Telangana
-
CM Jagan: ముగిసిన సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన
సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ నేరుగా నంది నగర్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు.
Published Date - 02:55 PM, Thu - 4 January 24 -
Sankrnathi Free Bus : సంక్రాంతికి కూడా ఉచితమేనట..
మరో వారంలో సంక్రాంతి (Sankrnathi ) సంబరాలు మొదలుకాబోతున్నాయి..ఇప్పటికే సంక్రాంతికి సొంతళ్లుకు వెళ్లే వారు వారి వారి ప్లాన్ లలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో మహిళలకు ఉచిత బస్సు (Women Free Bus) సౌకర్యం ఉండదనే వార్త వైరల్ గా మారింది. సంక్రాంతి టైములో TSRTC మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసేయబోతుందని..ఆ సమయంలో టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సిందే అని సోషల్ మీడియా లో పలు వార్తలు ప్రచారం అ
Published Date - 02:47 PM, Thu - 4 January 24 -
YSRTP Prasthanam : ముగిసిన షర్మిల YSRTP ప్రస్థానం
షర్మిల స్థాపించిన YSRTP పార్టీ ప్రస్థానం ముగిసింది. నేడు రాహుల్ సమక్షంలో షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకొని..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం (YSRTP Merge Congress) చేసింది. వైఎస్ మరణం తర్వాత…జగన్ మోహన్ రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని స్థాపించగా షర్మిల ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని భుజాలకెత్తుకొని రాష్టవ్యాప్తంగా పాదయ
Published Date - 12:52 PM, Thu - 4 January 24 -
Jagga Reddy : తనను ఓడించడానికి హరీశ్రావు రూ.60 కోట్లు ఖర్చు చేసారు – జగ్గారెడ్డి
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని ఆరు నెలల ముందే తనకు తెలుసని .. ఎన్నికల్లో ఓడిపోతున్నానని డిసెంబరు 1 నాడే రేవంత్రెడ్డికి ఫోన్లో చెప్పినట్లు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. భవిష్యత్లో సంగారెడ్డిలో పోటీ చేయనని, ఇక నుంచి తన లైన్ పూర్తిగా పార్టీ లైన్లోనేనని, పార్టీ కోసమే పని చేస్త
Published Date - 12:26 PM, Thu - 4 January 24 -
Jagan : కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)..కేసీఆర్ (KCR) నివాసానికి చేరుకున్నారు. గత నెలలో కేసీఆర్ తన ఫాం హౌస్ లో కింద పడటంతో ఆయన తుంటి ఎముకకు గాయం అయింది. దీంతో యశోద వైద్యులు సర్జరీ చేసి సరి చేసారు. దాదాపు వారం రోజులు హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్…ఆ తర్వాత నందినగర్ లోని తన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక సీఎం ప్రమాదానికి గురై హాస్పటల్ లో చికిత్స […]
Published Date - 12:11 PM, Thu - 4 January 24 -
Bandi Sanjay : బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించిన బిజెపి అధిష్టానం
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections ) నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. యువమోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్చా ఇన్ఛార్జి (Kisan Morcha In Charge)గా బండి సంజయ్ కుమార్లను పార్టీ అధిష్ఠానం నియమిచింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్ఛార్జిగా బైజ్యంత్ జే పాండా, ఎస్టీ మోర్చా
Published Date - 10:56 AM, Thu - 4 January 24 -
Fake Drugs : హైదరాబాద్లో భారీగా నకిలీ డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్లో భారీగా నకిలీ డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు బుధవారం ఉప్పల్,
Published Date - 08:40 AM, Thu - 4 January 24 -
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో తెలిపిన కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) విజయం సాధించాలని చూస్తుంది. ఈ తరుణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..బుధువారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష చేసారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ నాయకులను పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు గెలిపించాలి? ఏ కారణం చేత ఓటు వేయాలి ? బీ
Published Date - 08:02 PM, Wed - 3 January 24 -
Telangana: ముస్లిం యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నాడు: బండి
ఈ నెల 22న జరగనున్న రామ మందిర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు .
