Telangana
-
Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు
ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడిందని, అభివృద్ధి కంటే అవినీతికే పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇప్పటికే మార్పును కోరుకుంటున్నారని హరీష్ రావు తన ప్రసంగంలో స్పష్టం
Date : 20-04-2026 - 11:24 IST -
పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!
నాగర్కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర
Date : 20-04-2026 - 11:11 IST -
Medaram : మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క
నియామక పత్రాన్ని అందజేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చిన్న వయసులోనే యువిన్కు ఇలా జరగడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉద్యోగంతోనే సరిపెట్టకుండా, బాలుడి భవిష్యత్తు మరియు విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం
Date : 19-04-2026 - 1:30 IST -
Crime : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి కొడుకును హత్యచేసిన ప్రియుడు
బాలుడి బాబాయి రమేశ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దారుణంలో తల్లి పాత్ర ఎంతవరకు ఉంది? ఆమె ప్రోద్బలంతోనే నర్సింహులు ఈ హత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు
Date : 18-04-2026 - 4:30 IST -
పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య
హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో రాజేశ్వరి అనే వివాహిత అదృశ్యమైంది. ఆమెను భర్త శివకుమార్ ‘పెరుగు తింటే లావు అవుతావు’ అని అన్నందుకు మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త సరదాగా అన్న మాటలను రాజేశ్వరి సీరియస్గా తీసుకుని ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైంది. దీంతో ఆమె కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుక
Date : 18-04-2026 - 12:14 IST -
Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం
మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తో ముడిపెట్టడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు
Date : 17-04-2026 - 10:15 IST -
Rain Alert : తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. రేపటి నుంచి 4 రోజులు వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పుడు అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి కాలం కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల రానున్న
Date : 17-04-2026 - 5:45 IST -
Outsourcing Contracts : తెలంగాణ సచివాలయంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు ?
ప్రభుత్వం ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉండగా, కొందరు అధికారులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏజెన్సీలను మారుస్తూ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ACB) లేదా విజిలెన్స్ అధికారులతో
Date : 17-04-2026 - 5:39 IST -
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
Telangana Government తెలంగాణలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లోని రోగులు డయాలసిస్ కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 17-04-2026 - 11:06 IST -
Cyber Tower: హైదరాబాద్లో మరో సైబర్ టవర్!
కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ కావడంతో, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఐకానిక్ బిల్డింగ్ను రూపొందిస్తున్నారు. ఇది కేవలం ఒక కార్యాలయంలా కాకుండా, పర్యావరణ హితంగా (Green Building) ఉండేలా సోలార్ పవర్ మరియు అధునాతన వ్యర్థాల నిర్వహణ
Date : 17-04-2026 - 10:04 IST -
LPL : గుడ్ న్యూస్..హైదరాబాద్కు మరో గ్లోబల్ కంపెనీ
హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సేవల సంస్థకు వేదికగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ 'ఎల్పీఎల్ ఫైనాన్షియల్' (LPL Financial) తన మొట్టమొదటి విదేశీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను ఇక్కడ ప్రారంభించింది.
Date : 16-04-2026 - 11:53 IST -
హైదరాబాద్లో ఎల్పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.
LPL Financial అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ ‘ఎల్పీఎల్ ఫైనాన్షియల్’ తన మొట్టమొదటి అంతర్జాతీయ కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో 1500 మంది టెకీలను నియమించుకోనుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఈ సెంటర్ను ప్రారంభించారు. హైదరాబాద్లో ఇప్పటికే 450కి పైగా జ
Date : 16-04-2026 - 11:53 IST -
Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత
Women Reservation Bill తెలంగాణ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) Delimitation బిల్లులపై ఆమె తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియలో భాగంగా
Date : 16-04-2026 - 11:15 IST -
High-Tech Automation.. High-Speed Printing: దేశంలోనే అత్యంత వేగవంతమైన కిన్లే ప్రొడక్షన్ లైన్ సిద్దిపేట లో ప్రారంభం!
సిద్దిపేట జిల్లాలోని 'అవిన్య' గ్రీన్ఫీల్డ్ ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఈ కొత్త ప్రొడక్షన్ లైన్, కోకా-కోలా ఇండియా వ్యవస్థలోనే అత్యంత వేగవంతమైనదిగా రికార్డు సృష్టించింది
Date : 15-04-2026 - 7:05 IST -
Delimitation Commission : డీలిమిటేషన్ విషయంలో సీఎం చంద్రబాబు కు సీఎం రేవంత్ లేఖ
కేవలం జనాభానే ప్రాతిపదికగా తీసుకోకుండా, పెరిగే సీట్లలో సగభాగాన్ని మాత్రమే జనాభా ఆధారంగా కేటాయించాలని ఆయన సూచించారు. మిగిలిన సగం సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం (GSDP), పన్నుల చెల్లింపు, అక్షరాస్యత మరియు ఇతర అభివృద్ధి సూచికల
Date : 15-04-2026 - 3:25 IST -
Karimnagar : నరికేస్తా అంటూ పబ్లిక్ గా రామగుండం ఎమ్మెల్యే వార్నింగ్
పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. ఈ వేదికపై రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
Date : 15-04-2026 - 3:10 IST -
KCR: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్..
మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుక
Date : 15-04-2026 - 11:13 IST -
హైదరాబాద్లో ‘మేధ్య’ ఆర్ట్ ఎగ్జిబిషన్.. కళాఖండాల రూపంలో సరికొత్త ఆలోచనలు!
ప్రవహించే నది స్ఫూర్తితో రూపొందించిన 'అధిధార్', ప్రకృతి శక్తులను ప్రతిబింబించే అనంత్, గాలిలో వేలాడదీసిన ఇన్స్టాలేషన్ 'రీచింగ్ బియాండ్' సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
Date : 14-04-2026 - 5:28 IST -
Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,
Date : 14-04-2026 - 1:15 IST -
Strike Siren : సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం రిక్వెస్ట్
ఆర్టీసీ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అది లక్షలాది మంది సామాన్యుల జీవనరేఖ అని మంత్రి అభివర్ణించారు. సంస్థను లాభాల బాటలో నడిపించడంలో మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగుల కృషి మరువలేనిదని కొనియాడారు
Date : 14-04-2026 - 12:50 IST