Telangana
-
MLC Kavitha: ఆటా మహాసభలకు ఎమ్మెల్సీ కవిత!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు.
Published Date - 12:56 PM, Wed - 29 June 22 -
KTR Tweet: ‘ఉదయ్ పూర్’ దోషులను కఠినంగా శిక్షించాలి!
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ని పట్టపగలు దారుణంగా హత్య చేసిన ఘటనను కేటీఆర్ బుధవారం ఖండించారు.
Published Date - 11:24 AM, Wed - 29 June 22 -
BJP MLA Raja Singh : గోవధను అరికట్టండి.. సీఎం కేసీఆర్కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ..
హైదరాబాద్: బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని వ్యాపారం కోసం పశువులను విక్రయించకుండా గ్రామ పంచాయతీలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. పశువులను వధకు అమ్మకుండా గ్రామాలను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ను రాజాసింగ్ కోరారు. గోవులను గోమాతగా ఆరాధించే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా బక్రీద్ పండుగ
Published Date - 10:39 AM, Wed - 29 June 22 -
Agastya Jaiswal : ఇంటర్ రెండు విభాగాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్ కుర్రాడు
హైదరాబాద్: బైపీసీ, సీఈసీ రెండు విభాగాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన భారతదేశంలో మొదటి విద్యార్థిగా హైదరాబాద్ కుర్రాడు అగస్త్య జైస్వాల్ నిలిచాడు. మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అగస్త్య జైస్వాల్ బైపిసిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో శ్రీ చంద్ర కళాశాల నుండి 81 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రకటించింది. అగస్
Published Date - 08:52 AM, Wed - 29 June 22 -
CM KCR : త్రిశంకు స్వర్గంలో కేసీఆర్ `జాతీయ పార్టీ`!
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు, బీజేపీ జాతీయ వర్గ సమావేశాలు హైదరాబాద్ లో పెట్టడం కేసీఆర్ జాతీయ పార్టీ మీద పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా `రెడ్డి` సామాజికవర్గం పోలరైజేషన్ జరుగుతోందని తెలంగాణ భవన్ వర్గాల్లో జరుగుతోంది.
Published Date - 08:00 AM, Wed - 29 June 22 -
T Hub: టీ హబ్ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్.. దేశానికే రోల్ మోడల్ అని వ్యాఖ్య
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ రెండో దశను సీఎం కె.చంద్రశేఖర్రావు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జి హబ్ లో ప్రారంభించారు. ప్రపంచానికి యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలనే సంకల్పంతో టీ హబ్ ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపారు. టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. టీ హబ
Published Date - 10:22 PM, Tue - 28 June 22 -
Inter Students Sucide : తెలంగాణలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
హైదరాబాద్: తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో నగరానికి చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖైరతాబాద్లోని చింతల్ బస్తీలో గౌతమ్ అనే 18 ఏళ్ల యువకుడు సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో గౌతమ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ మార్కులు వచ్చాయని ని
Published Date - 09:57 PM, Tue - 28 June 22 -
Alert : అత్యవసరమైతేనే బయటకు రండి…హైదరాబాదీలకు GHMC హెచ్చరిక..!!
హైదరాబాద్ నగర్ వాసులకు జీహెచ్ఎంసీ మంగవారం సాయంత్రం ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.
Published Date - 09:43 PM, Tue - 28 June 22 -
Hyderabad : రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్ శివార్లులో పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఇనాంగూడ గ్రామంలోని అతిథి గృహంలో రేవ్ పార్టీని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు ఛేదించి 12 మంది పురుషులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్హౌస్లో హుక్కా తాగేందుకు వినియోగించే పరికరాలు, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ బర్త్డే పార్టీ అని చెప్పి రేవ్ పార్టీ
Published Date - 09:34 PM, Tue - 28 June 22 -
Telangana: అమ్మకానికి హైదరాబాద్!
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ (MA&UD) విభాగం వేలం వేటలో ఉంది.
Published Date - 07:00 PM, Tue - 28 June 22 -
Veena & Vani: ఇంటర్ ఫలితాల్లో వీణ-వాణీ జయకేతనం!
వాళ్లిద్దరు అవిభక్త కవలలు.. పుట్టుకతోనే కలిసిపోయిన వాళ్ల శరీరాలను విడదీసేందుకు డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
Published Date - 06:01 PM, Tue - 28 June 22 -
Lands Acquisition : తెలంగాణ వ్యాప్తంగా సర్కార్ భూ దందా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ దందాకు కేసీఆర్ సర్కార్ తెరలేపింది. ప్రతి జిల్లాలోనూ 50 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు భూములు సేకరించాలని ప్రాథమికంగా సిద్దం అయింది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Published Date - 06:00 PM, Tue - 28 June 22 -
Agnipath Row: అగ్ని వీరులపై సిటీ పోలీస్ ఫోకస్!
రాజ్ భవన్లో ప్రధాని నరేంద్ర మోడీ బస చేయడంపై నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.
Published Date - 04:35 PM, Tue - 28 June 22 -
TS Inter Results: ఇంటర్ రిజల్ట్స్ లో అమ్మాయిలదే హవా!
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
Published Date - 12:37 PM, Tue - 28 June 22 -
BJP Preparations: బీజేపీ ‘దక్షిణ’ దండయాత్ర!
బీజేపీ అధినాయకత్వం ‘సౌత్’ మిషన్ స్టార్ట్ చేయబోతుందా? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనుందా?
Published Date - 12:20 PM, Tue - 28 June 22 -
Tribal women: పోడు గోడు.. అడవి బిడ్డలపై అటవీ అధికారుల దాడి!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామంలో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య జరిగిన వాగ్వాదంలో
Published Date - 11:48 AM, Tue - 28 June 22 -
KCR Tamilisai : ఔను! వాళ్లిద్దరూ ఒకటయ్యారు!!
రాజకీయాలను సానుకూలంగా మార్చుకోవడానికి ఎప్పుడూ కేసీఆర్ ముందుంటారు. మొన్నటి వరకు నువ్వా? నేనా? అన్నట్టు పోట్లాడుకున్న గవర్నర్ తమిళ సై , సీఎం కేసీఆర్ ఒకటయ్యారు. ఆ విషయం ప్రగతి భవన్ వర్గాల ద్వారా వారం క్రితమే లీకుల వచ్చేయి. ఆ మేరకు `సయోధ్య `అనే హెడ్డింగ్ తో హాష్ ట్యాగ్ యూ కథనం ఇచ్చిన విషయం విదితమే. ఇప్పుడే అదే నిజం కాబోతుంది.
Published Date - 10:58 AM, Tue - 28 June 22 -
Siddipet : సిద్ధిపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మంది విద్యార్థులకు అస్వస్థత
సిద్ధిపేట జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. పాఠశాలలోని దాదాపు 120 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
Published Date - 10:00 AM, Tue - 28 June 22 -
Telangana : నేడు తెలంగాణ చీఫ్ జస్టిస్గా భూయన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల 5 నిమిషాలకు రాజ్భవన్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య
Published Date - 09:45 AM, Tue - 28 June 22 -
TS Inter Results : నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను ఈ రోజు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మే 6వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలను 1,443 పరీక్షా కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4.6
Published Date - 09:38 AM, Tue - 28 June 22