి స్వదేశానికి వచ్చిన ఈ తొలిబ్యాచ్లో 15 మంది తెలంగాణ విద్యార్ధులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు ముంబై నుండి హైదరాబాద్కు చేరుకున్న విద్యార్ధులను, వారి తల్లిదండ్ర
Date : 27-02-2022 - 3:27 IST -
Jagga Reddy: జగ్గారెడ్డి మనసులో ఏముంది?
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు జగ్గారెడ్డి హాట్ టాపిక్ గా మారారు. పార్టీకోసం ఎంత చేసినా పార్టీ తనపట్ల సరిగా వ్యవహరించడం లేదనేది ఆయన ప్రధాన విమర్శ.
Date : 27-02-2022 - 3:19 IST -
Pulse Polio: దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో.. నిర్లక్ష్యం వద్దన్న హరీష్ రావు..!
దేశవ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల్లో వైకల్యానికి కారణం అయ్యే పోలియో వైరస్ నుంచి బుజ్జాయిలను రక్షించుకునేందుకు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. పోలియో చుక్కల పట్ల ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు విరివిగా చేస్తుండటంతో పోలియో మహ్మమ్మారి జాడ కన్పించడం లేదు. ఇక రెండు తెల
Date : 27-02-2022 - 3:01 IST -
KCR: ఫామ్ హౌస్ పాలి‘ట్రిక్స్’
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఆయన వేస్తున్న స్కెచ్ లు కూడా అలానే ఉన్నాయి. నేషనల్ పాలిటిక్స్లో ఎంట్రీపై కేసీఆర్ చాలా సీరియస్గానే పనిచేస్తున్నారు. ఇప్పటివరకయితే ఆయన దృష్టి అంతా మార్చి పదో తేదీపైనే ఉంది. ఆ రోజు అయిదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆ తరువాత కేసీఆర్ మాట, బాట మరింత స్పష్టంగా
Date : 27-02-2022 - 10:11 IST -
Hyderabad: ప్రైవేట్ ‘ఫీజు’లుం.. పిల్లల సదువులు సాగేనా!
కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కరోనా టైం లోనూ విద్యాసంస్థలు ఫీజులను వసూలు చేశాయి.
Date : 26-02-2022 - 4:57 IST -
Revanth: డిస్కమ్స్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
Date : 26-02-2022 - 3:43 IST