Telangana
-
Telangana Floods : వరదల్లో చిక్కుకున్న 9 మంది చెంచు గిరిజనులను రక్షించిన పోలీసులు
సోమవారం నుంచి ప్రవహిస్తున్న డిండి వాగులో ఇద్దరు చిన్నారులతో సహా గిరిజనులు చిక్కుకుపోయారు. మత్స్యకారులు వాగులో చేపల వేటకు వెళ్లి వరదల్లో చిక్కుకుపోయారు. ఒంటరిగా ఉన్న గిరిజనుల కోసం ఆహారాన్ని వదలడానికి డ్రోన్ను ఉపయోగించారు.
Date : 03-09-2024 - 1:33 IST -
CM Revanth Reddy : నేను ఫామ్ హౌస్లో పడుకునే టైపు కాదు – సీఎం రేవంత్ రెడ్డి
ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని.. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని .. తాను ఫామ్ హౌస్ లో పడుకున్నోడిలా కాదని
Date : 03-09-2024 - 1:21 IST -
CM Revanth Reddy : వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Date : 03-09-2024 - 12:59 IST -
Teenmar Mallanna : సీఎం సహాయ నిధికి రూ 2.75 లక్షలు అందజేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఖమ్మం వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.75 లక్షలు అందజేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Date : 03-09-2024 - 11:54 IST -
Telangana Floods : తెలంగాణ వరదలు.. ఉద్యోగులు రూ.100 కోట్ల విరాళం!
ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒకరోజు బేసిక్ పేను సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపింది.
Date : 03-09-2024 - 11:46 IST -
Hydra Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మరో కీలక బాధ్యత..ఇక తగ్గేదేలే
హెచ్ఎండీఏలో పరిధిలో ఏడు జిల్లాలు ఉండగా.. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్కు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది
Date : 03-09-2024 - 11:26 IST -
Flood Threat : నీట మునిగిన వెంకటాద్రి పంప్హౌస్.. హుస్సేన్ సాగర్కూ వరదపోటు
పంప్ హౌస్ లోపల ఉన్న యంత్రాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రూ.10 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
Date : 03-09-2024 - 10:36 IST -
Uttam Kumar Reddy : సాగర్ ఎడమకాల్వను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించండి : మంత్రి ఉత్తమ్
వారంలోగా ఈ పనులను పూర్తి చేసి, నీటి సరఫరా యధావిధిగా జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు.
Date : 03-09-2024 - 10:03 IST -
Heavy Rains: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురిసే జిల్లాలివే..!
తెలంగాణలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
Date : 03-09-2024 - 9:36 IST -
Floods in Mahabubabad : నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్
అకేరువాగు వంతెన తో పాటు నెల్లికుదురు మం. రావిరాల గ్రామాన్ని సీఎం రేవంత్ సందర్శించనున్నారు
Date : 03-09-2024 - 7:30 IST -
Telangana Rains: భారీ వర్షాల కారణంగా సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు
వరదల వల్ల నష్టాలను తగ్గించేందుకు పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకోవాలని శాంతికుమారి అధికారులను కోరారు. వర్షాభావ పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేలా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను కోరారు
Date : 02-09-2024 - 10:59 IST -
Dialogue War : కేటీఆర్ పై..రేవంత్ ..రేవంత్ పై కేటీఆర్..ఎక్కడ తగ్గడం లేదు ..!!
సందర్భం ఏదైనా సరే ఇరు పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజల చేత 'ఛీ' అనిపించుకుంటున్నారు
Date : 02-09-2024 - 10:40 IST -
BRS విజన్ వల్లే ఈరోజు హైదరాబాద్ ముంపుకు గురికాలేదు – కేటీఆర్
గత మూడు రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొండపోత వర్షాలు పడుతున్నప్పటికీ..హైదరాబాద్ లోని చాల ప్రాంతాలు ముంపుకు గురి కాలేదంటే అందర్నీ ఆశ్చర్యానికి, అలాగే షాక్ కు గురి చేస్తున్నాయి
Date : 02-09-2024 - 6:58 IST -
Venkaiah Naidu : తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు విరాళం
వర్షాలు, వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షల చొప్పున సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
Date : 02-09-2024 - 6:28 IST -
Khammam : వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం: సీఎం రేవంత్ ప్రకటన
వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు
Date : 02-09-2024 - 6:22 IST -
Rain Effect : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
సాధారణంగా కంటే ధరలు రెండింతలు పెంచి టికెట్లు విక్రమాయిస్తున్నారు. అలాగే విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి
Date : 02-09-2024 - 6:05 IST -
KTR : వరద బాధిత కుటుంబాలకు రూ.25 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
వాగ్దానం చేసిన రూ. 25 లక్షల కంటే తక్కువ ఇస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని, దుఃఖంలో ఉన్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరాన్ని రామారావు ఒక ప్రకటనలో చెప్పారు.
Date : 02-09-2024 - 5:34 IST -
Telangana Floods: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Date : 02-09-2024 - 3:13 IST -
Heavy rains : భారీ వర్షాలు..తెలంగాణలో 1400 బస్సులు రద్దు
భారీవర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉదయం నుంచి 570 కలిపి 1400కు పైగా బస్సులను రద్దు చేసింది.
Date : 02-09-2024 - 3:04 IST -
Vande Bharat : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ మార్పు
సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతి బయల్దేరాల్సిన రైలు నెం. 20702 తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్ చేయబడింది
Date : 02-09-2024 - 2:23 IST