Published Date - 08:00 PM, Wed - 3 January 24 -
Telangana: తెలంగాణలో 26 మంది ఐఏఎస్ల బదిలీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 05:48 PM, Wed - 3 January 24 -
వీఆర్ఏలకు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ప్రభుత్వ ఉద్యోగులకు వరుస తీపి కబుర్లు అందజేస్తుంది. ప్రతి నెల 05 లోపు జీతాలు అందజేస్తామని చెప్పినట్లే..ఈ నెల జీతాలు వారి ఖాతాల్లో వేసి వారిలో సంతోషం నింపింది. ఇక ఇప్పుడు వీఆర్ఏలకు తీపి కబురు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న వీఆర్ఏల (VRA) జీతాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వివిధ శాఖల్లో వీలినమైన 15,560 మంది, రెవెన్
Published Date - 05:37 PM, Wed - 3 January 24 -
CM Revanth: తెలంగాణలో అమర్ రాజా మరిన్ని పెట్టుబడులు, రేవంత్ తో గల్లా జయదేవ్ భేటీ
CM Revanth: తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన ‘గిగా ప్రాజెక్టు’ నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై ఈరోజు డా. బి. ఆర్. తెలంగాణ
Published Date - 04:37 PM, Wed - 3 January 24 -
Bandi Sanjay: మోడీలేని భారత్ ను ఊహించలేం, తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు మావే: బండి
Bandi Sanjay: ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనే నినాదంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసినా.. 80 శాతానికి పైగా ప్రజలు మళ్లీ మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోనూ 8 నుంచి 12 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని చెప్పారు. బీఆ
Published Date - 03:53 PM, Wed - 3 January 24 -
Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ వారంలోనే న్యాయ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Published Date - 03:18 PM, Wed - 3 January 24 -
BRS Booklet: కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ బుక్ లెట్, 420 హామీలు అంటూ ప్రచారం!
BRS Booklet: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన అడ్డగోలు హామీలపైన భారత రాష్ట్ర సమితి ఒక బుక్లెట్ ని ప్రచురించింది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు ఇచ్చి ఈరోజు వాటి అమలుపైన ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్లెట్ ని తయారు చేశామని ఆరోపించింది. వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
Published Date - 01:37 PM, Wed - 3 January 24 -
Jagan Meets KCR : రేపు కేసీఆర్ ను పరామర్శించబోతున్న ఏపీ సీఎం జగన్
మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను పరామర్శించబోతున్నారు ఏపీ సీఎం జగన్ (CM Jagan). కొద్దీ రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలు జారీ కిందపడడంతో ఆయన ఎడమ కాలి తుంటి ఎముక గాయం కావడం తో దానికి సర్జరీ చేసారు. వారం పాటు యశోద హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్..ప్రస్తుతం నందినగర్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక కేసీఆర్ కు ప్రమాదం జరిగిందని […]
Published Date - 01:31 PM, Wed - 3 January 24 -
Congress-CPI: లోక్ సభపై కాంగ్రెస్-సీపీఐ ఫోకస్, బీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే లక్ష్యం
Congress-CPI: తాజాగా సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డితో సీపీఐ నేతలు సమావేశమై తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లను ఓడించే వ్యూహంపై చర్చించారు. ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్
Published Date - 01:20 PM, Wed - 3 January 24 -
Sankranti 2024 : సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ (Telangana)లో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే పెద్ద పండగ. రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్ల
Published Date - 12:53 PM, Wed - 3 January 24 -
Singareni: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. సింగరేణి నుంచి శ్రీధర్ ఔట్, బలరాం ఇన్!
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విభాగంపై పూర్తిగా పట్టు సాధిస్తోంది. నేటికి సరిగ్గా ౩౦ రోజులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీధర్ ని తొలగింపు. ఆ బాధ్యతలు బలరాం నాయక్ కు అప్పగించింది. దీంతో పలువురు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై స్వాగతిస్తున్నారు. ఇటీవలనే డిప్యూటీ సిఎం భట్టి ‘
Published Date - 12:28 PM, Wed - 3 January 24 -
Maoist Party – KCR : కేసీఆర్ అక్రమాస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి : మావోయిస్టు పార్టీ
Maoist Party - KCR : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన తాజా లేఖలో సంచలన ప్రశ్నలను సంధించారు.
Published Date - 12:08 PM, Wed - 3 January 24