Munugode : మునుగోడులో EVMల దొంగతనానికి కుట్ర…!!
- By hashtagu Published Date - 07:53 AM, Fri - 4 November 22
గురువారం మునుగోడులో ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా 90శాతంపైగా పోలింగ్ నమోదు అయి రికార్డు బద్దలు కొట్టింది. రాత్రి పది గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ ముగిసాక ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సును కొంతమంది వెంబడించారు. ఈవీఎంలను నల్లగొండకు తీసుకెళ్తుండగా కొంతమంది కారులో ఫాలో అవ్వడం కలకలం రేపుతోంది. బస్సును కారు వెంబడిస్తుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకునేందుకు యత్నించారు.
ఇది గమనించిన దుండగలు అలర్ట్ అయ్యారు. వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఐదురుగు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకే వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Related News
EVM : వీవీ ప్యాట్పై మధ్యాహ్నం 2 గంటల్లోపు వివరణ ఇవ్వండి: ఈసీకి సుప్రీంకోర్టు సూచన
EVM: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి కొన్ని ప్రశ్నలను సంధించింది. వాటికి సమాధానం ఇవ్వడానికి మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ అధికారిని కోర్టుకు హాజరై తమ ప్రశ్నలకు బదులివ్వాలని సూచించింది. We’re now on WhatsApp. Click to Join. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) పేపర్ స్లిప్లతో ఈవీఎంలలో 100 శాతం ఓట్ల లెక్కింపును క్రాస్ వెరి