Telangana
-
ప్యాకేజీల కోసం నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు రేవంత్ – ఎంపీ అర్వింద్
తొండలను విడిచేందుకు రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటేయలేదని నిజామాబాద్ MP ధర్మపురి అర్వింద్ అన్నారు. 'రేవంత్.. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డవైతే KCR ఫ్యామిలీని జైల్లో వేయి. ప్యాకేజీలకు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు' అని అన్నారు.
Date : 29-12-2025 - 9:00 IST -
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు: రాజకీయంగా వేడెక్కనున్న శాసనసభ..!
డిసెంబరు 29 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్లోని నంది నగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఆయన రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
Date : 29-12-2025 - 6:00 IST -
నిన్న ఒక్క రోజే 40వేల మంది టీచర్లు సెలవు
నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం (27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి
Date : 28-12-2025 - 1:25 IST -
జనవరి 3న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 3న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు రానున్నారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో టీటీడీ రూ.35.19 కోట్లతో నిర్మించనున్న ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు
Date : 28-12-2025 - 9:20 IST -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్లు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్ర విభజనకు మద్దతుగా జగన్ కూడా లేఖ ఇచ్చారు.
Date : 27-12-2025 - 3:45 IST -
ఫిబ్రవరిలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు?
ఫిబ్రవరి రెండో వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో GHMCతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది
Date : 27-12-2025 - 1:10 IST -
ఆన్లైన్ గేమ్స్ పిచ్చిలో పడి మరో యువకుడు బలి
ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్లు 'తక్కువ పెట్టుబడి - ఎక్కువ లాభం' అనే ఆకర్షణీయమైన నినాదాలతో యువతను ఊరిస్తున్నాయి. ప్రారంభంలో చిన్నపాటి విజయాలను అందించి, యూజర్లలో ఒక రకమైన గెలుపు పిచ్చిని
Date : 27-12-2025 - 11:15 IST -
మహబూబ్ నగర్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారని సమాచారం.
Date : 27-12-2025 - 9:00 IST -
అధిష్టానం పిలుపునిస్తే మళ్లీ బీజేపీలోకి వస్తానంటున్న రాజాసింగ్
తాను BJP సైనికుడిని అని, కేంద్ర లేదా రాష్ట్ర నాయకులు తనను పిలిచిన రోజు మళ్లీ పార్టీలో చేరతానని గోషామహల్ MLA రాజాసింగ్ తెలిపారు. అయితే ఆ సమయంలో తనకు పార్టీ పెద్ద నాయకుల నుంచి స్వేచ్ఛ ఇవ్వాలని కోరతానని చెప్పారు
Date : 27-12-2025 - 9:00 IST -
బర్కత్ పుర లో విషాదం : ఇంట్లో పేలిన ఏసీ కవలలు మృతి
సాధారణంగా AC కంప్రెషర్లు పేలడానికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు (Voltage Fluctuations) ఏర్పడినప్పుడు, వైరింగ్ వేడెక్కి మంటలు అంటుకుంటాయి.
Date : 27-12-2025 - 8:00 IST -
నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠిన నిబంధనలు..
పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టంగా హెచ్చరించారు.
Date : 27-12-2025 - 6:00 IST -
రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!
రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. నిలిపివేసే ఆలోచన కూడా లేదు.
Date : 26-12-2025 - 8:29 IST -
తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీలు
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ వంటి విభాగాలకు కూడా కొత్త అధికారులను నియమించడం ద్వారా అన్ని శాఖల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ భారీ కసరత్తు చేపట్టింది
Date : 26-12-2025 - 1:20 IST -
మిస్ టీన్ ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్న పానీ పూరి అమ్మే వ్యక్తి కుమార్తె
ఉత్తరప్రదేశ్ నుండి ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం భద్రాచలం వలస వచ్చిన ఈ కుటుంబం, తండ్రి పానీపూరి బండి నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తోంది. తన కుమార్తె సాధించిన విజయం పట్ల తండ్రి ఉదయ్ప్రకాశ్ ఎంతో గర్వపడుతుండగా
Date : 26-12-2025 - 12:57 IST -
కొండెక్కిన గుడ్డు ధర.. మధ్యాహ్న భోజనంలో గుడ్డు బంద్
కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ. 8 నుండి రూ. 10 వరకు పలుకుతుండటం ప్రభుత్వ పాఠశాలల్లో అమలువుతున్న 'పీఎం పోషణ్' (మధ్యాహ్న భోజనం) పథకంపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే నిర్ణయించి చెల్లిస్తుండగా, మార్కెట్ ధరలు భారీగా పెరగడంతో వంట ఏజెన్సీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి
Date : 26-12-2025 - 12:30 IST -
నీ నోరు కంపు సీఎం స్థాయికి తగదు: రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
“తంతే బూరెల బుట్టలో పడ్డట్లే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవిని కించపరిచేలా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని కిందకు నెట్టే ప్రయత్నం తక్షణమే నిలిపివేయాలి” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 25-12-2025 - 3:18 IST -
రాసిపెట్టుకోండి..రెండోసారి కాంగ్రెస్ పాలనను తీసుకువస్తాం..ఇదే నా సవాల్: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్కు గతమే మిగిలిందని, తెలంగాణ భవిష్యత్తు పూర్తిగా కాంగ్రెస్దేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Date : 25-12-2025 - 6:00 IST -
ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నాడా ?
MLA పదవికి దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధపడ్డారని తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఫిరాయింపు ఫిర్యాదుపై ఇప్పటివరకు సభాపతికి వివరణ ఇవ్వని ఆయన తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని కాసేపటి క్రితం మీడియాతో అన్నారు
Date : 24-12-2025 - 2:20 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసు : ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్లో కీలక సమాచారం?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ కీలకంగా మారుతోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జి వివరాలు సహా వందల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది
Date : 24-12-2025 - 2:06 IST -
కృష్ణా జలాల వివాదం, కేసీఆర్ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆరేనని ఉత్తమ్ ఆరోపించారు. “అప్పటి ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే.. ఆయనతో కుమ్మక్కై కళ్లు మూసుకుని కూర్చున్నవ్.
Date : 24-12-2025 - 11:13 IST