Telangana
-
డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై కుట్ర జరుగుతుందా?!
ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు 'నెగెటివ్' అని తేలింది.
Date : 15-03-2026 - 2:04 IST -
Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత
గృహ వినియోగానికి ఎలాంటి సమస్య లేదని, సరఫరా సక్రమంగా కొనసాగుతోందని చెప్పారు. అయితే ప్రస్తుతం కొంతమేరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రమే కొరత ఉన్నట్లు తెలిపారు.
Date : 15-03-2026 - 9:00 IST -
గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదు
Date : 14-03-2026 - 2:43 IST -
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్
Telugu States IRCTC Special Trains తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయ
Date : 14-03-2026 - 10:53 IST -
Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!
గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.
Date : 14-03-2026 - 8:09 IST -
‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి వేదికగా మారుతోంది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ PJTAU క్యాంపస్లో కోరోమాండల్ ఇంటర్నేషనల్, వ్యవసాయ శాఖ మరియు PJTAU సంయుక్తంగా నిర్వహించిన 'మెగా రైతు మేళా 2026' కేవలం ఒక ప్రదర్శనగా
Date : 13-03-2026 - 7:42 IST -
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వదంతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరతపై నెలకొన్న అపోహల నేపథ్యంలో మంత్రి ఇవాళ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యద
Date : 13-03-2026 - 2:29 IST -
Chikoti Praveen : చీకోటి ప్రవీణ్కు కీలక పదవి ఇచ్చిన బిజెపి
కాసినో కింగ్గా ముద్రపడి, గతంలో అనేక వివాదాల్లో చిక్కుకున్న చీకోటి ప్రవీణ్కు భారతీయ జనతా పార్టీ (బిజెపి) కీలక బాధ్యతలను అప్పగించడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది
Date : 13-03-2026 - 12:25 IST -
10th Exams : తెలంగాణలో రేపటి నుంచే టెన్త్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
ఈ ఏడాది మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ప్రతి కేంద్రం వద్ద గట్టి బందోబస్తుతో పాటు సిసి టీవీ
Date : 13-03-2026 - 11:22 IST -
Kondigari Ramulu Ibrahimpatnam : సీపీఎం పార్టీ సీనియర్ నేత కన్నుమూత
రాములు మృతి వార్త తెలియగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, సీపీఎం శ్రేణులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు
Date : 13-03-2026 - 11:14 IST -
Accident : నిజామాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు
జాతీయ రహదారిపై అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదా సాంకేతిక లోపం వల్ల బస్సు అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Date : 13-03-2026 - 10:30 IST -
CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు
రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సమగ్ర జీవిత బీమా మరియు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ప్రధానంగా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 'డిజిటల్ హెల్త్ కార్డులు' జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని గుర్తు చేశారు
Date : 13-03-2026 - 10:00 IST -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు
Telangana Half Day Schools తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు (హాఫ్డే స్కూల్స్) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అ
Date : 12-03-2026 - 4:34 IST -
Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం సినిమా మరియు డిజిటల్ కంటెంట్ రంగానికి కల్పిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇలాంటి బహుళజాతి సంస్థలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Date : 12-03-2026 - 3:41 IST -
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్
Supreme Court తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్పై విచారణ జరపాల్సిన అవసరం లేదని
Date : 12-03-2026 - 3:10 IST -
ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు
Kalvakuntla Kavitha ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకుని హైకోర్టు నోటీసులు అందజేశారు. కింది కోర్టు ఇచ్చిన క్లీన్చిట్ను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్పై కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. గతంలో 164 రోజుల పాటు తిహార్ జైలులో ఉన్న కవిత.. ఇటీవలే విముక్తి పొందారు. తాజాగా సీబీఐ ఈ కేసులో విచారణను వేగవంతం చేయడంతో రాజకీయ వర్గాల్లో మళ్ళీ
Date : 12-03-2026 - 2:22 IST -
Lover Suicide : పెళ్లికి ఆలస్యం చేస్తుందని మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్య
బుధవారం ఉదయం శశికుమార్ తన ప్రియురాలికి ఫోన్ చేసి, వెంటనే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. అయితే, సదరు యువతి ప్రస్తుతం ఇంటర్మీడియట్ వొకేషనల్ పరీక్షలు రాస్తోంది
Date : 12-03-2026 - 2:00 IST -
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం
Yashoda Hospital సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుపత్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్
Date : 12-03-2026 - 1:15 IST -
TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?
ఈ ఏడాది మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో కంటే ఎక్కువ కేంద్రాలను మరియు సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలు
Date : 12-03-2026 - 9:45 IST -
Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్
ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
Date : 11-03-2026 - 5:30 IST