Telangana
-
Bandi Sanjay : ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదు..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారులను డిమోషన్ చేయడం కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయమన్నారు. ఇది తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అధికారులు చేస్తున్న పోరాటానికి తాము కూడా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర
Date : 22-11-2022 - 5:59 IST -
Srinivas Goud PA : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కుమారుడు ఆత్మహత్య
అనుమానస్పద స్థితిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ దేవేంద్ర కుమారుడు అక్షయ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Date : 21-11-2022 - 5:27 IST -
Revanth Reddy : రైతు సమస్యలపై పోరుకు సిద్ధమైన రేవంత్
తెలంగాణలోని రైతుల సమస్యలపై విడతలవారీ ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధం అయింది.
Date : 21-11-2022 - 4:39 IST -
Formula E Race : `రేస్`తుస్! తెలంగాణ సర్కార్ అభాసుపాలు!
తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన `కార్ రేస్` తుస్సుమంది. ఏడాదిన్నరగా మంత్రి కేటీఆర్ ఈ రేస్ గురించి ప్రచారం మొదలుపెట్టారు.
Date : 21-11-2022 - 3:48 IST -
Prajaprastanam: షర్మిల దూకుడు, ధర్మారెడ్డికి దబిడిదిబిడే!
తొలి రోజుల్లో తడబడిన వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల క్రమంగా రాటుతేలారు. ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను కూడా ఎవరినీ వదలకుండా వాళ్లు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను లేవనెత్తుతున్నారు.
Date : 21-11-2022 - 1:45 IST -
CM KCR : వచ్చే నెల కేసీఆర్ ఎన్నికల శంఖారావం?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ముందస్తు లేదంటూనే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. మ
Date : 21-11-2022 - 12:45 IST -
Telangana Sit:`కమాండ్ అండ్ కంట్రోల్` టెన్షన్!
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య జరుగుతోన్న `దర్యాప్తు సంస్థల` వార్ క్లైమాక్స్ కు చేరింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం సోమవారం సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Date : 21-11-2022 - 11:59 IST -
Road Accident: వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ని ఢీకొట్టిన బస్సు
వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు హైవేపై సోమవారం తెల్లవారుజామున బస్సు ట్రాక్టర్ను...
Date : 21-11-2022 - 11:18 IST -
DHO Srinivas Sensational Comments: సీఎం కేసీఆర్ కాళ్లు వందసార్లు మొక్కుతా… మీకేమైనా ప్రాబ్లమా?
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కాళ్లు ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతా మీకేమైనా ప్రాబ్లమా అంటూ వ్యాఖ్యానించారు. సీఎం నాకు తండ్రి లాంటి వారు అందుకే ఆయన పాదాలను మొక్కాను అంటూ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి కేసీఆర్ వైద్య శాలను కేటాయించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు మరోబాపూజీ అన్నారు. ఇక్కడ కాలేజీ లేక
Date : 21-11-2022 - 6:46 IST -
Kishan Reddy : టీఆర్ఎస్ చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు కేంద్రమంత్రి పిలుపు..!!
తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడంమే లక్ష్యంగా ప్రతిఒక్కరం పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేస్తోన్న అసత్య ప్రచారాలన్నింటిని తిప్పికొడుతూ…తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదివారం షామీర్ పేటలో ప్రారంభమైన మూడు రోజుల బీజేపీ రాష్ట్రా స్థాయి శిక్షణా శిబిరంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో టీఆ
Date : 21-11-2022 - 6:36 IST -
MLC Kavitha: విచ్ఛిన్నకారుల పట్ల కవులు కలానికి పదునుపెట్టాలి: ఎమ్మెల్సీ కవిత
సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు,
Date : 20-11-2022 - 10:00 IST -
CM KCR: డిసెంబర్ 4న మహబూబ్నగర్కు సీఎం కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..!
తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ 4న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
Date : 20-11-2022 - 6:58 IST -
Indian Racing League: హైదరాబాద్ ఫార్ములా కారు రేసింగ్లో వరుస ప్రమాదాలు..!
ట్యాంక్బండ్పై ఇండియన్ రేసింగ్ లీగ్తో నగరంలో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్స్ జరుగుతుండగా,
Date : 20-11-2022 - 6:43 IST -
Chief Minister KCR: కేసీఆర్ ఎన్నికల వరాలు రెడీ..!
వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ దళిత, గిరిజన బంధులను నమ్ముకున్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన కేసీఆర్ ఆ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గాలపై కన్నేశారు.
Date : 20-11-2022 - 2:12 IST -
Bandi Sanjay : భైంసా నుంచి బండి సంజయ్ ఐదవ దశ ప్రజాసంగ్రామ యాత్ర…ఎప్పటినుంచి అంటే..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామానికి సిద్దం అవుతున్నారు. నవంబర్ చివరి వారం నుంచి బైంసా నుంచి యాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. నవంబర్ 28న బాసర నుంచి ప్రారంభమై భైంసా మీదుగా కరీంనగర్ చేరుకుంటుందని తెలుస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగ
Date : 20-11-2022 - 11:36 IST -
Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి విస్తృతంగా పర్యటనలు.. సొంతగూటికి వెళ్లబోతున్నారా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నట్లు కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో బలమైన రాజకీయ...
Date : 20-11-2022 - 8:56 IST -
Hyderabad Traffic Rules: హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. గీత దాటితే భారీగా బాదుడే..!
హైదరాబాద్లో ట్రాఫిక్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Date : 19-11-2022 - 9:29 IST -
Marri Shasidhar Reddy: కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ ఔట్!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
Date : 19-11-2022 - 5:31 IST -
BJP ‘Razakar Files’: తెలంగాణ లక్ష్యంగా బీజేపీ ‘రజాకార్ ఫైల్స్’.. శరవేగంగా షూటింగ్!
తెలంగాణలో వచ్చే ఎన్నికలను ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
Date : 19-11-2022 - 3:41 IST -
T-Congress: రేవంత్ రెడ్డి దెబ్బ, బీజేపీ గూటికి మర్రి?
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పడానికి సిద్దం అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద రెండు నెలల క్రితం ధ్వజమెత్తిన ఆయన పార్టీని వీడబోతున్నారు. బీజేపీ గూటికి చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని తెలుస్తోంది.
Date : 19-11-2022 - 2:30 IST