Telangana
-
Modi Warns KCR: కేసీఆర్ పై మోడీ అటాక్.. అవినీతి, కుటుంబ పాలన అంటూ వ్యాఖ్యలు!
తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యుద్ధం’ చేస్తున్నందున తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని ప్రధాని
Date : 12-11-2022 - 4:31 IST -
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమటిరెడ్డిపై తేల్చుడే.!
కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమవారం సమావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ సమావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించనున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని తేల్చనుంది. అదే విధంగా కర్నాటక రాష్ట్ర పరిస్థితులను స
Date : 12-11-2022 - 1:54 IST -
Modi Go Back: మోడీ గో బ్యాక్.. నో ఎంట్రీ ఇన్ తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటనపై ఇతర పార్టీల నేతల భగ్గమంటున్న విషయం తెలిసిందే. ఇవాళ తెలంగాణకు ప్రధాని మోదీ రాకను
Date : 12-11-2022 - 1:51 IST -
Revanth Letter to Modi: ప్రధాని మోడీకి ‘రేవంత్’ లేఖాస్త్రం!
తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు హామీ ఇచ్చిన ప్రాజెక్టులను అమలు
Date : 12-11-2022 - 1:34 IST -
TDP, BJP and Janasena: తెలంగాణపై ‘ఆంధ్రా’ పొత్తులు.. మోడీ వ్యూహం ఫలించేనా!
జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీని కలవడంపై ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ
Date : 12-11-2022 - 12:10 IST -
TRS MLA’s Case: దయచేసి ఆ నలుగురు కనిపిస్తే చెప్పండి…!!
ఆ నలుగురు అనేసరికి... ఎవరో అనుకోవద్దు. వారే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందు ఈ సీన్ చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఘటన.
Date : 12-11-2022 - 10:16 IST -
HYD Traffic : మోదీ పర్యటన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఏపీలోని విశాఖ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడు, మోనప్పఐలాండ్, రాజ్ భవన్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్ర 7గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉ
Date : 12-11-2022 - 7:51 IST -
PM MODI: నేడు తెలంగాణలో పర్యటించనున్న మోదీ, డుమ్మా కొట్టనున్న కేసీఆర్…!!
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ₹.2,268 కోట్లతో చేపట్టే పలు జాతీయ రహదారుల పనుల విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. వీటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తవ్వగా… కేంద్రమంత్రులు కిషన్ రెడ్డ
Date : 12-11-2022 - 6:17 IST -
Letter to PM: కాళేశ్వరం స్కామ్ పై పోస్టర్ విడుదల, మోడీకి షర్మిల లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్ఐపీ)లో జరిగిన భారీ అవినీతిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు రామగుండం సందర్శిస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్టిపి పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించారు. రామగుండం, గోదావరిఖని, చుట్టుపక్కల గ్రామాల్లో పోస్
Date : 11-11-2022 - 5:03 IST -
Telangana: బాలికలకు మరుగుదొడ్లులేని బంగారు తెలంగాణ
బంగారు తెలంగాణ వ్యాప్తంగా బాలికలకు మరుగుదొడ్లులేని స్కూల్స్ 20శాతం పైగా ఉన్నాయని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) తేల్చింది. భారత దేశ వ్యాప్తంగా 78854 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు. శాతం పరంగా దేశంలోని మొత్తం పాఠశాలల్లో ఇది 5.3 శాతం.
Date : 11-11-2022 - 4:37 IST -
TRS Leaders in Panic: టీఆర్ఎస్ నేతల్లో `టెర్రర్`
ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ మారిన తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యర్థులను ఎలా జీరో చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఆయన మీద ప్రయోగిస్తోంది. ఫలితంగా టీఆర్ఎస్ పార్టీలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో దడ మొదలైయింది. ఏ క్షణం ఎవరి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయోననే ఆందోళన వాళ్
Date : 11-11-2022 - 1:46 IST -
Modi Tour: `మోడీ` మీట్ అండ్ గ్రీట్
ఏపీ పర్యటన ముగించుకుని నవంబర్ 12న బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 20 నిమిషాల పాటు బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నాఉ. విమానాశ్రయం వెలుపల కార్యకర్తల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు డి.కె. అరుణతో సహా రాష్ట్ర బిజెపి అగ్రనేతలు స్వాగతం
Date : 11-11-2022 - 12:52 IST -
5G in Hyderabad : హైదరాబాద్ కు 5జీ వచ్చేసింది…
దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, వారణాసి, కోల్ కతా, ఢిల్లీ, నట్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి
Date : 11-11-2022 - 12:44 IST -
YS Sharmila : మోడీ వద్దకు `కాళేశ్వరం` అక్రమాలు! షర్మిల భేటీ?
తెలంగాణ రాష్ట్రంలో షర్మిల రూటే సపరేటు అన్నట్టు ఉంది
Date : 11-11-2022 - 12:41 IST -
Tamilisai : పాపం గవర్నర్ తమిళ సై
తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై మధ్య వార్ ముదురుతోంది. ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వం నడుచుకోవడంలేదని గవర్నర్ మొత్తుకుంటున్నారు.
Date : 11-11-2022 - 12:37 IST -
NTR Marg: ఫార్ములా వన్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్. వివాదాస్పదమవుతున్న నిర్ణయం
ఫార్ములా వన్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్ను బంద్ చేయడంనూ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడున్న చెట్లను తొలగించడంపై పలు స్వచ్ఛంద సంస్ధలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Date : 11-11-2022 - 11:47 IST -
CM KCR: జిల్లాల పర్యటనలపై సీఎం కేసీఆర్ దృష్టి..!
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటనలను ప్రారంభించనున్నారు.
Date : 11-11-2022 - 11:32 IST -
PM Modi: రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. బీజేపీ ముఖ్యనేతలతో చర్చ..!
నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
Date : 11-11-2022 - 11:04 IST -
TRS MP: ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న: ఎంపీ రవిచంద్ర!
గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీలు జరిపిన దాడులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.
Date : 10-11-2022 - 9:32 IST -
Modi Tour: మోడీ పర్యటనకు నిరసనల సెగ, బంద్ షురూ!
ప్రధాన మంత్రి మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ ఇచ్చిన రిపోర్ట్ తో ఢీలా పడ్డారు. విశాఖపట్నంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక కిలోమీటర్ వరకు మాత్రమే అనుమతినిస్తూ ఎస్పీజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు సమాయాత్తం అయ్యారు. విశాఖ, రామగుండ
Date : 10-11-2022 - 5:24 IST