Telangana
-
Paddy Procurement : ధాన్యం కొనుగోలుకు రూ. 15వేల కోట్ల రుణం
రబీలో వరి సేకరణ కోసం రైతులకు MSP (కనీస మద్దతు ధర) చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బ్యాంకుల నుండి 15,000 కోట్ల రూపాయల రుణాన్ని పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన బ్యాంకు గ్యారెంటీతో టీఎస్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా రుణం పొందారు.
Published Date - 05:25 PM, Thu - 14 April 22 -
VRAs, VROs: మాకొద్దు.. ఈ ఉద్యోగాలు!
వీఆర్ఏ వ్యవస్థ... గ్రామ రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు.
Published Date - 03:29 PM, Thu - 14 April 22 -
Bhatti Vikramarka: భట్టితో ‘తెలుగు తమ్ముళ్లు’.. పొత్తుకు సంకేతమేనా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో ఇప్పట్లో లేనప్పటికీ ఆసక్తికర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.
Published Date - 01:23 PM, Thu - 14 April 22 -
Politics On Ambedkar : అంబేద్కర్ విగ్రహాల పబ్లిసిటీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేనివిధంగా ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తానని 2016లో ఆనాటి సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Published Date - 01:05 PM, Thu - 14 April 22 -
Bandi: అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష… రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న కేసీఆర్ ను గద్దె దించుతాం – బండి సంజయ్’
‘‘ప్రపంచమే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలబెట్టిన గొప్ప వ్యక్తి. ఈ దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే రక్ష.
Published Date - 10:24 AM, Thu - 14 April 22 -
TCongress: తమిళిసై తో ‘టీపీసీసీ’ నేతల భేటీ.. ప్రస్తావించిన అంశాలివే!
రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసైను టీపీసీసీ నాయకులు కలిశారు.
Published Date - 12:55 PM, Wed - 13 April 22 -
TBJP: కమలదళంలో కుమ్ములాట!
తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..? ఇంటర్నల్ గా ఆ ఇద్దరి నేతల మధ్య సఖ్యత కరువైందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Published Date - 11:39 AM, Wed - 13 April 22 -
Fisker in Hyd: హైదరాబాద్ లో ఫిస్కర్ సెంటర్…300టెక్ నిపుణులకు ఉద్యోగాలు..!!
ప్రపంచ ఎలక్ట్రానిక్ వాహన రంగంలో ప్రముఖ కంపెనీ ఫిస్కర్ హైదరాబాద్ లో ఐటీ, డిజిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో...
Published Date - 09:58 AM, Wed - 13 April 22 -
CM KCR: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర: సీఎం కేసీఆర్!!
తెలంగాణ సర్కార్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్లే తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని సీఎం కేసీఆర్ అన్నారు.
Published Date - 09:38 PM, Tue - 12 April 22 -
Akbaruddin Case: అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై తుదితీర్పు నేడే!
ఏంఐఏం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పదేళ్ల క్రితం నిర్మల్ పట్టణంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తుది తీర్పుని నాంపల్లి కోర్టు మరొకొన్ని గంటల్లో వెల్లడించనుంది.
Published Date - 09:19 PM, Tue - 12 April 22 -
Bandi:ఇదేదో ముందే చేయోచ్చు కదా…ఢిల్లీలో దీక్ష ఎందుకు..!!
వరిధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలుచేస్తామని తాము మొదట్నుంచీ చెబుతున్నామన్నారు.
Published Date - 09:14 PM, Tue - 12 April 22 -
G.O.111:హైదరాబాద్ శివారు భూములు బంగారమే..జీవో111 ఎత్తివేత…!!
జీవో 111. ఈ పేరు ప్రస్తావనకు రాగానే ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అలజడి మొదలవుతుంది. లక్ష 32వేల ఎకరాల జమీన్ కహానీ ఈ జీవో 111. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్దమనుషులు భారీగా పెట్టుబడులు పెట్టారు.
Published Date - 09:05 PM, Tue - 12 April 22 -
Telangana Farmers:తెలంగాణ రైతాంగానికి శుభవార్త…ధాన్యం తామే కొంటామన్న సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
Published Date - 08:44 PM, Tue - 12 April 22 -
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటిలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…!
తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Published Date - 08:29 PM, Tue - 12 April 22 -
G.O.111: జీవో నంబర్ 111 ఎత్తివేతకు మంత్రిమండలి ఆమోదం
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది.
Published Date - 06:38 PM, Tue - 12 April 22 -
Panchayat Elections: ‘పంచాయతీ పోరు’కు రంగం సిద్ధం!
తెలంగాణ లో ముందుస్తు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భావించాయి పలు ప్రధాన పార్టీలు.
Published Date - 04:31 PM, Tue - 12 April 22 -
Paddy Issue : రైతుకు రబీ వరి పంట నష్టం రూ.3వేల కోట్లు
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ యుద్ధం చేస్తుంటే సందట్లో సడేమియాలాగా రైతుల కష్టాన్ని రైస్ మిల్లర్లు క్యాష్ చేసుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వరి ధాన్యం విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య తేడా వచ్చింది. సాధారణంగా ప్రతి ఏడాది బియ్యం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తుంది. కానీ, ఈ ఏడాది మాత్రం వరి ధాన్యం మాత్ర
Published Date - 03:47 PM, Tue - 12 April 22 -
NITI Aayog Report: గుజరాత్ కంటే తెలంగాణే మెరుగు!
రైతాంగానికి సరిపడ విద్యుత్ అందించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ముందుందా..? అంటే అవుననే అంటోంది ‘నీతి అయోగ్’
Published Date - 12:59 PM, Tue - 12 April 22 -
CM KCR: వడ్ల కొనుగోలుపై సీఎం కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ తో బీజేపీ షాకేనా?
తెలంగాణలో వడ్ల రాజకీయం ఢిల్లీ నుంచి మళ్లీ తెలంగాణ గల్లీకి వచ్చింది. సీఎం కేసీఆర్ విధించిన 24 గంటల డెడ్ లైన్ కు కేంద్రం స్పందన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది.
Published Date - 09:15 AM, Tue - 12 April 22 -
BJP: అదిరేటి ట్వీట్.. వడ్లు, గోధుమకు తేడా తెల్వదా?
తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వరి ధాన్యం కొనుగోళ్ల విషయమై ధర్నా, ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది.
Published Date - 05:34 PM, Mon - 11 April 22