Telangana
-
CM Revanth: తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్లు, సర్పంచులకు కీలక బాధ్యతలు
CM Revanth: రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స
Published Date - 12:21 PM, Wed - 31 January 24 -
KCR : రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం..
బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) రేపు గజ్వేల్ ఎమ్మెల్యే (Gajwel MLA)గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలంతా హాజరుకాబోతున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి..అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కింద పడడంతో తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తుంటి ఎ
Published Date - 10:23 AM, Wed - 31 January 24 -
Traffic Challans : నేడే లాస్ట్ డేట్.. డిస్కౌంటుతో ట్రాఫిక్ ఛాలాన్లు కట్టేయండి
Traffic Challans : మీ ట్రాఫిక్ ఛాలాన్ పెండింగ్ ఉందా? డిస్కౌంట్తో పేమెంట్ చేసేందుకు ఇవాళే లాస్ట్ డేట్.
Published Date - 08:05 AM, Wed - 31 January 24 -
Somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్కుమార్ ఆస్తుల జాబితాలో సరికొత్త విషయాలు బట్టబయలు
ధరణి పోర్టల్ సృష్టికర్త, మాజీ CS సోమేశ్ కుమార్ (Somesh Kumar) ..ఆస్తుల చిట్టా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే RR(D) యాచారంలో ఎకరానికి రూ.2లక్షల చొప్పున నలుగురి వద్ద ఆయన 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తక్కువ ధరకే ఆయన భూములు కొనుగోలు చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఫార్మా సిటీ అక్కడే వస్తుందని తెలుసుకుని.. క్విడ్ ప్రోకో ప్రకారం కొనుగోళ్లు జరిగినట
Published Date - 09:11 PM, Tue - 30 January 24 -
Telangana: అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు: రఘునందన్
గత హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ప్రశ్నించారు
Published Date - 08:59 PM, Tue - 30 January 24 -
PEC Meeting : లోక్ సభ అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుంది – సీఎం రేవంత్
లోక్ సభ (Lok Sabha) అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుందని..అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను ఖర్గే, AICC కి అప్పగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. సోమవారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (PEC Meeting) గాంధీ భవన్ (Gandhi Bhavan)లో సమావేశమైంది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్,
Published Date - 08:56 PM, Tue - 30 January 24 -
Gaddar Statue : గద్దర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్ఎండీఏ ఆమోదించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధి తెల్లాపూర్ మున్సిపాలిటీలోని రామచంద్రాపురంలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించింది. గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన స్
Published Date - 05:26 PM, Tue - 30 January 24 -
Telangana Budget Session 2024: ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, కుల గణన కీలకం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది . ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది
Published Date - 05:06 PM, Tue - 30 January 24 -
Governor Kota MLCs : ప్రొఫెసర్ కోదండరామ్కు తెలంగాణ హైకోర్టు షాక్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, ఆమీర్ అలీఖాన్ లు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కోదండరాం, అమీర్ అలీఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారా
Published Date - 03:21 PM, Tue - 30 January 24 -
Rajya Sabha Elections : తెలంగాణలో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 రాజ్యసభ సీట్లు..?
15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27 ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. అయితే.. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15గా నిర్ణయించింది. పోలింగ్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. 2018లో ఎన్నికైన బీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య య
Published Date - 01:33 PM, Tue - 30 January 24 -
Ganja Chocolates : చాక్లెట్ల అవతారమెత్తిన గంజాయి.. ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్
Ganja Chocolates : హైదరాబాద్లో గంజాయి చాక్లెట్ల సేల్స్ కలకలం రేపుతున్నాయి.
Published Date - 11:46 AM, Tue - 30 January 24 -
ABVP Student Issue : ఏబీవీపీ ఝాన్సీ ఘటనలో..మహిళా కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన సీపీ
వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా నిలిచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ మహిళా కార్యకర్త ఝాన్సీ (ABVP Student Jhansi) పై లేడీ కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. సాటి మహిళ అని కూడా చూడకుండా అయేషా (Constable Ayosha) అనే కానిస్టేబుల్ ఝాన్సీ పట్ల దురుసుగా ప
Published Date - 11:00 AM, Tue - 30 January 24 -
CM Revanth: అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు: వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్
CM Revanth: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్ర
Published Date - 08:38 PM, Mon - 29 January 24 -
Drugs Case : డ్రగ్స్ తో పోలీసులకు అడ్డంగా దొరికిన టాలీవుడ్ హీరో ప్రియురాలు
డ్రగ్స్ (Drugs ) విషయంలో సీఎం రేవంత్ (CM Revanth) సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్ అధికారులకు సైతం కీలక ఆదేశాలు జారీ చేయడం తో..ఎవర్ని వదిలిపెట్టడం లేదు. గత కొద్దీ రోజులుగా నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఎత్తున డ్రగ్స్ ప
Published Date - 07:06 PM, Mon - 29 January 24 -
Group-1 : గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం వేచి ఉండాల్సిందేనా..?
గ్రూప్-1 నోటిఫికేషన్ను నోటిఫై చేస్తామని ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా ? ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి మదిలో మెదులుతున్న
Published Date - 06:23 PM, Mon - 29 January 24 -
Hero Venkatesh : హీరోలు వెంకటేష్, రానా, నిర్మాత సురేష్ బాబుకు షాక్.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
Hero Venkatesh : హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Published Date - 12:23 PM, Mon - 29 January 24 -
TS Assembly: అసెంబ్లీ సమావేశాలకు TCongress వ్యూహం, బీఆర్ఎస్ అవినీతిపై వాడీవేడీ చర్చకు సిద్ధం!
TS Assembly: BRS పరిపాలనలో అవినీతిని ఎత్తిచూపడానికి, త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నిర్మాణ లోపాలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై విచారణ నివేదిక, బీఆర్ఎస్ నేతలు అసైన్డ్ భూములను ధరణి పోర్ట
Published Date - 11:55 AM, Mon - 29 January 24 -
TS : కేసీఆర్ ఫామ్ హౌస్ బద్దలు కొడితే వందల కోట్లు బయటపడతాయి – మధుయాష్కీ
కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ (Madhu Goud Yaskhi ) సంచలన ఆరోపణలు చేసారు. కేసీఆర్ ఫామ్ హౌస్ (KCR Farmhouse) బద్దలు కొడితే వందల కోట్లు బయటపడతాయన్నారు. కేసీఆర్ నోట్ల కట్టలపై నిద్రపోతున్నాడని, కేసీఆర్ ఫామ్ హౌస్ అంటేనే అవినీతిమయమని , అక్కడ కుట్రలే జరుగుతాయని మధుయాష్కీ అన్నారు.అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని ఆరోపించారు. దానిపై ఏ విధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్ర
Published Date - 10:43 AM, Mon - 29 January 24 -
Telangana Budget 2024 : రేవంత్ సీఎంగా తెలంగాణ తొలి బడ్జెట్.. ఎప్పుడంటే ?
Telangana Budget 2024 : బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ రెడీ అవుతోంది.
Published Date - 09:06 AM, Mon - 29 January 24 -
Telangana: ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ బహిరంగ సభ అప్పుడే..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Published Date - 06:34 AM, Mon - 29 January 24