Telangana
-
అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలి – హిందూ సంఘాల డిమాండ్
దేవతలను దూషించిన యూట్యూబర్ అన్వేష్ను భారత్కు రప్పించి కఠిన చర్యలు తీసుకొని, దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
Date : 31-12-2025 - 2:03 IST -
2025 లో తెలుగు రాష్ట్రాల్లో ఆనందాన్ని నింపిన ఘటనలు ఇవే !!
అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు పరిపాలనా భవిష్యత్తుకు కొత్త ఊపిరి పోయగా, మరోవైపు హైదరాబాద్ వేదికగా జరిగిన 'మిస్ వరల్డ్' పోటీలు
Date : 31-12-2025 - 1:36 IST -
మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు
New Year : కొత్త ఏడాది వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి. HYD వాహనదారులకు అలర్ట్ నేడు నగరంలో ఫ్లైఓవర్లు మూసివేత ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లోక
Date : 31-12-2025 - 11:11 IST -
ఆర్థిక వ్యవస్థలో సరికొత్త రికార్డు దిశగా తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) సుమారు 239 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 20 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా. ఇది భారతదేశ మొత్తం జీడీపీలో దాదాపు 5 శాతానికి సమానం
Date : 31-12-2025 - 10:27 IST -
నేడు మందుబాబులకు ఫ్రీ రైడ్
న్యూఇయర్ వేళ మందు బాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఈ సర్వీస్ అందిస్తామని
Date : 31-12-2025 - 9:00 IST -
టోల్ మినహాయింపు లేఖ పై కాంగ్రెస్ పై బిఆర్ఎస్ విమర్శలు
సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ మార్గంలో టోల్ మినహాయించాలని కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంపై బిఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి
Date : 31-12-2025 - 7:56 IST -
సీఎం రేవంత్ పాలనలో స్థిరత్వం నుంచి స్మార్ట్ డెవలప్మెంట్ దిశగా తెలంగాణ!
ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడానికి డిజిటల్ వేదికలను, డేటా ఆధారిత వ్యవస్థలను వినియోగిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రయోజనాలు నేరుగా అందుతున్నాయి.
Date : 30-12-2025 - 10:31 IST -
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
శాసన సభలో బీఆర్ఎస్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీశ్ రావు, సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్.రమణ
Date : 30-12-2025 - 9:00 IST -
మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత సంచలన వ్యాఖ్యలు
కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డుపైకి తెచ్చినట్లయ్యింది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో
Date : 30-12-2025 - 8:43 IST -
మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్
Musi River : హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులు రానున్నాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విభజనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భా
Date : 30-12-2025 - 2:22 IST -
ప్రయాణికులకు గుడ్ న్యూస్ , సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ బస్సులు
ఒక కుటుంబం మొత్తం ప్రైవేట్ బస్సులో వెళ్లాలంటే వేల రూపాయల భారం పడుతున్న తరుణంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిచే ఆర్టీసీ బస్సులు సామాన్యులకు భరోసానిస్తున్నాయి
Date : 30-12-2025 - 12:15 IST -
తెలంగాణ లో ప్రారంభానికి సిద్ధమైన కొత్త రైల్వే స్టేషన్
మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య చేపట్టిన 151 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్న రైల్వే హాల్ట్ స్టేషన్
Date : 30-12-2025 - 11:41 IST -
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై జరుగుతున్న ప్రచారానికి తెరదించిన ఉత్తమ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో రూ. 7,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోందని మంత్రి వెల్లడించారు. గతంలో కేవలం ఒక పంపు మాత్రమే ఉండగా, ఇప్పుడు 11 పంపులను అమర్చి పనులను వేగవంతం చేశామని
Date : 30-12-2025 - 10:39 IST -
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టోల్ ఫ్రీ?
కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది
Date : 30-12-2025 - 8:45 IST -
జనవరి మొదటి వారం నుండి అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ !
కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది
Date : 30-12-2025 - 7:56 IST -
హైదరాబాద్ హత్య కేసులో సంచలన తీర్పు: 14 ఏళ్ల తర్వాత నిందితుడికి మరణశిక్ష
సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్లో 2011లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిగా తేలిన కరణ్ సింగ్కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది.
Date : 30-12-2025 - 6:00 IST -
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా స్థానిక నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చారు.
Date : 29-12-2025 - 7:58 IST -
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు
Date : 29-12-2025 - 1:35 IST -
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి బయటకు వెళ్లిపోయారు. జాతీయ గీతాలాపన తర్వాత సభను వీడి నందినగర్ నివాసానికి వెళ్లారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి.. KCRకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
Date : 29-12-2025 - 11:17 IST -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మొత్తం చర్చ వాటిపైనేనా ?
నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. KCR రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్మీట్లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది.
Date : 29-12-2025 - 10:00 IST