Amit Shah – Secret Operation : తెలంగాణ లోక్సభ స్థానాల్లో అమిత్ షా ‘సీక్రెట్’ ఆపరేషన్!
Amit Shah - Secret Operation : తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యూహరచన చేస్తున్నారు.
-
CM Revanth: గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్
CM Revanth: ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. గల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఏజెంట్ల చట్టబద్ధతను నిర్ధారించడానికి బోర్డు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చా�
Published Date - 09:50 PM, Tue - 16 April 24 -
Lok Sabha Elections : కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ అసలు పోటీనే కాదు – ఉత్తమ్
లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ మాతో పోటీనే కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు రాష్ట్రంలో బిఆర్ఎస్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఉత్తమ్ అన్నారు
Published Date - 09:40 PM, Tue - 16 April 24 -
Lok Sabha Elections 2024 : మెదక్ సభలో సీఎం రేవంత్ ఫై కేసీఆర్ సంచలన ఆరోపణలు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని అన్ని సర్వే రిపోర్టులు చెపుతున్నాయి. అందుకే నారాయణపేట సభలో సీఎం రేవంత్ లో భయం కనిపించింది
Published Date - 09:08 PM, Tue - 16 April 24 -
Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య స్కామ్ లపై కడియం సంచలన ఆరోపణలు
స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచి, కాంగ్రెస్ లోకి జంప్ అయిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. కడియం ద్రోహి అంటూ విమర్శిస్తున్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..
Published Date - 06:34 PM, Tue - 16 April 24 -
KTR: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ మాట నేను చెప్పడం లేదని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష�
Published Date - 06:06 PM, Tue - 16 April 24 -
Election 2024: ఎన్నికలకు కౌంట్ డౌన్.. ఎల్లుండి నుంచే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు
రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఏప్రిల్ 18 నుండి నామినేషన్లు వేయనున్నారు.
Published Date - 05:06 PM, Tue - 16 April 24 -
CM Revanth: యూపీఎస్సీలో పాలమూరు బిడ్డకు 3వ ర్యాంకు.. కంగ్రాట్స్ చెప్పిన సీఎం రేవంత్
CM Revanth: ఇటీవల విడుదలైన యూపీఎస్సీ-2023 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ర్యాంకర్లను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగళవారం అభినందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ అ�
Published Date - 04:51 PM, Tue - 16 April 24 -
Lok Sabha Elections : RS ప్రవీణ్ కుమార్కు భారీ షాక్ తగలబోతుందా..?
నిన్నటి వరకు నాగర్ కర్నూల్ లో తనదే విజయం అని ధీమా గా ఉన్నారు. ఎందుకంటే ఇటు bsp శ్రేణులతో పాటు అటు బిఆర్ఎస్ శ్రేణులు తనకు మద్దతు ఇస్తారని..తనకే ఓటు వేస్తారని..దీంతో విజయం తనదే అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు భారీ షాక్ తగిలింది.
Published Date - 04:47 PM, Tue - 16 April 24 -
Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు రూ.95 లక్షల చెక్ను ఇవ్వనున్న కేసీఆర్
ఎన్నికల ఖర్చులకు గాను ఒక్కక్కరికి రూ.95 లక్షలు ఇవ్వాలని చూస్తున్నారట. అంతే కాదు ఎన్నికల గెలుపు కోసం బస్సు యాత్ర కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట
Published Date - 04:30 PM, Tue - 16 April 24 -
KCR: దూకుడు పెంచిన కేసీఆర్.. త్వరలో బస్సుయాత్ర.. ఎంపీ అభ్యర్థులకు భీపారాలు!
KCR: ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బి ఫారాలు అందజేయనున్నారు. అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు
Published Date - 04:20 PM, Tue - 16 April 24 -
T.N. Vamshi Tilak : కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థిగా డా. టీఎన్ వంశా తిలక్..ఏంటి ఈయన బాక్గ్రౌండ్ ..!!
ఈ స్థానం నుంచి డాక్టర్ టీఎన్ వంశా తిలక్ను అభ్యర్థిగా ప్రకటించింది
Published Date - 04:12 PM, Tue - 16 April 24 -
TS : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు వేణు గోపాల చారి, రాజేశ్వర్ రావు
బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు
Published Date - 03:37 PM, Tue - 16 April 24 -
UPSC : సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
UPSC:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,016 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఆదిత్య శ్రీవాస్తవ ప్రథమ స్థానంలో నిలవగా, అనిమేష్ ప్రదాన్ ద్వితీయ స్థానంలో, దోనూరి అనన్
Published Date - 03:34 PM, Tue - 16 April 24 -
Lok Sabha Elections : రేవంత్ ఫై మళ్లీ అలాగే కామెంట్స్ చేసిన కేటీఆర్..
రేవంత్(CM Revanth Reddy)..త్వరలో బిజెపి లో చేరబోతున్నాడని, లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే బిజెపి లో చేరే ఫస్ట్ పర్సన్ ఆయనే అంటూ
Published Date - 03:19 PM, Tue - 16 April 24 -
UPSC Civil Services Exam Result 2023: సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన డోనూరు అనన్యారెడ్డి మూడవ ర్యాంక్ సాధించారు. ఆదిత్య శ్రీనివాస్ అగ్రస్థానంలో నిలిచారు.
Published Date - 03:10 PM, Tue - 16 April 24