Telangana
-
Assembly : అసెంబ్లీలో మూడు కమిటీలకు చైర్మన్ల నియామకం
Assembly : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 09-09-2024 - 7:03 IST -
Srinivas Reddy : సొసైటీలలో లేకున్నా ఇళ్ల స్థలాలు.. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
Media Academy Chairman Srinivas Reddy : కొందరు జర్నలిస్టులు తాము ఎలాంటి హౌసింగ్ సొసైటీలలో సభ్యులుగా లేమని తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. నిబంధనల మేరకు వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడికేషన్
Date : 09-09-2024 - 6:20 IST -
MLA Defection Case: హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్కు చెంపపెట్టు: బీఆర్ఎస్
MLA Defection Case: కాంగ్రెస్లోకి ఫిరాయించిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ షెడ్యూల్ను నాలుగు వారాల్లోగా ప్రకటించాలని జస్టిస్ బి. విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది.
Date : 09-09-2024 - 4:59 IST -
UPI Fraud Gang Arrested : తెలంగాణలో యూపీఐ స్కాం.. బజాజ్ షోరూంలకు కుచ్చుటోపీ పెట్టిన ముఠా
గత రెండు నెలల వ్యవధిలో ఈ ముఠా సభ్యులు దాదాపు 1,125 లావాదేవీలు చేశారని తెలంగాణ పోలీసులు(UPI Fraud Gang Arrested) విచారణలో గుర్తించారు.
Date : 09-09-2024 - 4:50 IST -
Padi Kaushik : కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదు: పాడి కౌశిక్
Padi Kaushik : పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్.. రాష్ట్రానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, అసెంబ్లీ స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.
Date : 09-09-2024 - 4:05 IST -
Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
Kishan Reddy letter to Revanth Reddy : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం గురించి ప్రస్తావిస్తూ..లేఖ రాశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి.
Date : 09-09-2024 - 3:18 IST -
CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ..మహిళలకు ఏటా రెండు చీరలు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ బాధ్యత నాది. రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలిస్తున్నా.. రుణమాఫీ వార్తతో నేతన్నలు సంతోషంగా ఇంటికెళ్లి.. కడుపునిండా భోజనం చేయాలి.
Date : 09-09-2024 - 2:28 IST -
MLA Defection Case : హైకోర్టు తీర్పు పట్ల బిఆర్ఎస్ సంబరాలు..ఎమ్మెల్యేలు మండిపాటు
MLA Defection Case : హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఫై బిఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుంటే..అనర్హత వేటు ఎమ్మెల్యేలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 09-09-2024 - 1:48 IST -
CM Revanth inaugurate IIHT: ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth inaugurate IIHT: ప్రభుత్వం నేతన్నలకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు.
Date : 09-09-2024 - 1:21 IST -
MLA Defection Case : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు
MLA Defection Case : నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామంది.
Date : 09-09-2024 - 11:45 IST -
Kaloji Narayana Raos Birth Anniversary : కాళోజీ జయంతి నేడే.. ఆ మహామనిషి జీవితంలోని కీలక ఘట్టాలివీ
తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Raos Birth Anniversary) 100వ జయంతి సందర్భంగా..ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం.
Date : 09-09-2024 - 11:25 IST -
HYD Police Commissioner CV Anand : హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనంద్కు ఏసీబీ డీజీగా బాధ్యతలను(HYD Police Commissioner CV Anand) అప్పగించారు.
Date : 09-09-2024 - 10:47 IST -
HYDRA : మధ్యతరగతి కోపానికి.. హైడ్రా వెనక్కి తగ్గిందా..?
HYDRA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) అనేది హైదరాబాద్ , చుట్టుపక్కల సరస్సులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై దర్యాప్తు చేసే ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ.
Date : 08-09-2024 - 6:50 IST -
Telangana Rains : వరద బీభత్సం వల్ల తెలంగాణలో భారీ నష్టం..!
Telangana Rains : ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో ఇళ్లు నీటమునిగిన ప్రజలు తమ వస్తువులను రక్షించుకోవడం దాదాపు అసాధ్యమవుతోంది. పాత్రల నుంచి బట్టలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, వరద నీరు ఇళ్లలోకి చేరి బురదతో కొట్టుకుపోయిందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. బాధిత కుటుంబాలు రేషన్కార్డులు, ఆధార్కార్డులు, విద్యార్హత ధ్రువపత్రాలు సహా
Date : 08-09-2024 - 6:33 IST -
Harish Rao : కాంగ్రెస్ నిర్లక్ష్యంతో.. 9 నెలల్లో 475 మంది రైతుల ఆత్మహత్యలు
Harish Rao: పంట రుణాల మాఫీ అమలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వేర్వేరు గడువులు విధించారని, అయితే ప్రస్తుతం సాగుతోన్న వానకాలం (ఖరీఫ్) సీజన్లో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పక్కనబెట్టి పాక్షికంగానే అమలు చేశారని హరీశ్ రావుఅన్నారు.
Date : 08-09-2024 - 5:30 IST -
HYDRA Clarification : ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదు : హైడ్రా కమిషనర్
అవన్నీ పర్మిషన్లు లేకుండా చెరువుల బఫర్ జోన్లో నిర్మిస్తున్నట్లు గుర్తించబట్టే కూల్చేశామని రంగనాథ్(HYDRA Clarification) వివరించారు.
Date : 08-09-2024 - 3:45 IST -
Kishan Reddy : వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
Kishan Reddy : ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో మంత్రి పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పలువురికి నిత్యావసరాలను పంపిణీ చేశారు.
Date : 08-09-2024 - 1:46 IST -
BJP MLA : హైడ్రానా..హైడ్రామానా : హైడ్రా పై స్పందించిన రాజా సింగ్
BJP MLA : హైడ్రానా.. హైడ్రామానా..ఓవైసీకి రేవంత్ భయపడ్డాడు అంటూ చురకలు అంటించారు. ఓవైసీ ఫాతిమా కాలేజ్ ను ఎప్పుడు కూల గొడతారో టైమ్ డేట్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Date : 08-09-2024 - 1:15 IST -
BJP Membership Drive : 50 లక్షల మెంబర్షిప్ టార్గెట్ గా బీజేపీ..
BJP Membership Drive Start Today in Telangana : గతంలో కంటే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా పట్టు పెరగడం తో అన్ని నియోజకవర్గాల ఫై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 50 లక్షల మెంబర్షిప్ (50 Lak) టార్గెట్ పెట్టుకుంది.
Date : 08-09-2024 - 12:03 IST -
Munneru River Crosses Danger Mark: ప్రమాదస్థాయిలో ఖమ్మం మున్నేరు నది, విపత్తు తప్పదా ?
Munneru River Crosses Danger Mark: ఖమ్మం పట్టణం మీదుగా ప్రవహించే నది పరివాహక ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి. ఎగువ నుండి భారీ ఇన్ ఫ్లోల కారణంగా నది ఒడ్డున ఉన్న కాలనీలలో వరదల భయాన్ని సృష్టించాయి.నీటిమట్టం 24 అడుగులకు చేరితే నీటిపారుదలశాఖ అధికారులు రెండోసారి హెచ్చరికలు జారీ చేస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులను మూసివేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Date : 08-09-2024 - 11:36 IST