Telangana
-
Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేనట్లే?
Telangana : తెలంగాణలో బీసీలకు (బ్యాక్వర్డ్ కస్ట్స్) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో యత్నాలు చేసినా, ఆ దిశగా ఇప్పటికీ స్పష్టత రాకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Published Date - 12:53 PM, Thu - 7 August 25 -
NHRC : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. సీఎస్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసు
ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డ విషయం విదితమే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎన్ఎచ్ఆర్సీ, పోలీసుల నివేదికను స్వీకరించిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Published Date - 03:49 PM, Wed - 6 August 25 -
Congress Holds Dharna : రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్..దద్దరిల్లిన ఢిల్లీ
Congress Holds Dharna : కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే రిజర్వేషన్ బిల్లులను ఆమోదించకపోతే, దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు వెనకాడబోమని రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు
Published Date - 03:24 PM, Wed - 6 August 25 -
Komatireddy Rajgopal Reddy : మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శల జడివాన కురిపించారు.
Published Date - 01:34 PM, Wed - 6 August 25 -
Bandi Sanjay : బీసీల కోసం కాదు? ముస్లింల రిజర్వేషన్ల కోసమే ధర్నా?.. కాంగ్రెస్పై బండి సంజయ్ ఆగ్రహం
తెలంగాణలో బీసీ హక్కుల కోసం తాము పోరాడుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజమైన ఉద్దేశాలు లేవని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని గుర్తుచేశారు బీసీల గురించి చర్చించమని చెబుతూ, ముస్లింల ఓట్ల కోసమే ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలనుకుంటున్నారు.
Published Date - 11:26 AM, Wed - 6 August 25 -
Srushti Case: డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాల్లో కోట్ల రూపాయిలు
Srushti Case: రాజస్థాన్ దంపతులు మొదలుపెట్టిన ఈ కేసులో తాజాగా మరో ఐదుగురు బాధితులు కూడా తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు
Published Date - 09:31 AM, Wed - 6 August 25 -
BC Reservations : ఢిల్లీలో రేవంత్ సర్కార్ ధర్నా..42% సాధించేనా?
BC Reservations : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది
Published Date - 09:14 AM, Wed - 6 August 25 -
Komatireddy Raj Gopal Reddy : కాంగ్రెస్ కు రాజగోపాల్ రాజీనామా చేయబోతున్నారా..?
Komatireddy Raj Gopal Reddy : మంత్రి వెంకటరెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ పూజలు చేయగా, మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు
Published Date - 07:07 PM, Tue - 5 August 25 -
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Published Date - 04:51 PM, Tue - 5 August 25 -
Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: మంత్రి
విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Published Date - 04:28 PM, Tue - 5 August 25 -
Harish Rao : కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన : హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని వక్రీకరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అతని ప్రతిష్టను దెబ్బతీయడమే వారి అసలైన ఆలోచన అని అన్నారు.
Published Date - 01:22 PM, Tue - 5 August 25 -
KTR : ఉచిత తాగునీటి పథకాన్ని తొలగించాలన్న కుట్ర.. మూర్ఖత్వం పరాకాష్ఠలో సీఎం రేవంత్: కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకం ద్వారా హైదరాబాద్లోని కోటి 20 లక్షల ప్రజలకు మంచి నీరు నిరంతరంగా అందుతుంది. అలాంటి పథకాన్ని తవ్వేయాలన్న తపనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.
Published Date - 12:45 PM, Tue - 5 August 25 -
Congress : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ సంఘాల సమన్వయంతో మూడు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద పెద్ద స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు కేంద్రాన్ని ఒప్పించే లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రజా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయనుంది కాంగ్రెస్.
Published Date - 11:40 AM, Tue - 5 August 25 -
Margadarsi : మార్గదర్శికి హైకోర్టులో ఊరట.. క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు
Margadarsi : మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై చాలాకాలంగా కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్కు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.
Published Date - 10:53 AM, Tue - 5 August 25 -
Indiramma Housing Scheme : నిన్న ఒక్క రోజే రూ. 130 కోట్లను బదిలీ చేసిన సర్కార్
Indiramma Housing Scheme : ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా రూ. 130 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు
Published Date - 08:00 AM, Tue - 5 August 25 -
CM Revanth Reddy : కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం వ్యాఖ్యలు
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అజాగ్రత్తలతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను నిర్మించిందని ఆరోపించారు.
Published Date - 09:58 PM, Mon - 4 August 25 -
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక.. కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు!
జనవరి 21, 2015న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని నివేదికలో ఉంది. ఆ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని "నిషేధాత్మక ఖర్చు, సమయ వినియోగం" కారణంగా తిరస్కరించింది.
Published Date - 09:39 PM, Mon - 4 August 25 -
Warangal MP Kadiyam Kavya: తెలంగాణకు ఐఐఎం.. కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న వరంగల్ ఎంపీ!
MP కావ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు సిద్ధం చేసిందని తెలిపారు.
Published Date - 07:55 PM, Mon - 4 August 25 -
Uttam Kumar Reddy : కాళేశ్వరం అప్పుల పర్యవసానం.. మేడిగడ్డలో చట్ట విరుద్ధ నిర్మాణం: మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
భారీ అప్పులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలనలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్పై న్యాయ విచారణ జరిపిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాం. రాజకీయ హంగులు జోడించకుండా న్యాయపరంగా సమగ్రంగా విచారించాల్సిందిగా కమిషన్కు సూచించాం.
Published Date - 07:24 PM, Mon - 4 August 25 -
BRS : బీఆర్ఎస్కు షాక్.. గువ్వల బాలరాజు రాజీనామా
BRS : బీజేపీ వైపు అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు తన పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు అధికారిక లేఖను పంపించారు.
Published Date - 07:12 PM, Mon - 4 August 25