Telangana
-
Balapur laddu: బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?
ఈ వేలంలో కర్మన్ఘాట్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ విజేతగా నిలిచారు. ఆయన అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకోవడంతో బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది. గత ఏడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ, ఈసారి రూ.4.99 లక్షలు అధికంగా ధరను సాధించింది. ఇది ఇప్పటివరకు బాలాపూర్ లడ్డూ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం విశేషం.
Published Date - 11:12 AM, Sat - 6 September 25 -
Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి
అసలైన యాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమవ్వాల్సి ఉన్నా, కొద్దిపాటి ఆలస్యం కారణంగా గణపతిని వాహనంపై ప్రతిష్టించి, తర్వాత ఊరేగింపును ఘనంగా ప్రారంభించారు. భక్తులు వేలాదిగా గణనాథుడి దర్శనార్థం తరలివచ్చారు. శోభాయాత్ర సందర్భంగా ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో నగరం మార్మోగిపోయింది.
Published Date - 10:46 AM, Sat - 6 September 25 -
Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది
Published Date - 09:15 AM, Sat - 6 September 25 -
Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్
Kavitha Vs Harish : హరీశ్ రావు స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత (Kavitha) పేరును నేరుగా ప్రస్తావించకుండానే, ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమె ఆరోపణలకు పరోక్షంగా జవాబుగా నిలిచాయి
Published Date - 08:18 AM, Sat - 6 September 25 -
Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?
ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభతో కళకళలాడతాయి.
Published Date - 07:23 PM, Fri - 5 September 25 -
Urea : రైతులకు గుడ్ న్యూస్..రేపు తెలంగాణకు 9,039 మెట్రిక్ టన్నుల యూరియా
Urea : రాబోయే 20 రోజుల్లో రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఈ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, రాష్ట్రంలో యూరియా కొరత సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది
Published Date - 07:04 PM, Fri - 5 September 25 -
CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?
CBI : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ కేసు వివరాలు తెలుసుకోవడానికే ప్రవీణ్ సూద్ హైదరాబాద్ వచ్చారా అనే చర్చ జరుగుతోంది
Published Date - 06:53 PM, Fri - 5 September 25 -
Hyderabad: గ్రేటర్లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!
గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలు నిబంధనలను పాటించాలని, అధికారుల సూచనలకు సహకరించాలని కమిషనర్ కర్ణన్ విజ్ఞప్తి చేశారు.
Published Date - 05:50 PM, Fri - 5 September 25 -
Harish Rao: లండన్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు!
హరీష్ రావు మాట్లాడుతూ.. 2012-13లో మొదటిసారి లండన్ వచ్చినప్పుడు అనిల్ కుర్మాచలం మొదటి ఎన్నారై సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎ
Published Date - 05:35 PM, Fri - 5 September 25 -
CM Revanth Kamareddy Tour : నిజమైన నాయకత్వానికి నిదర్శనం సీఎం రేవంత్ ..ఎందుకో తెలుసా..?
CM Revanth Kamareddy Tour : ఆయన వరదల్లో చిక్కుకున్న ప్రజల మధ్యకు స్వయంగా వెళ్లి, వారి కష్టాలను కళ్లారా చూసి, వినడం నిజమైన నాయకత్వానికి నిదర్శనమని చాలామంది భావిస్తున్నారు
Published Date - 05:33 PM, Fri - 5 September 25 -
Hyderabad : ఖైరతాబాద్ బడా గణేశ్కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేసిన ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు.
Published Date - 03:55 PM, Fri - 5 September 25 -
Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
కవిత అరెస్ట్తోనే బీఆర్ఎస్పై నా నమ్మకం కుదేలైంది. ఇది ఒక్క లిక్కర్ కేసు మాత్రమే కాదు. ఇది ఆ పార్టీ నేతల అసలైన స్వరూపాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్ నాయకత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉండగా రాష్ట్ర వనరులన్నింటినీ తమ కుటుంబ ప్రయోజనాలకే వాడుకుంది.
Published Date - 03:34 PM, Fri - 5 September 25 -
Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణకు కొత్త విద్యా విధానం అవసరం. ఇప్పటివరకు మిగిలిపోయిన ప్రభుత్వ పాఠశాలలను మార్గదర్శిగా మార్చేందుకు సమయమైందని సీఎం అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించామని చెప్పారు.
Published Date - 03:11 PM, Fri - 5 September 25 -
Hyderabad : గణేశ్ నిమజ్జన ఉత్సవాలు.. ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు
ఈ నిర్ణయం వల్ల నిమజ్జనానికి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగే అవకాశం ఉంది. వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ, గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన చెరువులన్నిటినీ పరిశీలించినట్లు చెప్పారు.
Published Date - 02:46 PM, Fri - 5 September 25 -
HYDRA : హైడ్రా చర్యతో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి తెర
HYDRA : రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగీర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూకబ్జాకు ముగింపు పలికింది. అత్యంత విలువైన పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని యథేచ్ఛగా వినియోగిస్తున్న పరిస్థితి ఇటీవల వరకు కొనసాగింది.
Published Date - 11:50 AM, Fri - 5 September 25 -
Telangana: హైకోర్టులో సంచలనం.. పిటిషనర్ ప్రవర్తనతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
Telangana: తెలంగాణ హైకోర్టులో అరుదైన సంఘటన వెలుగుచూసింది. ఓ సివిల్ కేసు పిటిషనర్ న్యాయపరమైన హద్దులు దాటిపోతూ నేరుగా న్యాయమూర్తి చాంబర్లోకి ప్రవేశించి తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయడం చట్టపరమైన వర్గాలను కుదిపేసింది.
Published Date - 11:25 AM, Fri - 5 September 25 -
HYD Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది – హరీష్ రావు
HYD Real Estate : హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి
Published Date - 10:12 AM, Fri - 5 September 25 -
Harish Rao : రేపు KCRతో హరీశ్ భేటీ..ఏంచెప్పబోతున్నాడో..!!
Harish Rao : ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్కు వెళ్లి పార్టీ అధినేతతో సమావేశమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది, ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది
Published Date - 09:39 AM, Fri - 5 September 25 -
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
Amit Shah : సెప్టెంబర్ 6వ తేదీన ఆయన హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది
Published Date - 10:11 PM, Thu - 4 September 25 -
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5వేల మంది ఎంపిక!
మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ, సర్వే విభాగాలకు అవినాభావ సంబంధం ఉందని, సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తేనే రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.
Published Date - 06:50 PM, Thu - 4 September 25