Telangana
-
Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ
Date : 09-07-2026 - 12:25 IST -
Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 38 రోజులు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన 17 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతమే నమోదైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్ సాగు పరిస్థితులపై వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వాన
Date : 09-07-2026 - 9:50 IST -
ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ
Date : 08-07-2026 - 3:24 IST -
Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!
ధైర్యవంతమైన మరియు నిర్ణయాత్మక నాయకత్వంతో, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, KTRను మరియు మొత్తం BRSను ఇబ్బందుల్లో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని భావించి సవాలు విసిరిన అహంకారి KTR, ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీలో గంభీరమైన చర్చకు బదులు
Date : 08-07-2026 - 2:53 IST -
kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్
కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై ప్రజా అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్ను తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. 15 రోజుల్లోనే మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, లేదంటే దరఖాస్తును రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై న్యాయ పోరాటానికి దిగారు కవిత. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఈ వ్యవహారంలో తాము
Date : 08-07-2026 - 11:51 IST -
Cotton: తెలంగాణలో పత్తి సాగుకు వాతావరణ సవాళ్లు
Cotton Seeds : తెలంగాణ వ్యాప్తంగా పత్తి విత్తనాలు నాటే ప్రక్రియ జోరందుకున్న వేళ, రైతులకు ఎల్నినో రూపంలో వాతావరణ అనిశ్చితి పెద్ద సవాలుగా మారింది. జులై 2026 నాటి ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు, సుదీర్ఘ పొడి వాతావరణం కారణంగా పంట ప్రారంభ దశలోనే కలుపు మొక్కల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడపాదడపా కురిసే వర్షాల వల్ల గ
Date : 08-07-2026 - 11:43 IST -
Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్
తెలంగాణలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన దాదాపు 8 లక్షల భూ లావాదేవీలపై నిపుణుల కమిటీ సమగ్ర ఆడిట్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వ
Date : 08-07-2026 - 11:06 IST -
Pawan Kalyan: పవర్ వీరాభిమాని నిరంజన్ మృతి.. తీవ్ర విషాదంలో పవన్ కల్యాణ్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మృతి చెందాడు. గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న నిరంజన్.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో హనుమకొండలోని హనుమాన్ నగర్లోని తన నివాసంలో కన్నుమూశాడు. వ్యాధి కారణంగా చిన్న వయసు నుంచే మంచానికే పరిమితమైన నిరంజన్ను స్థానికులు, కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా ‘చ
Date : 08-07-2026 - 9:31 IST -
Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సింగరేణికి మరో రెండు కీలక బొగ్గు బ్లాక్లు దక్కనున్నాయి. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్తో పాటు తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ను కూడా సింగరేణికి కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం మాట్లాడిన కిషన్ రెడ్డి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్
Date : 07-07-2026 - 4:45 IST -
Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం
తెలంగాణ సంస్కృతి, కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి కేంద్రమైన ములుగు జిల్లాలో మరో చారిత్రక మైలురాయి నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని పురాతన చారిత్రక శివాలయానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ గుర్తింపు ఇచ్చింది. ఈ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడంగా (National Monument Status) గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆలయ పరిస
Date : 07-07-2026 - 1:57 IST -
Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని అన్నారు. నేటి నుంచి జూలై 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా వానలు, ఈదురుగాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన
Date : 07-07-2026 - 10:19 IST -
CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తారామతి బారాదరిని ప్రమ
Date : 06-07-2026 - 5:23 IST -
Malla Reddy: బీఆర్ఎస్కు మల్లారెడ్డి గుడ్ బై
తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలి సమాధానాలు, విలక్షణమైన ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.. త్వరలోనే బిఆర్ఎస్ (BRS) పార్టీని వీడనున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని వారాలుగా ఆయన పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) నేతృత్వంలో తెలంగాణ భవన్లో జరుగుతు
Date : 06-07-2026 - 2:36 IST -
DGP CV Anand: డీజీపీ సీవీ ఆనంద్ నేటి నుంచి ‘ఖమ్మం’ జిల్లాలో పర్యటన
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ నేటి నుండి రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం ఆయన ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. డీజీపీ తన పర్యటనను అత్యంత భక్తిశ్రద్ధలతో భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనంతో ప్రారంభించనున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు
Date : 06-07-2026 - 11:48 IST -
Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి
సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో వెలుగుచూసింది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లిపైనే ఓ కుమారుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణ తీవ్ర సంచలనం రేపుతోంది. మానవత్వం, కుటుంబ విలువలు ఎంతగా దిగజారాయో చెప్పే ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ అమానుష ఘటన వెలుగులోక
Date : 06-07-2026 - 11:21 IST -
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారడంతో తెలంగాణ వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, ఈ వాయుగుండం ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్కు 50 కిలోమీటర్ల దూరంలో, చాంద్బలి, దిఘాలకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం, చురుగ్గా కదులుతున్న రుతుపవనాల కారణంగా తెలంగాణ
Date : 06-07-2026 - 9:18 IST -
GHMC : పాత జీహెచ్ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్లో కొత్త రూల్స్ ..!
దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.
Date : 05-07-2026 - 3:22 IST -
Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్
అర్హత ఉన్న వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 48 గంటల్లోనే కార్డు జారీ చేసే విధంగా వ్యవస్థను సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, పారదర్శకంగా మరియు వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Date : 05-07-2026 - 2:26 IST -
KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్హౌజ్ను సందర్శిసా : కేటీఆర్
కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
Date : 05-07-2026 - 12:13 IST -
New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ఆసరా పెన్షన్ల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నిజమైన అర్హులైన పేదలకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Date : 05-07-2026 - 10:23 IST